సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు సిరియా కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో ఆయన సోదరుడు మహేర్ అసద్, అసద్ బంధువు అతేఫ్ నజీబ్కు కూడా మరణశిక్ష విధించారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. ఇరాన్ కారణంగా గత ఐదు దశాబ్దాల్లో అమెరికాకు జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం చెల్లించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కియే పర్యటనకు సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థ 'వాషింగ్టన్ పోస్ట్' సంచలన కథనాన్ని ప్రచురించింది.
యుద్ధంతో నష్టం జరిగినందుకు తమకు పరిహారం చెల్లించాలన్న ఇరాన్ డిమాండ్ను యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోసిపుచ్చారు
హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై మరో బాదుడుకు ట్రంప్ సర్కారు సిద్ధమైంది. ప్రస్తుతం ఆ రెండు రకాల వీసాలకూ మొదటిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా దరఖాస్తుదారులు...
అమెరికాలో తన ప్రియురాలిని హత్య చేసి జర్మనీలో అరెస్టయిన భారతీయ యువకుడు వరుణ్ బచ్చిగారిపై గతంలోనూ క్రిమినల్ కేసు నమోదైనట్టు అరిజోనా పోలీసుల దర్యాప్తులో తేలింది...
దక్షిణ అమెరికా దేశం కొలంబియా తీవ్ర భూకంపంతో చిగురుటాకులా వణికింది. సోమవారం ఉదయం (స్థానిక కాలమానం) 7.34 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించిపోయింది....
ముస్లిం దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పాకిస్థాన్ పిలుపునిచ్చింది. ముస్లిం దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, నాటో తరహాలో సామూహిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కోరారు.
కొలంబియాను భారీ భూకంపం వణికించింది. సోమవారం ఉదయం పశ్చిమ కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా, కొన్ని కూలిపోయాయి.
రష్యాలోని తాతర్స్తాన్ ప్రాంతంలో ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 12 మంది మరణించగా, 39 మంది గాయపడినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.