ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనపై హత్యాయత్నం చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశంపై క్షిపణుల వర్షం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
వెనెజువెలాలో జూన్ 24వ తేదీన కొద్ది సెకెన్ల వ్యవధిలో సంభవించిన రెండు తీవ్ర భూకంపాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. తాజా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికి మృతుల సంఖ్య 4 వేల మార్కును దాటింది. వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.
ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
బ్రిటన్లో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ జనం నుంచి ఏసీల్లో పని చేసే ఉద్యోగుల వరకు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నేషనల్ హెల్త్ సెంటర్స్లో సర్జరీలు చేసే డాక్టర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను అమెరికా హెచ్చరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
తాను ఇరాన్ ‘కిల్లిస్ట్’లో మొదటిస్థానంలో ఉన్నానని.. ఒకవేళ వాళ్లు తనను చంపేస్తే ఇరాన్ను సర్వనాశనం చేయాలని ముందే ఆదేశాలు ఇచ్చానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్...
అమెరికా గురువారం తెల్లవారుజామున ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలోని బందర్ అబ్బాస్, బుషెహర్, చబహార్, మరికొన్ని పట్టణాలు, పోర్టులపై దాడులు చేసింది. ఆ రోజుకు తమ దాడులు...
ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం, కాల్పుల విరమణ కూడా ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు.
దక్షిణ స్పెయిన్లోని అండలూసియా రీజియన్ను భారీ కార్చిచ్చు కాల్చి బూడిద చేస్తోంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది గల్లంతయ్యారు. మంటలు ఉధృతంగా వ్యాపించడంతో సుమారు 600 మంది నివాసితులు నిరాశ్రయులయ్యారు.
చైనా వైపు మరో రక్కసి తుఫాను దూసుకొస్తోంది. తూర్పు తీరంవైపు బావి తుఫాను దూసుకొస్తోందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.