సెంబర్ 21వ తేదీన అమెరికా, ఎడిసన్లోని ఇంట్లో ఇమానీ దియా స్మిత్ హత్యకు గురయ్యారు. ఇమానీని హత్య చేశాడంటూ పోలీసులు ఇమానీ ప్రియుడు జోర్డాన్ డీ జాక్సన్ను అదుపులోకి తీసుకున్నారు.
నైజీరియాలోని మసీదులో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హెచ్1బీ, హెచ్4 వీసా అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ అవుతుండడం, స్టాంపింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఉద్యోగులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.
ఒక ప్రైవేటు జెట్ విమానం కుప్పకూలి లిబియా ఆర్మీ చీఫ్ జనరల్ మహమ్మద్ అలీ అహ్మద్ అల్ హద్దాద్, మరో నలుగురు సైనిక ఉన్నతాధికారులు దుర్మరణం పాలయ్యారు...
మాజీ ప్రధాని షేక్ హసీనాను గత ఏడాది గద్దె దించడానికి కారణానికి విద్యార్థి ఉద్యమం నుంచి ఏర్పడిన సంస్కృతిక సంస్థ ఇంక్విలాబ్ మాంచోకు ప్రతినిధిగా షరీఫ్ ఒస్మాన్ హాదీ ఉన్నారు. డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా అతనిపై ఢాకాలో కాల్పులు జరిగాయి.
కెనడా దేశంలో ఇండియాకు చెందిన ఓ మహిళ హత్యకు గురయ్యారు. ఈ విషయమై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అక్కడి భారతీయ రాయబార కార్యాలయం. పూర్తి వివరాల్లోకెళితే..
బంగ్లాదేశ్ సమాజంలో హింసకు తావులేని, దీపూదాస్ హత్యా ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని మీడియాతో మాట్లాడుతూ అబ్రార్ తెలిపారు. ఆరోపణలు, వదంతులు, భిన్నమైన విశ్వాసాలు హింసకు కారణం కారాదని అన్నారు.
ఇటీవల వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికుల్లో భయాందోళన చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా విమానాల్లో తలెత్తే సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు, పైలెట్ తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
హెచ్-1బీ వీసాల కేటాయింపునకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న లక్కీ లాటరీకి బదులుగా జీతం, నైపుణ్యాలకు అధికప్రాధాన్యమిచ్చేలా కొత్త ఎంపిక ప్రక్రియను ట్రంప్ సర్కారు ఈ ఏడాది సెప్టెంబరులో రూపొందించింది గుర్తుందా.....
బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్పై మూకదాడి చేసి చంపి, కాల్చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా ఢిల్లీ, కోల్కతాల్లో నిరసనలు భగ్గుమన్నాయి....