'ఆయుష్మాన్ భారత్.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన' పథకం ప్రయోజనాన్ని కేంద్రం మరింత విస్తరించింది. దీని ద్వారా లభించే రూ.5లక్షల బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచారు. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం రూ.10లక్షల వరకూ ఉచితంగా లభిస్తుంది.
ముగ్గురు మహిళలకు రోబోటిక్ విధానం ద్వారా శస్త్ర చికిత్సలు నిర్వహించారు. సింగపూర్, దుబాయ్, భారత్ మహిళలకు గైనకాలజీ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. నగరంలోని కేర్ ఆస్పత్రి గైనకాలజీ బృందం ఈ శస్త్ర చికిత్సలను నిర్వహించారు.
మహిళల్లో మోనోపాజ్ ఉన్నట్లే పురుషుల్లో సైతం ఒక దశ ఉంటుంది. దీని గురించి చాలా మందికి అంతగా తెలియదు. ఇంకా చెప్పాలంటే పురుషుల్లోనే చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ సమయంలో పురుషుల్లో సైతం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మధుమేహం అనేక అవయవాలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి అని, ప్రధానంగా నేత్రాలపై తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఒక ప్రకటనలో ఎల్వీప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ వైద్యులు తెలిపారు.
శీతాకాలంలో రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తిన్న తర్వాత మీకు కడుపు నొప్పి, ఉబ్బరం అనిపిస్తుందా? అలా అయితే, మీరు IBS సమస్యతో బాధపడుతుండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మన శరీరంలోని దాదాపు ప్రతి ప్రక్రియను హార్మోన్లు నియంత్రిస్తాయి. అందువల్ల, హార్మోన్ల సమతుల్యతలో అంతరాయం అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, ప్రారంభ సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం.
శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కాఫీ తాగే ముందు లేదా తర్వాత కొన్ని ఆహారాలు తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కాఫీలోని పదార్థాలు ఆహారంలోని పోషకాలను గ్రహించకుండా నిరోధిస్తాయి. అందువల్ల కాఫీ తాగుతూ లేదా తాగిన తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగొచ్చంటూ ఓ డాక్టర్ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ పోస్టుతో షాకయిపోయిన జనాలు తమ సందేహాలను ఆయన ముందుంచారు. వాటిల్లో చాలా ప్రశ్నలకు డాక్టర్ ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.