• Home » International

అంతర్జాతీయం

చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం..

చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం..

చైనాలో భూకంపం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం దక్షిణ చైనా, సిచువాన్ ప్రావిన్ష్‌లోని లాంగ్‌చాంగ్ సిటీలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది.

సరస్సు పేరు మార్చిన ట్రంప్.. వ్యతిరేకించిన కెనడా

సరస్సు పేరు మార్చిన ట్రంప్.. వ్యతిరేకించిన కెనడా

కెనడాను ఇబ్బందిపెట్టేలా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇరుదేశాల సరిహద్దులో ఉన్న లేక్‌ ఆంటారియోను ‘లేక్‌ అమెరికా’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నేపాల్ వరదలు.. 469కి చేరిన మృతుల సంఖ్య.. 1500 మంది మిస్సింగ్..

నేపాల్ వరదలు.. 469కి చేరిన మృతుల సంఖ్య.. 1500 మంది మిస్సింగ్..

నేపాల్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 469కి చేరింది. దాదాపు 1550 మంది ఆచూకీ లభించలేదు.

నేపాల్ వరదలు.. మహిళ శవం నుంచి కమ్మలు దోచుకున్న నీచుల అరెస్ట్..

నేపాల్ వరదలు.. మహిళ శవం నుంచి కమ్మలు దోచుకున్న నీచుల అరెస్ట్..

నేపాల్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళ శవం నుంచి కమ్మలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైరల్ వీడియో ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఎక్కడ చూసినా బురదమన్ను.. కొండరాళ్లు

ఎక్కడ చూసినా బురదమన్ను.. కొండరాళ్లు

నిన్నటి వరకు యాత్రికులు, స్థానికుల కోలాహలంతో సందడిగా ఉన్న హిమాలయ లోయలు.. ఇప్పుడు భయానక పరిస్థితులతో నిశ్శబ్దంగా మారిపోయాయి. నేపాల్‌ సరిహద్దు రసువా నుంచి టిబెట్‌లోని గైరోంగ్‌ వరకు ఎక్కడ చూసినా.. కొండచరియల విధ్వంసమే.

చైనా నిర్లక్ష్యంతోనే జల విలయం?

చైనా నిర్లక్ష్యంతోనే జల విలయం?

నేపాల్‌లో మహా జల విలయం సంభవించటానికి చైనా నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. టిబెట్‌లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల గురించి నేపాల్‌కు సకాలంలో చైనా సమాచారం ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది.

300 మందికిపైగా భారతీయుల గల్లంతు

300 మందికిపైగా భారతీయుల గల్లంతు

నేపాల్‌ జల విలయంతో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వరదల్లో 300 మందికిపైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో.. ఎక్కడెక్కడ ఎంత మంది చిక్కుకున్నారు, వరదల్లో గల్లంతైనవారు ఎంత మంది అన్న వివరాలపై పూర్తి స్పష్టత రావడం లేదు.

ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులు చేసే దిశగా రష్యా

ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులు చేసే దిశగా రష్యా

ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో పురోగతి లేని నేపథ్యంలో దాడులను మరింత తీవ్రతరం చేసే యోచనలో ఉన్నట్టు రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నేపాల్ వరదలు.. 359కి చేరిన మృతుల సంఖ్య..

నేపాల్ వరదలు.. 359కి చేరిన మృతుల సంఖ్య..

నేపాల్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 359కి చేరినట్లు తెలుస్తోంది. 1300 మంది ఆచూకీ ఇంకా లభించలేదని సమాచారం. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

నేపాల్‌కు చైనా అలర్ట్.. మరో ఉపద్రవం ముంచుకొస్తోందా?

నేపాల్‌కు చైనా అలర్ట్.. మరో ఉపద్రవం ముంచుకొస్తోందా?

నేపాల్‌కు ఎగువన మరో ముప్పు రూపుదిద్దుకుంటోందని చైనా తాజాగా హెచ్చరించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి