రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా మంది సహజమైన ఇంటి చిట్కాలను ఆశ్రయిస్తారు. వాటిలో మెంతుల నీరు, జీలకర్ర నీరు ముఖ్యమైనవి. అయితే, మధుమేహ నియంత్రణకు ఈ రెండింటిలో ఏది ఎక్కువగా ఉపయోగపడుతుందో తెలుసా?
జిమ్లో కసరత్తుల తరువాత చెరకు రసం తాగే వారు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక శాతం మంది కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్) సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యతో వైద్యుల వద్దకు వెళ్తే.. మందులు రాస్తున్నారు. వాటిని వాడితే.. ఆ సమయంలో మాత్రమే ఈ నొప్పులు తగ్గుతున్నాయి.
మనిషి శరీరంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను వడబోసి రక్తాన్ని శుభ్ర పరుస్తాయి. అయితే, కిడ్నీలు బలహీనపడినప్పుడు అవి సోడియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలను సమర్థవంతంగా బయటకు పంపలేవు.
ఈ రోజుల్లో చాలా మంది పని లేదా చదువుల కారణంగా గంటల తరబడి కూర్చుంటున్నారు. కానీ ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రి నిద్ర పోయే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అలా తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందని చెబుతారు.
టైప్ 1 డయాబెటిస్ మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపవచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా సామర్థ్యాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితం, మారిన ఆహారపు అలవాట్లు, గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘బెల్లీ ఫ్యాట్’(పొట్ట). ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు మానసికంగా ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.
రంజాన్ మాసంలో ఎక్కువగా హలీమ్ వంటకం గురించి వింటుంటాం. హైదరాబాద్ బిర్యానీలా హలీమ్ కూడా చాలా ప్రసిద్ధి పొందింది.
బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డాక్టర్ జెన్నిఫర్ వీవ్ నేతృత్వంలో చేసిన తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డయాబెటిస్ రోగులకు డిమెన్షియా(మతిమరుపు) వచ్చే ప్రమాదం ఉందని ఆ అధ్యయనంలో తేలింది.