అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రెండు వారాల గడువు ఇచ్చారు.
బాంబు దాడులతో ఎంతగా విధ్వంసం సృష్టిస్తున్నా ఇరాన్ లొంగకపోవటంతో ఆగ్రహంతో రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది.
జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో ఇంద్రజ పాత్రలో శ్రీదేవి ‘మానస సరోవరం’ గురించి తన్మయత్వంతో చేసేవర్ణన ఇది! ఆ సినిమాలో ఇంద్రలోకం నుంచి వచ్చిన శ్రీదేవి భూమి అందాలు చూసి ఎంతగా మైమరచిందో..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలు అణుదాడిని సూచిస్తున్నాయన్న వార్తలపై శ్వేత సౌధం తాజాగా స్పందించింది. వారి వాఖ్యలలో అలాంటి అర్థమేదీ లేదని స్పష్టం చేసింది.
ట్రంప్ వార్నింగ్ నడుమ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో అన్ని రకాల సంబంధాలను తమ ప్రభుత్వం కట్ చేసుకున్నట్టు ఇరాన్ అధికారి మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఇరాక్కు విధించిన గడువుతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ఆర్థిక కిరీటమైన ఖర్గ్ ఐలాండ్పై అమెరికా-ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం కురిపించాయి.
ఇరాన్లో భారతీయులకు అక్కడి ఇండియన్ ఎంబసీ కీలక సూచన చేసింది. తమ నివాసాల్లోంచి కాలు బయటపెట్టవద్దని పేర్కొంది. మిలిటరీ స్థావరాలు, విద్యుత్ కేంద్రాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.
నేటి రాత్రి ఇరాన్ నాగరికత అంతమైపోతుందంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా, దాని మిత్రదేశాలపై ఎన్నడూ మర్చిపోలేని దెబ్బ పడుతుందని హెచ్చరించింది.
ఇరాన్కు ట్రంప్ భయానక వార్నింగ్ ఇచ్చారు. నేటి రాత్రి ఒక నాగరికత అంతమైపోవచ్చని సంచలన కామెంట్ చేశారు.