కాల్మెగీ తుపాను వియత్నాం దేశంలో బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి దాదాపు 2600 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుపాను గాలులకు ఇళ్ల టాపులు కొట్టుకుపోయాయి. 57 ఇళ్లు పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి. ఇక ఫిలిప్పీన్స్లో తుపానుకు చిక్కి సుమారు 200 మంది మరణించారు.
ఒహాయో గవర్నర్ ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామికి డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన అద్భుతమైన గవర్నర్గా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తారని హామీ కూడా ఇచ్చారు. వివేక్కు మద్దతుగా ఉండాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ఆసక్తికరంగా మారింది.
ఆఫ్రికా దేశం మాలీలో పనిచేస్తున్న ఐదుగురు భారతీయులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్ ఖైదాకు అనుబంధంగా ఉన్న ఉగ్రమూకలు ఈ దారుణానికి పాల్పడ్డాయి.
డీఎన్ఏలో పరమాణువుల అమరికను వివరించిన అమెరికన్ శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ తుది శ్వాస విడిచారు. డీఎన్ఏ అమరికను అనుగొన్నందుకు ఆయన 1963లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
అమెరికా వీసాల జారీలో ఇప్పటికే పలు కఠిన నిబందనలు తీసుకొచ్చిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. . ఇప్పుడు అధిగమించలేని మరో మెలిక పెట్టారు. ఫలితంగా డయాబెటిస్, గుండెజబ్బులు ఉంటే..
ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి, స్నేహితుడు. ఆయన నాయకత్వం బాగుంది. అని వ్యాఖ్యానించారు...
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని యువత ప్రభుత్వంపై కదను తొక్కుతోంది. అక్కడి విద్యావిధానంలో లోపాలపై వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతోంది.
జర్మనీకి చెందిన ఓ నర్సు 10 మంది పేషెంట్ల ప్రాణాలు తీసింది. మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించి విఫలమైంది. ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
వీసా నిబంధనలను అమెరికా సర్కారు మరింత కఠినతరం చేసింది. ఇకపై లబ్ధిదారుల అనారోగ్యాల కారణంగా అమెరికా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందనుకుంటే వారికి వీసాను తిరస్కరించొచ్చని ఎంబసీ, కాన్సులార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దగ్గర ఉన్న అణుబాంబుల గురించి మాట్లాడారు. అన్ని దేశాలకంటే తమ దగ్గరే ఎక్కువ అణుబాంబులు ఉన్నాయని అన్నారు. వాటితో ప్రపంచం మొత్తాన్ని 150 సార్లు ధ్వంసం చేయగలమని చెప్పారు.