బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో తాము దిగువ కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో.....
బంగ్లాదేశ్లో ఇస్లామిక్ అతివాదుల చేతిలో మూక హత్యకు గురైన హిందూ యువకుడు దీపుచంద్రదాస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి...
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ను దేవుడే కాపాడాడని పాక్ త్రివిధ దళాల అధిపతి(సీడీఎఫ్) అసీం మునీర్ వ్యాఖ్యానించారు
అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి ఉద్దేశించిన హెచ్-1బీ, హెచ్-4 వీసాల విషయమై ఆ దేశ రాయబార కార్యాలయం సోమవారం తాజా..
అమెరికాలో భారత సంతతికి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ ఆనంద్ వరదరాజన్ స్టార్బక్స్ సంస్థ చీఫ్....
హాదీ హంతకులు భారత్కు పారిపోయారని, తక్షణం వారిని అరెస్టు చేయాలని ఆందోళనకారులు హింసాకాండకు దిగారు. అయితే హాదీ హంతకుల గురించి సరైన ఆచూకీ లేదని బంగ్లా పోలీసులు చెబుతున్నారు.
బంగ్లాదేశ్లో మతోన్మాదానికి బలయిన హిందూ యువకుడి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందని, అతడిపై దాడి చేసిన మతోన్మాద మూకల్లో అతడి సహోద్యోగులు కూడా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందులో తొలుత ట్రంప్ ఫొటో మాయమవ్వగా.. మరలా ఇప్పుడు ప్రత్యక్షమైంది.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా తమకు దైవిక సాయం అందిందని పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అన్నారు. తాము ఆ అనుభూతిని చెందామని చెప్పుకొచ్చారు. పాక్ చిన్నారుల రక్తం చిందడానికి అఫ్గానిస్థాన్ కారణమని నిందించారు. పాక్ కావాలో, ఉగ్ర సంస్థ టీటీపీ కావాలో తేల్చుకోవాలని తాలిబన్లకు తేల్చి చెప్పారు.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో కాలిఫోర్నియాలో టీచర్లకు కొరత ఏర్పడింది. దీంతో, అక్కడి స్కూలు యాజమాన్యాలు ట్రంప్ ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఇప్పటికే కాలిఫోర్నియా ప్రభుత్వం న్యాయ పోరాటం కూడా ప్రారంభించింది.