ఇరాన్కు నిధులు ఇవ్వటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఆంక్షల సడలింపు ద్వారా అన్ఫ్రీజ్ చేయబడిన లేదా యుఎస్ ట్రెజరీ ద్వారా విడుదల చేయబడిన నిధులు వాషింగ్టన్ నియంత్రణలో ఉండే ఎస్క్రో ఖాతాలోకి వెళ్తాయని తెలిపారు.
విద్యా బుద్ధులు నేర్పి పిల్లలను సక్రమ మార్గంలో పెట్టాల్సిన టీచర్ గాడితప్పింది. ఓ విద్యార్థితో తప్పుగా ప్రవర్తించింది. రెండు సార్లు అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
పౌరసత్వ దరఖాస్తు ఫీజును పెంచేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను విడుదల చేసింది. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది.
పాకిస్థాన్పై ప్రేమను వ్యక్తం చేస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, ఖతార్ దేశాలపై అమెరికాకు చెందిన ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ ఘాటుగా స్పందించారు.
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ డెట్రాయిట్లోని తన ప్రధాన విద్యుత్ వాహనాల కర్మాగారంలో 1,000 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.
స్విట్జర్లాండ్లో జరిగిన అమెరికా–ఇరాన్ చర్చల సందర్భంగా అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యంత ఇష్టమైన భారతీయ, పాకిస్థానీ వ్యక్తుల గురించి మాట్లాడారు.
తన జీవితంలో భార్య ఉష వాన్స్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అత్యంత ముఖ్యులు అంటూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
అమెరికాతో డీల్లోని అంశాలు తమకు అనుకూలమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అన్నారు. త్వరలో తాము సాధించిన విజయాలు అందరికీ తెలుస్తాయని చెప్పారు.
హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఎలాంటి సుంకాలూ వసూలు చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరాన్తో చర్చలు విఫలమైతే మాత్రం అమెరికానే టోల్ విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.