ఇరాన్తో రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరోసారి హెచ్చరికలు చేశారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించారు.
ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ప్రపంచ శాంతికి ఒక గొప్ప రోజు అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గత 40 రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి రెండు వారాల పాటు ఉపశమనం లభించింది.
బాంబు దాడులతో ఎంతగా విధ్వంసం సృష్టిస్తున్నా ఇరాన్ లొంగకపోవటంతో ఆగ్రహంతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు అణుదాడిని సూచిస్తున్నాయన్న వార్తలపై శ్వేత సౌధం తాజాగా స్పందించింది. వారి వాఖ్యలలో అలాంటి అర్థమేదీ లేదని స్పష్టం చేసింది.
ట్రంప్ వార్నింగ్ నడుమ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో అన్ని రకాల సంబంధాలను తమ ప్రభుత్వం కట్ చేసుకున్నట్టు ఇరాన్ అధికారి మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఇరాక్కు విధించిన గడువుతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక కిరీటమైన ఖర్గ్ ఐలాండ్పై అమెరికా-ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం కురిపించాయి.
నేటి రాత్రి ఇరాన్ నాగరికత అంతమైపోతుందంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా, దాని మిత్రదేశాలపై ఎన్నడూ మర్చిపోలేని దెబ్బ పడుతుందని హెచ్చరించింది.
ఇరాన్కు ట్రంప్ భయానక వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోవచ్చని సంచలన కామెంట్ చేశారు.
హోర్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండగా ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ ప్రజలు ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్టు పెట్టారు.
పొరుగు దేశమైన కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలపాలనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. ఆ విషయాన్ని ఆయన కొన్నేళ్లుగా చెబుతున్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతూ వస్తున్నారు.