ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భయాలు, వాణిజ్య అనిశ్చితి, సరఫరా గొలుసు సమస్యలు కొనసాగుతున్నాయి. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే యూరప్లో కీలక ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాత్రం ఇంతటి సంక్షోభ సమయంలోనూ ఆశ్చర్యకర ఫలితాలు సాధించింది.
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన వాణిజ్య నౌకలపై దాడుల వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హోర్ముజ్ జలసంధిని మరుసటి నోటీసు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ అనుమతి లేని మార్గాల్లో వచ్చే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.
తనకు ఏదైనా హాని తలపెట్టినా, అలాంటి ప్రయత్నమేదీ చేసినా ఇరాన్ సర్వనాశనం అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు...
ప్రధాని మోదీ విదేశీ పర్యటనల సందర్భంగా విలేకరుల సమావేశాలు నిర్వహించక పోవడం మరోసారి వివాదాస్పదమైంది. తాజాగా న్యూజీలాండ్ పర్యటనలోనూ శనివారం ఇరు దేశాల ప్రధానుల...
తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మృతిపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ప్రతినబూనారు. ఈ మేరకు ఇరాన్ ప్రజలకు ఒక బహిరంగ సందేశాన్ని ఇచ్చారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ తూర్పు ప్రాంతంలో శనివారం భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పాక్దష్త్, ఖియామ్దష్త్ ప్రాంతాల ప్రజలు ఈ పేలుడు శబ్దాలను విని దాడులు జరుగుతున్నట్టు భయపడ్డారు.
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. తనపై హత్యాయత్నం చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశంపై క్షిపణుల వర్షం తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
వెనెజువెలాలో జూన్ 24వ తేదీన కొద్ది సెకెన్ల వ్యవధిలో సంభవించిన రెండు తీవ్ర భూకంపాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. తాజా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికి మృతుల సంఖ్య 4 వేల మార్కును దాటింది. వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.
ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది.