అమెరికా ఇరాన్పై దాడి చేస్తే పశ్చిమాసియాలోని ఆ దేశ సైనిక స్థావరాలపై విరుచుకుపడతామని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఈ దాడులను అమెరికా సైన్యానికి ఆతిథ్యం ఇస్తున్న దేశాలపై దాడులుగా చూడకూడదని...
భారత్-చైనా సరిహద్దుల్లోని గల్వాన్లో ఘర్షణ జరిగిన కొద్ది రోజుల్లోనే చైనా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించినట్టు అమెరికా తెలిపింది.
బంగ్లాదేశ్లో మైనార్టీ వర్గం హిందువులు ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితులకు సంబంధించి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. అవామీ లీగ్కు చెందిన మాజీ నాయకుడు కస్టడీలో ప్రాణాలు విడిచారు.
భారత్ నుంచి చవక ధరల టీకాల దిగుమతులు నిలిచిపోవడంతో పాక్ ఇక్కట్ల పాలవుతోంది. వెంటనే స్థానికంగా టీకాల ఉత్పత్తిని పెంచాలని పాక్ మంత్రి తేల్చి చెప్పారు.
దుబాయ్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న సెలబ్రిటీల్లో తాజాగా క్రికెట్ లెజెండ్ బ్రెట్ లీ కూడా వచ్చి చేరారు. దుబాయ్లో ఇదీ అని స్పష్టంగా చెప్పలేని ప్రత్యేకత ఏదో ఉందని కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు దుబాయ్ ప్రత్యేకతల ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందపై భారత ప్రధాని మోదీ స్పందించారు. ఇది గొప్ప వార్త అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకుధన్యవాదాలు తెలిపారు మోదీ.
అక్రమ పద్ధతుల్లో అమెరికాకు చేరుకుని చట్టవ్యతిరేక, నేర పూరిత చర్యలకు పాల్పడుతున్న విదేశీయుల జాబితాను ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది. హత్యలు, లైంగిక నేరాలు, మాదకద్రవ్యాల...
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ శుక్రవారం భీకర ఆత్మాహుతి దాడితో దద్దరిల్లింది. తర్లై ప్రాంతంలో షియా ముస్లింలకు చెందిన ఖదీజతుల్ కుబ్రా మసీదు, ఇమాంబర్గా.....
ఇరాన్లో ఖొమైనీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అమెరికా తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచింది. శుక్రవారం మధ్యాహ్నం కువైట్లో ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిపింది.
రష్యా సైనిక నిఘా విభాగం (జీఆర్యూ) లక్ష్యంగా మరోసారి దాడి జరిగింది. రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ ఫస్ట్ డిప్యూటీ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ వ్లాదిమిర్ అలెక్సీవ్...