న్యూయార్క్లో జరగనున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కార్యక్రమంపై ఆ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మమ్దానీ వైఖరిపై అమెరికన్ సింగర్, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు.
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ఈ నెల 29న న్యూయార్క్లోని మ్యాడిసన్ స్క్వేర్ వద్ద ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తన మద్దతు లేదని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ పేర్కొన్నారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 15 మంది నవజాత శిశువులు సజీవదహనం అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా రీషెడ్యూల్ చేయడం ప్రారంభించింది.
ఇరాన్పై అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం అవుతున్న వేళ చైనా కీలక హెచ్చరిక చేసింది. ఇరాన్తో తమ దేశానికి ఉన్న సంబంధాల్లో అమెరికా జోక్యం కుదరదని బీజింగ్ స్పష్టం చేసింది.
ఇరాన్పై ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల బాటపట్టారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కుంగదీయడం లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎకానమిక్ ఔట్క్యాస్ట్’ పేరిట...
ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు మునుపెన్నడూ లేనంతస్థాయిలో వేడెక్కిపోతున్నాయి. యూరోపియన్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్...
పిల్లలు వద్దంటూ నిన్నటిదాకా ప్రకటనలు, ప్రచారాలతో హోరెత్తించిన ప్రపంచానికి ఇప్పుడు వారే ముద్దయ్యారు. తరిగిపోతున్న...
సుదీర్ఘకాలం మిత్రదేశాలుగా, అతిపెద్ద వాణిజ్య భాగస్వాములుగా ఉన్న అమెరికా (యూఎస్ఏ), కెనడా మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది...
అత్యంత శక్తిమంతమైన, సుదూర లక్ష్యాలను ఛేదించగల క్షిపణి ‘ఏఐఎం-424 మాలి్స’ను అమెరికా నేవీ తాజాగా ఆవిష్కరించింది. ఈ అత్యాధునిక లాంగ్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్...