ఇరాన్పై పరిమిత స్థాయి దాడులను ప్రారంభించే యోచనలో యూఎస్, ఇజ్రాయెల్ ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అదుపు తప్పిపోయిన ట్రంప్ను వెంటనే అమెరికా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని మాజీ సీఐఏ చీఫ్ జాన్ బ్రెన్నన్ అన్నారు. ట్రంప్తో ప్రజలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
ఈశాన్య నైజీరియాలో పొరపాటున జరిగిన సైనిక వైమానిక దాడిలో 100 మందికి పైగా పౌరులు మృతిచెందారు. బోకో హరామ్ జిహాదీలను లక్ష్యంగా చేసుకున్న దాడి కాస్తా మిస్ ఫైర్ అయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
హోర్ముజ్ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ మరోసారి ఘాటుగా స్పందించింది. హోర్ముజ్లో యుద్ధ నౌకలు కనిపిస్తే దాడులు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.
ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం....
ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా మరోసారి అసభ్యకరమైన, విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తుర్కియేకు ఆయన పెట్టిన రెండు డిమాండ్లలో ఒకదానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇరాన్-అమెరికా మధ్య చర్చలు విఫలమై, మళ్లీ యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో చమురు ధరలు మళ్లీ భగ్గుమనే అవకాశం ఉంది.
అమెరికా-ఇజ్రాయెల్లు జరిపిన వైమానిక దాడిలో మరణించిన 3,375 మందిని గుర్తించినట్టు ఇరాన్ లీగల్ మెడిసిన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది.
లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లోని ఖనా, మరూబ్, టైర్, దేర్ ఖనూన్ అల్ న్హ్ర, షక్రా, అల్ బజౌరియా, ఖలిలా...
హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని, సీమైన్స్ను తొలగిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్జీసీ) తీవ్రంగా మండిపడింది.