• Home » International

అంతర్జాతీయం

లెబనాన్‌లో మరో 15 మంది మృతి

లెబనాన్‌లో మరో 15 మంది మృతి

ఇరాన్‌ ఎంతగా పట్టుబట్టినా, ట్రంప్‌ చెప్పినా కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు నిలిపివేయలేదు. అయితే శనివారం దాడుల తీవ్రతను కాస్త తగ్గించింది.

హోర్ముజ్‌లో సీమైన్స్‌ తొలగిస్తున్నాం

హోర్ముజ్‌లో సీమైన్స్‌ తొలగిస్తున్నాం

హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ అమర్చిన సముద్రపు మందుపాతరలు (సీమైన్స్‌) తొలగించే ఆపరేషన్‌ చేపట్టామని, ఈ క్రమంలో రెండు అమెరికా యుద్ధ నౌకలు జలసంధిని ..

గాయపడినా చురుగ్గా మొజ్తబా మానసిక స్థితి!

గాయపడినా చురుగ్గా మొజ్తబా మానసిక స్థితి!

అమెరికా-ఇజ్రాయెల్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన సుప్రీంలీడర్‌ ముజ్తాబా ఖమేనీ మానసికంగా మాత్రం గట్టిగా ఉన్నారని ‘రాయిటర్స్‌’ కథనం ప్రచురించింది.

39 రోజులు.. 39 ఎయిర్‌క్రాఫ్ట్స్!

39 రోజులు.. 39 ఎయిర్‌క్రాఫ్ట్స్!

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు గణనీయంగా నష్టం జరిగింది. మొత్తంగా 39 రోజుల్లో యుద్ధ విమానాలు, భారీ డ్రోన్లు సహా 39 ఎయిర్‌క్రాఫ్ట్స్ను అమెరికా కోల్పోయింది.

ట్రాన్స్‌పాండర్‌ ఆపేసి..పక్కనే మరో విమానాన్ని నడిపి..!

ట్రాన్స్‌పాండర్‌ ఆపేసి..పక్కనే మరో విమానాన్ని నడిపి..!

చర్చల కోసం ఇస్లామాబాద్‌కు వచ్చిన ఇరాన్‌, అమెరికా బృందాలకు పశ్చిమాసియా ప్రాంతం నుంచి పాకిస్థాన్‌ యుద్ధ విమానాలు రక్షణగా నిలిచాయి...

హోర్ముజ్‌ను దాటిన అమెరికా యుద్ధ నౌకలు

హోర్ముజ్‌ను దాటిన అమెరికా యుద్ధ నౌకలు

పాక్ వేదికగా యూఎస్‌-ఇరాన్ చర్చలు జరుగుతున్న వేళ రెండు అమెరికన్ యుద్ధ నౌకలు హోర్ముజ్ జలసంధిని దాటినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తేసే యోచనలో యూఎస్!

ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తేసే యోచనలో యూఎస్!

విదేశీ బ్యాంకుల్లోని ఇరాన్ నిధులపై ఆంక్షలను ఎత్తేసే యోచనలో అమెరికా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

చర్చలు మొదలు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

చర్చలు మొదలు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

యూఎస్, ఇరాన్ చర్చలు మొదలైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నిజాయతీని గమనిస్తుంటానని అన్నారు.

వెనక్కు తగ్గని ఇరాన్.. షరతులకు అంగీకరిస్తేనే చర్చలని స్పష్టీకరణ!

వెనక్కు తగ్గని ఇరాన్.. షరతులకు అంగీకరిస్తేనే చర్చలని స్పష్టీకరణ!

యూఎస్‌తో చర్చలకు ముందే ఇరాన్ కొన్ని కండీషన్స్ పెట్టినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. లెబనాన్‌పై దాడులు ఆగడం, ఇరాన్ ఆస్తులపై ఆంక్షల తొలగింపు జరిగితేనే చర్చలు మొదలుపెడతామని ఇరాన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

హోర్ముజ్‌ను దాటిన భారత నౌక్.. కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా..

కాల్పుల విరమణ తరువాత తొలిసారిగా ఒక భారత నౌక హోర్ముజ్‌ను దాటింది. శుక్రవారం రాత్రి జలసంధిని దాటిన ఈ నౌక మరికొన్ని రోజుల్లో భారత్‌కు చేరుకుంటుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి