ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చైనా, భారత్లు చోదకశక్తులుగా మారాయని ఐఎమ్ఎఫ్ గణాంకాలు చెబుతున్నాయి. వీటిని ఎలాన్ మస్క్ నెట్టింట పంచుకున్నారు. పవర్ చేతులు మారుతోందని కామెంట్ చేశారు.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ రాష్ట్రం తీవ్రస్థాయి హింసాత్మక ఘటనలతో మరోసారి నెత్తురోడింది.
అప్పుల కోసం తాను, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కలిసి దేశాలు తిరుగుతున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు.
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో పెను విషాదం చోటు చేసుకుంది. తూర్పు కాంగోలోని రుబాయా ప్రాంతంలో..
అమెరికాను ఓ కుదుపు కుదిపేసిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్కు సంబంధించిన వివరాలు సంచలనంగా మారాయి.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్కు సంబంధించి ఓ సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రష్యన్ అమ్మాయిలతో బిల్గేట్స్కు లైంగిక సంబంధాలు ఉన్నాయని, అందువల్లే ఆయన సుఖ వ్యాధుల బారిన పడ్డారనే ఆరోపణ బయటకు వచ్చింది.
చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్ అప్పులతోనే నెట్టుకొస్తోంది. మిత్రదేశాల నుంచి రుణాలు తీసుకుని కాలం గడుపుతోంది. ఈ అప్పుల గురించి పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాజాగా మాట్లాడారు.
ఇజ్రాయెల్కు భారీ స్థాయిలో ఆయుధాల సరఫరాకు అమెరికా సిద్ధమైంది. 6.67 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, ఇతర మిలిటరీ వాహనాలు, ఆయుద్ధ సంపత్తిని విక్రయించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం శుక్రవారం ఓ కీలక ప్రకటన చేసింది.
తూర్పు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని రుబయా ప్రాంతంలో ఉన్న కోల్టన్ గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా దుర్మరణం పాలయ్యారని అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
రష్యా ముడి చమురుకు బదులు వెనెజువెలా నుంచి దిగుమతులు ప్రారంభించాలని భారత్కు అమెరికా సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.