• Home » International

అంతర్జాతీయం

'ఒక్క ట్వీట్‌తో హోర్ముజ్‌ను స్వాధీనం చేసుకోలేరు'.. ట్రంప్ వ్యాఖ్యపై ఇరాన్

'ఒక్క ట్వీట్‌తో హోర్ముజ్‌ను స్వాధీనం చేసుకోలేరు'.. ట్రంప్ వ్యాఖ్యపై ఇరాన్

హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మండిపడింది. ట్వీట్లు లేదా సైనిక శక్తి ద్వారా హోర్ముజ్ జలసంధిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదని, ఆ జలసంధి ఎప్పటికీ ఇరాన్ పరిధిలోనే ఉంటుందని పేర్కొంది.

ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

ఇండోనేషియాలో భారీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదయింది.

నౌకల నుంచి విమానాల ప్రయోగానికి.. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ వ్యవస్థ వద్దు

నౌకల నుంచి విమానాల ప్రయోగానికి.. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ వ్యవస్థ వద్దు

విమానవాహక యుద్ధనౌకల నుంచి యుద్ధవిమానాలను లాంచ్‌ చేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సిస్టమ్‌(ఈమాల్స్‌)’కు బదులుగా.. సంప్రదాయ స్టీమ్‌ పవర్డ్‌ కెటాపుల్ట్‌ను అమర్చాలని డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు.

ఇరాన్‌కు.. రెండు టన్నుల బంగారం..

ఇరాన్‌కు.. రెండు టన్నుల బంగారం..

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్న తరుణంలో.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) తమ వద్ద ఫ్రీజ్‌ అయి ఉన్న రెండు టన్నుల బంగారాన్ని ఇరాన్‌కు వెనక్కు ఇచ్చింది.

భారత్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ సెప్టెంబరులో రాక..

భారత్‌కు ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ సెప్టెంబరులో రాక..

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ సెప్టెంబరులో భారత్‌కు రానున్నారు. న్యూఢిల్లీ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నారు.

బలూచిస్థాన్‌ హోం మంత్రిపై దాడి, భద్రతా సిబ్బందికి గాయాలు

బలూచిస్థాన్‌ హోం మంత్రిపై దాడి, భద్రతా సిబ్బందికి గాయాలు

పాకిస్థాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం రోజున బలూచిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బలూచిస్థాన్‌ హోం మంత్రి మీర్‌ జియావుల్లా లాంగౌ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి జరిగింది.

భారత్‌ను వాణిజ్య వాచ్‌లిస్ట్‌లోకి చేర్చిన యూఎస్

భారత్‌ను వాణిజ్య వాచ్‌లిస్ట్‌లోకి చేర్చిన యూఎస్

అమెరికా సుంకాల నుంచి చైనాను తప్పించేందుకు ఉద్దేశించిన ఖండాంతర సరకు రవాణా నౌకల నెట్‌వర్క్‌లో 40 దేశాలు పాలుపంచుకుంటున్నాయని అగ్రరాజ్యం తాజాగా ఆరోపించింది.

రష్యాలోని కీలక రిఫైనరీపై ఉక్రెయిన్‌ దాడి

రష్యాలోని కీలక రిఫైనరీపై ఉక్రెయిన్‌ దాడి

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చమురు రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ సైన్యం తన దాడులను...

ఏఐతో ఉద్యోగాలు తగ్గిపోవు.. మార్క్ జుకర్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏఐతో ఉద్యోగాలు తగ్గిపోవు.. మార్క్ జుకర్‌బర్గ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

కృత్రిమ మేధస్సు కారణంగా భారీగా ఉద్యోగాలు కనుమరుగవుతాయన్న ఆందోళనల మధ్య మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా కంపెనీల పరిమాణం తగ్గినప్పటికీ, మొత్తంగా ఉద్యోగాల సంఖ్య తగ్గదని అన్నారు.

ఆగస్టు 15.. యూఎస్‌లో ‘ఇండియా డే’

ఆగస్టు 15.. యూఎస్‌లో ‘ఇండియా డే’

భారత స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికాలోని అనేక రాష్ట్రాలు ఇండియా డే వేడుకలకు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 15ను ఇండియా డేగా ప్రకటిస్తూ ఇటీవల పలు రాష్ట్రాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి