అమెరికాలో 2017లో జరిగిన జంట హత్యల కేసులో ఇటీవల నిందితుణ్ని గుర్తించిన అధికారులు.. ఈ కేసు పురోగతిలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం.. నిందితుడు పరారీలో ఉండటంతో అతడిపై భారీ రివార్డ్ ప్రకటించారు.
అఫ్ఘానిస్తాన్లో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు 13 ఏళ్ల బాలుడు చేత కాల్చి చంపించారు. ఈ సందర్భంగా శిక్ష అమలు జరిగిన స్టేడియం భిడ్డు నినాదాలతో..
భారత్, రష్యా దేశాలు మధ్య ఒక కీలక ఒప్పందానికి ఆమోదం లభించింది. రష్యా పార్లమెంట్ ఈ ట్రీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా మానవతా సహాయం, డిజాస్టర్ రిలీఫ్, జాయింట్ మిలటరీ ఎక్సర్సైజ్లు, శిక్షణ కార్యక్రమాలకు ఈ ఒప్పందం..
భారత పర్యటనలో తాను ప్రధాని మోదీతో.. ఇండియా నుంచి దిగుమతులను పెంచడంపై చర్చిస్తానని పుతిన్ తెలిపారు. గడిచిన మూడేళ్లలో భారత్...
రష్యా అధ్యక్షుడు పుతిన్ గురు, శుక్రవారాల్లో భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల ఎజెండాలో...
రోజురోజుకి పడిపోతున్న జననాల సంఖ్య దేశ ఆర్థిక ప్రగతికి ముప్పుగా మారడంతో చైనా దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. దేశ జనాభాను పెంచుకోవడమే లక్ష్యంగా....
ఇమ్రాన్ ఖాన్ను కలుసుకునేందుకు, ఆయన మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు అనుమతించాలంటూ ఆయన మద్దతుదారులు షెహబాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారంనాడు తీవ్ర నిరసనలు తెలియజేశారు.
రాబోయే ఐదు, పదేళ్లలో అణుయుద్ధం జరగొచ్చని ప్రపంచ కుభేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఎక్స్లో ఓ నెటిజన్ చేసిన ట్వీట్కు స్పందనగా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్ అణు యుద్ధం గురించి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
పాక్ మరోసారి తన దుర్బుద్ధిని బయటపెట్టుకుంది. పాక్ విమానాలు భారత్ మీదుగా ప్రయాణించేందుకు అడిగిన వెంటనే అనుమతిచ్చినా అసత్య ప్రచారానికి తెర తీసింది. భారత్ అనుమతులను నిరాకరించిందంటూ పాక్ మీడియా వార్తలను వండివార్చింది. అయితే, భారత వర్గాలు పాక్ దుర్నీతిని ఎండగట్టాయి.
భారీ వర్షాలు, వరదలతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందిస్తోంది. ప్రపంచదేశాల్లోనే మొట్టమొదట స్పందించిన దేశంగా భారత్ నిలిచింది. భారతదేశం అందిస్తోన్న సాయానికి 'థ్యాంక్యూ ఇండియా' అంటూ శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.