• Home » International

అంతర్జాతీయం

మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్

మాకు భారత్ లాంటి మిత్రదేశాలున్నాయి.. జేడీ వాన్స్‌కు నెతన్యాహు కౌంటర్

ఇజ్రాయెల్‌కు ఉన్న ఏకైక మిత్రదేశం అమెరికా మాత్రమేనని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కౌంటర్ ఇచ్చారు.

అదానీపై కేసు పెట్టాల్సింది కాదు

అదానీపై కేసు పెట్టాల్సింది కాదు

భారత్‌లో ప్రాజెక్టుల కోసం భారీగా లంచాలు ఇచ్చారని, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు పెట్టి ఉండాల్సింది కాదని ...

ఏఐ పనితీరు.. ప్చ్‌!

ఏఐ పనితీరు.. ప్చ్‌!

కృత్రిమ మేధ(ఏఐ) శక్తిసామర్థ్యాలను అతిగా నమ్ముకొని ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్న కంపెనీల పరిస్థితి.. ‘మబ్బుల్లో నీళ్లు చూసి ముంతలో ...

ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్‌ అతి

ఖమేనీ అంత్యక్రియలపై ట్రంప్‌ అతి

ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు రెండో రోజు, ఆదివారం కొనసాగాయి. ముఖ్యనేతలు, విదేశీ ప్రతినిధుల కోసం టెహ్రాన్‌లోని గ్రాండ్‌ మోసల్లా మసీదు లోపల శనివారం ఉంచిన ఖమేనీ ...

అమెరికాకు చరిత్ర లేదు.. నాగరికత లేదు: ఇరాన్

అమెరికాకు చరిత్ర లేదు.. నాగరికత లేదు: ఇరాన్

మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన నేతలందరినీ ఒక్క దెబ్బకు కనుమరుగు చేయగలనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది.

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు చిన్నారులతో సహా 8 మందికి గాయాలు..

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు చిన్నారులతో సహా 8 మందికి గాయాలు..

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ న్యూయార్క్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని బ్రూక్లిన్‌లో ఉన్న కోనీ ఐలాండ్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.

టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. హాజరైన ముగ్గురు కుమారులు

టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రారంభం.. హాజరైన ముగ్గురు కుమారులు

టెహ్రాన్‌లో ఇవాళ ప్రారంభమైన ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలకు ఆయన ముగ్గురు కుమారులు హాజరయ్యారు. తండ్రి మరణం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా మాత్రం అక్కడ కనిపించలేదు.

హోర్ముజ్‌లో సేవా రుసుం.. మిత్ర దేశాలకు ప్రత్యేక రాయితీలు: ఇరాన్

హోర్ముజ్‌లో సేవా రుసుం.. మిత్ర దేశాలకు ప్రత్యేక రాయితీలు: ఇరాన్

ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ మార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల నుంచి సేవా రుసుములు వసూలు చేస్తామని ప్రకటించింది.

ఖమేనీ అంత్యక్రియల్లో హోరెత్తిన ట్రంప్ మరణ శిక్ష నినాదాలు

ఖమేనీ అంత్యక్రియల్లో హోరెత్తిన ట్రంప్ మరణ శిక్ష నినాదాలు

ఇరాన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి. టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా ప్రాంతంలో అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఓ కళాకారుడు ట్రంప్‌నకు మరణశిక్ష విధించాలని పిలుపునివ్వడంతో అక్కడి జనం ఆయనకు మద్దతుగా నిలిచారు.

సంప్రదాయానికి భిన్నంగా.. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం

సంప్రదాయానికి భిన్నంగా.. డాలర్ నోట్లపై ట్రంప్ సంతకం

అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన డాలర్ నోట్లను ప్రవేశపెడుతున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం ప్రకటించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి