• Home » International

అంతర్జాతీయం

పశ్చిమాసియాలోమళ్లీ యుద్ధ మేఘాలు!

పశ్చిమాసియాలోమళ్లీ యుద్ధ మేఘాలు!

పశ్చిమాసియాను మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్‌ మధ్య అవగాహన ఒప్పందానికి పురిట్లోనే గండిపడింది.

ఈ ఏడాదే స్వదేశానికి వెళ్తా

ఈ ఏడాదే స్వదేశానికి వెళ్తా

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఈ ఏడాదే తాను స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్టు ప్రకటించారు. చావంటే తనకు భయం లేదని వెల్లడించారు.

కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది దుర్మరణం..

కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది దుర్మరణం..

సౌదీ అరేబియాలోని రాస్ తనూరాలో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

ఫ్రాన్స్‌లో వడగాలులు.. 1000 మంది మృతి

ఫ్రాన్స్‌లో వడగాలులు.. 1000 మంది మృతి

ఫ్రాన్స్‌లో వడగాలుల కారణంగా జూన్ 24 నుంచి ఆదివారం వరకూ 1000 మంది మరణించారని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రభుత్వ అంచనాలకు మించి ఈ అదనపు మరణాలు సంభవించాయని తెలిపారు.

ట్రంప్ ప్రైవేట్ స్పేస్‌‌లో రహస్య చీటీలు.. నటాలీ హార్ప్‌పై సంచలన ఆరోపణలు!

ట్రంప్ ప్రైవేట్ స్పేస్‌‌లో రహస్య చీటీలు.. నటాలీ హార్ప్‌పై సంచలన ఆరోపణలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక సహాయకురాలు నటాలీ హార్ప్ గురించి తాజాగా విడుదలైన ఒక పుస్తకంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఘోర విమాన ప్రమాదం.. 11 మంది మృతి

ఘోర విమాన ప్రమాదం.. 11 మంది మృతి

ఫ్రాన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం కుప్పకూలిన ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తాంబ్లైన్‌లో ఆదివారం చోటుచేసుకుంది.

ఈ ఏడాదే స్వదేశానికి తిరిగెళతాను: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

ఈ ఏడాదే స్వదేశానికి తిరిగెళతాను: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా

ఈ ఏడాదిలోనే తాను స్వదేశానికి తిరిగి వెళతానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. అవామీ లీగ్ కేవలం ఒక రాజకీయ సంస్థ కాదని, ఒక శక్తి అని వ్యాఖ్యానించారు.

మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

మళ్లీ యుద్ధం మొదలవుతోందా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ ఆపరేషన్..

పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదురుతున్న దశలో అమెరికా-ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేసింది.

కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి..

కరాచీలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. రేంజర్స్ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి..

పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కరాచీలోని గులిస్థాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్స్ ప్రావిన్షియల్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని నిన్న (శనివారం) రాత్రి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. పలు సైనిక కేంద్రాలు ధ్వంసం..

ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు.. పలు సైనిక కేంద్రాలు ధ్వంసం..

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా మరోసారి వైమానిక దాడులకు దిగింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి