ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాసం ధ్వంసమైన దృశ్యాలను తొలిసారిగా ఆ దేశ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఈ వీడియోను బయటపెట్టింది.
అమెరికాలో ఓ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహం ఫొటోను ఇండియాలో ఉన్న తన ప్రియురాలికి పంపినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధిపుల కేసులో ట్రంప్ను అమెరికా ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. యుద్ధం నిలిపివేత వ్యవహారం ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. తమ అనుమతి లేకుండా...
సాంస్కృతిక వారసత్వమే భారత్-ఇండోనేసియాలను కలిపి ఉంచుతోందని ప్రఽధాని మోదీ అన్నారు. భౌగోళిక భిన్నత్వం కలిగిన రెండుదేశాల మధ్య సముద్రం వారధిగా ఉన్నదని తెలిపారు..
గ్రీన్ కార్డు, హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ను నింపే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ‘ది యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసె్స
భారత్- కెనడా దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో...
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ పరిస్థితిపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించాలని అన్ని వర్గాలను కోరింది.
ఇరాన్లోని పలు ప్రాంతాలపై భీకర దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఇరాన్పై మళ్లీ దాడులు జరగవచ్చని హెచ్చరించారు.