మరో రెండు రోజుల్లో యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారం కాల్పుల విరమణ గడువు ముగిసే లోపే మళ్లీ చర్చలు ప్రారంభించాలని ఇరు వర్గాలు యోచిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి
హోర్ముజ్ జలసంధిని యూఎస్ దిగ్బంధించడంపై సౌదీ అరేబియా ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్యలతో ఇరాన్ మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్టు సమాచారం.
అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.7గా ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ధృవీకరించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భూకంప కేంద్రం నెవాడాలోని సిల్వర్ స్ప్రింగ్స్కు తూర్పు-ఆగ్నేయంగా సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భూగర్భ సర్వే (USGS) తెలిపింది. వివరాల్లోకి వెళితే..
ప్రపంచ చమురు వాణిజ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధి పూర్తిగా దిగ్బంధంలోకి వెళ్లిపోయింది. గల్ఫ్ దేశాల పోర్టులకు రాకపోకలు సాగించే నౌకలను ఇరాన్ ఇప్పటికే నిలిపివేయగా...
యుద్ధరంగంలోనే కాదు.. సమాచార యుద్ధరంగంలోనూ అమెరికా, ఇజ్రాయెల్లను ఇరాన్ దీటుగా తిప్పికొడుతోంది! తాను ప్రచారం చేయాలనుకున్న విషయాలను...
హోర్ముజ్ జలసంధిలో సోమవారం సాయంత్రం దిగ్బంధం మొదలైందని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ప్రపంచ దేశాలను బ్లాక్మెయిల్ చేయకుండా...
ఇరాన్పై యుద్ధం మొదలు పెట్టి ప్రపంచం మొత్తాన్ని కల్లోలంలోకి నెట్టిన ట్రంప్ తాజాగా క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ 14వ లియోను లక్ష్యంగా చేసుకున్నారు.
నిత్యం వివాదాస్పద ప్రకటనలతో మీడియాలో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఏసు ప్రభువు అవతారవెత్తారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్కు మరో కఠిన హెచ్చరిక జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7:30 గంటల నుంచి హోర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైందని తెలిపారు.
హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రస్తుతం నౌకా రవాణాకు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ, భారత నౌకలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు.