ఇరాన్ కొత్త సుప్రీం నేత అయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఆచూకీపై సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో ఆయన వీడియోను తొలిసారిగా ఇరాన్ ప్రభుత్వ మీడియా శుక్రవారంనాడు విడుదల చేసింది.
అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ లాండింగ్ చేసింది. ఇరాన్ మిసైల్ దాడి వల్లే ఇలా జరిగి ఉండవచ్చన్న కథనాలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి.
ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించాలంటే రాబోయే రోజుల్లో 200 బిలియన్ డాలర్లు (రూ.18 లక్షల కోట్లు) అవసరమవుతాయని పెంటగాన్ ఓ ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా పార్లమెంట్కు పెంటగాన్ ఓ నివేదికను పంపించిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో వారానికి చేరుకోవడంతో ఈ పోరును తదుపరి దిశకు తీసుకు వెళ్లేందుకు డొనాల్ట్ ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోంది. వేలాదిగా అమెరికా బలగాలను పశ్చిమాసియాకు తరలించేందుకు యూఎస్ మిలటరీ సన్నాహకాలు చేస్తోందని ఉన్నతాధికార వర్గాల సమాచారం.
ఇరాన్లో ఇంకా మిగిలినదేమైనా ఉంటే పూర్తిగా నాశనం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ఎగిసిపడుతున్నాయి. ఇరాన్కు చెందిన సౌత్ ఫార్స్ సహజవాయు రిఫైనరీపై, బుషెహర్ అణువిద్యుత్ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది.
సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనే మరణం తర్వాత ఇరాన్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. టెహ్రాన్పై రాత్రికి రాత్రి జరిపిన దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ బుధవారంనాడు ప్రకటించారు.
అక్రమ వలసదారులకు అమెరికా బంపరాఫర్ ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా వారి స్వదేశాలకు వెళ్లిపోవడానికి సిద్ధమైతే వారికి 2600 డాలర్లు ఎగ్జిట్ బోనస్ అందించనున్నట్టు ప్రకటించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ - అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల వల్ల ఇరాన్ భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడులు ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు.