చైనాలో భూకంపం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం దక్షిణ చైనా, సిచువాన్ ప్రావిన్ష్లోని లాంగ్చాంగ్ సిటీలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది.
కెనడాను ఇబ్బందిపెట్టేలా యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇరుదేశాల సరిహద్దులో ఉన్న లేక్ ఆంటారియోను ‘లేక్ అమెరికా’గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నేపాల్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 469కి చేరింది. దాదాపు 1550 మంది ఆచూకీ లభించలేదు.
నేపాల్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళ శవం నుంచి కమ్మలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైరల్ వీడియో ఆధారంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిన్నటి వరకు యాత్రికులు, స్థానికుల కోలాహలంతో సందడిగా ఉన్న హిమాలయ లోయలు.. ఇప్పుడు భయానక పరిస్థితులతో నిశ్శబ్దంగా మారిపోయాయి. నేపాల్ సరిహద్దు రసువా నుంచి టిబెట్లోని గైరోంగ్ వరకు ఎక్కడ చూసినా.. కొండచరియల విధ్వంసమే.
నేపాల్లో మహా జల విలయం సంభవించటానికి చైనా నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. టిబెట్లో నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల గురించి నేపాల్కు సకాలంలో చైనా సమాచారం ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది.
నేపాల్ జల విలయంతో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వరదల్లో 300 మందికిపైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో.. ఎక్కడెక్కడ ఎంత మంది చిక్కుకున్నారు, వరదల్లో గల్లంతైనవారు ఎంత మంది అన్న వివరాలపై పూర్తి స్పష్టత రావడం లేదు.
ఉక్రెయిన్తో శాంతి చర్చల్లో పురోగతి లేని నేపథ్యంలో దాడులను మరింత తీవ్రతరం చేసే యోచనలో ఉన్నట్టు రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నేపాల్ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 359కి చేరినట్లు తెలుస్తోంది. 1300 మంది ఆచూకీ ఇంకా లభించలేదని సమాచారం. వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
నేపాల్కు ఎగువన మరో ముప్పు రూపుదిద్దుకుంటోందని చైనా తాజాగా హెచ్చరించింది.