నాన్డెయిరీ లేదా ఆర్టిఫిషియల్ పనీర్పై మహారాష్ట్ర నిషేధం విధించడంతో ఈ ఉత్పత్తిపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరలకు లభించే పనీర్ విషయంలో అప్రమత్తంగా ఉండటం సహా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మన శరీరంలో కాలేయం అత్యంత కీలకమైన అవయవం. ఇది శరీరంలోని విషపదార్థాలను తొలగించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి ఎన్నో ముఖ్యమైన పనులు చేస్తుంది. అయితే కాలేయంలో సమస్యలు వచ్చినప్పుడు శరీరం ముందుగానే కొన్ని సంకేతాలు ఇస్తుంది.
తరచుగా గ్యాస్ట్రిక్ సమస్య రావడం చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. అయితే దీనికి ఆహారం మాత్రమే కారణం కాదు, రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా ప్రధాన కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలంలో దోమల సమస్య ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి రక్షణ కోసం చాలామంది మస్కిటో కాయిల్స్ ఉపయోగిస్తారు. అయితే, వాటి నుంచి వచ్చే పొగలోని రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చేతులు కడుక్కోవడం చాలా చిన్న అలవాటులా అనిపించినా, అది ఆరోగ్యాన్ని కాపాడే అత్యంత ముఖ్యమైన అలవాటు. చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా జలుబు, ఫ్లూ, విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లు వంటి అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుత జీవనశైలిలో ఆలస్యంగా భోజనం చేయడం చాలామందిలో సాధారణ అలవాటుగా మారింది. అయితే రాత్రి ఆలస్యంగా తినే అలవాటు కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? రాత్రి భోజనం మానేస్తే ఫ్యాటీ లివర్ తగ్గుతుందా? అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.
మూత్రాశయంలో ఏర్పడిన 40 రాళ్లను ఆపరేషన్ చేసి తొలగించిన ఘటన జనగామలో చోటుచేసుకుంది.
పిల్లల్లో ఊబకాయం సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. జంక్ ఫుడ్, చక్కెర పానీయాలు, శారీరక శ్రమ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అత్యంత ప్రధానం. అలాంటి వాటిలో సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కాలేయాన్ని పీల్చి పిప్పి చేసే అత్యంత ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ ‘హెపటైటిస్’. ప్రారంభంలోనే దీనిని గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.