యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు పాకిస్థాన్ మిలిటరీ విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని తెలిపింది. ఈ మిసైల్ భూమిపైన, సముద్రంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని వెల్లడించింది.
ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియోలో రావడంతో పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు జైలు బయట గుమిగూడినట్టు, ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులను జైలులోకి అనుమతించాలని డిమాండ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు. మంగళవారం వైట్ హౌస్ లో జరిగిన ‘థ్యాంక్స్ గివింగ్ డే’ కార్యక్రమంలో వాడిల్ అనే టర్కీ కోడిని క్షమించి వదిలేశారు.
చైనా అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్ స్పేస్ స్టేషన్లో ముగ్గురు వ్యోమగాములు చిక్కుబడిపోయారు. వీరిని అక్కడి నుంచి తిరిగి తీసుకురావడానికి....
విశ్వ రహస్యాలను ఛేదించేందుకు భారత్, జపాన్లు జట్టుకట్టాయి. హవాయ్ ద్విప సముదాయంలో ఓ భారీ టెలిస్కోప్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ టెలిస్కోప్ సాయంతో విశ్వంలో జీవం ఉనికిని కనుగొనే అవకాశం కూడా ఉంది.
ఢిల్లీ బాంబు పేలుడు ఘటన తర్వాత భద్రతా సమస్యల కారణంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాదిలో ఆయన పర్యటన రద్దవడం ఇది మూడోసారి.
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఓ మహిళకు చైనాలో వేధింపులు ఎదురయ్యాయి. ఆ రాష్ట్రం చైనా భూభాగమంటూ తన భారతీయ పాస్పోర్టును గుర్తించేందుకు అధికారులు నిరాకరించారని బాధిత మహిళ ఆరోపించింది. చైనాలోని షాంఘాయ్ పుడాంగ్ ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది.
క్రిప్టో కరెన్సీపై పెట్టుబడులు ట్రంప్ కుటుంబానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. గత రెండు నెలల్లో కుటుంబ ఆస్తుల విలువలో ఏకంగా 1 బిలియన్ డాలర్ల మేర కోత పడింది.
ప్రపంచ ఉక్కు వ్యాపార దిగ్గజం, ప్రవాస భారతీయుడు లక్ష్మీనివాస్ మిత్తల్.. బ్రిటన్ను వీడారు. బ్రిటన్లోని లేబర్ పార్టీ ప్రభుత్వం ఆ దేశంలోని పన్ను చట్టాల్లో సమూల మార్పులు చేసి, కుబేరులపై భారీగా పన్నులు వేస్తుండటంతో.....
అమెరికాకు వెళ్లే విదేశీయులకు హెచ్ 1బీ వీసా అంటే ఒక భరోసా!. ఈ వీసా దొరికితే చాలు తమను ఎవరూ కదిలించలేరని భావిస్తారు....