న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో విజయం తరువాత తొలిసారిగా ప్రసంగించిన భారత సంతతి నేత జొహ్రాన్ మమ్దానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు గట్టి మార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాటల్ని కూడా గుర్తు చేసుకున్నారు.
అమెరికాలో మరో భారత సంతతి నేత కీలక పదవిని అధిరోహించారు. హైదరాబాద్ మూలాలు కలిగిన గజాలా హష్మీ వర్జీనియా రాష్ట్ర లెఫ్టెనెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. రిపబ్లికన్ నేత జాన్ రీడ్పై విజయం సాధించి ఈ కీలక బాధ్యతలకు ఎంపికయ్యారు.
భారత సంతతికి చెందిన డెమాక్రెటిక్ నేత జొహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
అమెరికా కెంటకీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ తీసుకున్న కార్గో విమానం కాసేపటికే పేలడంతో ముగ్గురు మృతి చెందారు.
హిందూజా గ్రూపు చైర్మన్ గోపీచంద్ పి హిందూజా(85) మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన లండన్లో చికిత్స పొందుతూ చనిపోయినట్లు గోపీచంద్ సన్నిహితులు తెలిపారు.
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, రిపబ్లికన్ మాజీ నేత డిక్ చెనీ(84) కన్ను మూశారు. న్యుమోనియాతోపాటు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చెనీ.....
అమెరికాలో పౌర విమానాయనానికి ‘షట్డౌన్’ దెబ్బతగిలింది. రోజూ వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దవుతుండటం, వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్కడి పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మ్యూజిక్, డ్యాన్స్ టీచర్లను నియమించాలని అక్కడి విద్యా మంత్రిత్వశాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే..
లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలనను మళ్లీ ప్రారంభించినట్టు అమెరికా కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్-1బీ వీసాతో పాటు గ్రీన్ కార్డుకు సంబంధించి లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తులను ఫ్లాగ్, ఇతర పోర్టల్స్ ద్వారా సమర్పించొచ్చని పేర్కొంది.
కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయులకు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది ఆగస్టులో సుమారు 74 శాతం భారతీయ విద్యార్థుల వీసాలు తిరస్కరణకు గురయ్యాయి.