అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని, తాను సరైన ఒప్పందంగా పేర్కొంటున్న దానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదని ట్రంప్ పేర్కొన్నారు.
మయన్మార్లో విషాదం చోటుచేసుకుంది. సగయింగ్ ప్రాంతంలోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైనిక ప్రభుత్వం జరిపిన వైమానిక దాడిలో14 మంది ప్రాణాలు కోల్పోయారు.
యూఎస్లోని అంతర్జాతీయ విద్యార్థులకు సంబంధించి నాలుగేళ్ల అడ్మిషన్ కాలపరిమితి నిబంధన మరో నెలలో అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ విద్యార్థులకు కీలక సూచన చేసింది.
హెచ్-1బీ వీసా ఫీజులను మరోసారి పెంచేందుకు ట్రంప్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఉగ్రవాదంపై పోరులో భారత్కు తమ దేశం ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని పోలాండ్ రాయబారి ప్యోటర్ ఆంటొనీ స్విటాల్స్కీ తెలిపారు.
అమెరికాలోని అలాస్కాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ అలాస్కాలోని మారుమూల ప్రాంతంలో ఓ చార్టర్ ప్లేన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 8మంది మృతిచెందినట్లు అమెరికా సైన్యం వెల్లడించింది.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మధ్య ఆసియాలో అమెరికా- ఇరాన్ దేశాలు యుద్ధంలో ఆధిపత్యం సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయగా...
అగ్రరాజ్యం అమెరికా అప్పుల్లోనూ తన రికార్డులను తానే బద్దలుకొడుతోంది.. ఈ నెల 19 నాటికి అమెరికా అప్పులు ఏకంగా రూ.3,896 లక్షల కోట్ల (40.7 ట్రిలియన్ డాలర్ల)కు చేరాయి...
ఇటీవల యూఏఈలో పాకిస్థాన్ ప్రయాణికులను అవమానించారని, వారికి హోటల్ వసతి కల్పించలేదని ఆ దేశ మాజీ జాతీయ అసెంబ్లీ స్పీకర్, ఎంపీ అసద్ ఖైసర్ ఆరోపించారు.