ఉదయాన్నే రాగి జావతో రోజు ప్రారంభిస్తే శరీరానికి సహజ శక్తి లభిస్తుంది. క్యాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండే ఈ పానీయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ రోజుల్లో చాలా మంది వైట్ షుగర్కు బదులుగా బ్రౌన్ షుగర్ను ఉపయోగిస్తున్నారు. బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గడంలో సహాయపడుతుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే, ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో స్మార్ట్వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్లు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమయ్యాయి. అయితే, వీటి నుంచి వచ్చే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది.
మంచి ఆరోగ్యానికి సరైన నిద్ర ఎంతో అవసరం. అయితే రాత్రిపూట తీసుకునే కొన్ని ఆహారాలు నిద్ర నాణ్యతను ప్రభావితం చేసి నిద్రలేమికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో లభించే పండ్లలో లిచీ పండు ఒకటి. ఇవి వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
దేశంలో తలసేమియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికి ముందు తలసేమియా స్క్రీనింగ్ చేయించుకోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
నాగుపాము, కట్లపాములో న్యూరోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఇది మనిషి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తపింజరిలో హెమోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఈ విషం కారణంగా అంతర్గత రక్తస్రావం జరుగుతుంది.
ఫ్యాటీ లివర్ సమస్య కేవలం జంక్ ఫుడ్ తినడం వల్లే వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ, రోజువారీ అలవాట్లు కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నిజంగా మామిడి పండ్లు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
జొన్నల పిజ్జా.. కొర్రల బర్గర్.. రాగి పాస్తా.. సామల నూడుల్స్.. ఒరిగెల పులావ్.. వంటకాల పేర్లు వింటేనే నోరూరుతుందా..! చిరుధాన్యాలతోనూ ఇవి చేసుకోవచ్చా.. అని ఆశ్చరంగా ఉందా..? అవే కాదు, వందకుపైగా రుచికరమైన వంటకాలు మిల్లెట్స్తో వండుకోవచ్చని చెబుతున్నారు భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) శాస్త్రవేత్తలు.