నేపాల్కు ఎగువన మరో ముప్పు రూపుదిద్దుకుంటోందని చైనా తాజాగా హెచ్చరించింది.
నేపాల్లో వరదలకు తామే కారణమన్న వార్తలను చైనా తాజాగా తోసిచ్చింది. తమపై నిందలేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది.
నేపాల్ భోటేకోశీ నది మెరుపు వరదలపై ఆ దేశ టూరిజం బోర్డు గురువారం కీలక ప్రకటన విడుదల చేసింది. రసువా, నువాకోట్, ధాదింగ్, గోర్ఖా ప్రాంతాల్లో భోటేకోశీ, త్రిశూలి నదుల వరదల ప్రభావం పడిందని ఆ ప్రకటనలో పేర్కొంది.
అమెరికాలోని అలాస్కాలో విమాన ప్రమాదం జరిగింది. యాంకరేజ్ నుంచి సెల్డోవియా వెళ్తున్న చిన్న విమానం నీటిలో కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురూ మృతి చెందారు.
నేపాల్లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. భోటే కోషి, త్రిశూలి నదుల వెంట ఉన్న గ్రామాలు, పట్టణాలు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి.
రష్యాలోని తూర్పు అముర్ ప్రాంతంలో మంగళవారం ఘోర ప్రమాదం సంభవించింది. అముర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్లో భారీ పేలుడు సంభవించి ఏడుగురు కార్మికులు మృతిచెందగా.. మరో 152 మంది గాయపడ్డారు.
నేపాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. టిబెట్ సరిహద్దుకు సమీప ప్రాంతాల్లో ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా వీసా అప్పాయింట్మెంట్స్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వచ్చిన తరువాత ప్రభుత్వంపై...
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ న్యూయార్క్లో నిర్వహించే కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వబోనని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ అన్నారు...
కృత్రిమ మేధ(ఏఐ) నానాటికీ అన్ని రంగాల్లోకీ విస్తరిస్తోంది. ఎంత విస్తరించినా.. ఎంత తెలివైనదైనా.. ఏఐ అంటే కొన్ని వేల కంప్యూటర్ల సమాహారమే తప్ప నిజమైన మానవ మేధ కాదు. వాటికి ఆ మేధను...