వాతావరణంలో తరచూ జరుగుతున్న మార్పులు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఎండ, చల్లని గాలులు, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల కారణంగా పిల్లల్లో జ్వరం, దగ్గు, అలర్జీలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంట్లో 60 ఏళ్లు పైబడిన వారు ఉంటే వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు జెరియాట్రిక్ కిట్ లేదా సీనియర్ సిటిజన్ కేర్ కిట్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఎర్ర ఉల్లిపాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆ నీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. తినే ఆహారంలో ఎర్ర ఉల్లిపాయలను భాగం చేసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన నీటితో పాటు మినరల్స్ కూడా అందుతాయి.
డయాబెటిక్ ఫుట్ సమస్యతో బాధపడేవారికి, అత్యంత సంక్లిష్టమైన ఎముక ఇన్ఫెక్షన్ల నివారణకు ఉపయోగపడే ‘సెరామెంట్ జి’ అనే అత్యాధునిక ఎముక పునరుత్పత్తి విధానాన్ని అపోలో ఆస్పత్రి దేశంలో తొలిసారి అందుబాటులోకి తెచ్చింది
ఇటీవలి కాలంలో విటమిన్ D లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సూర్యరశ్మిలోకి వెళ్లినా కూడా కొందరికి ఈ లోపం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సన్స్క్రీన్ను ఎక్కువగా వాడటం కూడా దీనికి కారణమా అనే సందేహాలు వస్తున్నాయి.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని సహజ పానీయాలు తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పానీయాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశంలో ఈ-సిగరెట్లపై నిషేధం ఉన్నప్పటికీ వాటి వినియోగం తగ్గడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. కార్పొరేట్ కార్యాలయాల పరిసరాల నుంచి పాఠశాలలు, కళాశాలల దగ్గర వరకూ ఈ-సిగరెట్ల వాడకం ఆందోళన కలిగిస్తోంది.
రోజూ అన్నం తినడం వల్ల మధుమేహం వస్తుందా? అన్నం తింటే మధుమేహం వస్తుందనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎండాకాలంలో మన శరీరం అధిక వేడికి గురవుతుంది. ఈ సమయంలో చర్మం, కళ్లు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
ఎండలో తిరగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీనివల్ల కళ్లు తిరగడం, నీరసం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కళ్లు తిరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.