చైనా రాజధాని బీజింగ్లో విమానం ప్రమాదానికి గురైంది. దేశ రాజధానిలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని చిన్న విమానం ఢీకొట్టింది.
వెనెజువెలా దేశాన్ని వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. బుధవారం నాడు సంభవించిన రెండు భూకంపాలతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది ఆచూకీ గల్లంతైంది. తాజాగా మరో భూకంపం వెనెజువెలాను కుదిపేసింది.
పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతల స్థాపన దిశగా ఒక చరిత్రాత్మక ముందడుగు పడింది. దశాబ్దాలుగా తీవ్ర ఉద్రిక్తతలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో ఒక కీలకమైన 'ప్రాథమిక ఒప్పందం' కుదిరింది.
ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇరాన్పై అగ్రరాజ్యం మరోసారి యుద్ధానికి దిగింది. గురువారం హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సింగపూర్ వాణిజ్య నౌకపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
భూకంపం మొదలయ్యే కొన్ని సెకన్ల ముందు ప్రజల్ని హెచ్చరించే వ్యవస్థను చాలా దేశాలు అభివృద్ధి చేశాయి. ఇలాంటి ఎర్లీ ఎర్త్క్వేక్ వార్నింగ్(ఈఈడబ్ల్యూ) వ్యవస్థలు లేని వెనెజువెలా వంటి దేశాల్లో గూగుల్ ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికలు...
ఫిలిప్పీన్స్లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. మిండనావ్ ద్వీపంలో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
మిసైల్ దాడులు జరిగే అవకాశం ఉందంటూ దుబాయ్ ప్రజల మొబైల్ ఫోన్స్లో శుక్రవారం అకస్మాత్తుగా మెసేజీలు రావడంతో కలకలం రేగింది.
వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భూకంపాలు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో వెనెజువెలాను ఆదుకునేందుకు భారత్ ఆపరేషన్ అమిస్టాడ్ను ప్రారంభించింది.
ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఏకంగా 660 డ్రోన్లను ప్రయోగించింది.
శ్మశాన నిశ్శబ్దం నెలకొన్న వెనెజువెలాలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంది. ఓ మహిళ శిథిలాల మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.