చలికాలం వచ్చిందంటే చాలా మందికి మార్నింగ్ వాక్ చేయాలా.. వద్దా.. అనే సందేహం మొదలవుతుంది. చల్లని గాలి, పొగమంచు కారణంగా బయటకు వెళ్లేందుకు కొంత వెనుకాడుతుంటారు..
కొంతమందికి ఎలాంటి కష్టం చేయకున్నా, వేడి లేకున్నా ఎక్కువగా చెమటలు పడుతుంటాయి. చెమటలు పట్టకపోయినా ఇబ్బందే.. కానీ మరీ ఎక్కువగా చెమటలు పట్టినా అది అనుమానించాల్సిన విషయమేనని నిపుణులు చెబుతున్నారు.
చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం, వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తు రాకపోవడం, పేర్లు లేదా మాటలు వెంటనే గుర్తుకు రాకపోవడం.. ఇవన్నీ చాలా మందికి ఎదురవుతున్న సాధారణ సమస్యలే. అయితే, ఇవే డిమెన్షియా లేదా అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రారంభ లక్షణాలా? అనే భయం చాలా మందిలో ఉంటుంది.
శీతాకాలంలో గుండె ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. అందువల్ల, ఈ సీజన్లో మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. గుండెను బలహీనపరిచే ఆహారాలను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులతో ఎంతోమంది బాధపడుతున్నారు. మనం తినే ఆహారం గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మనం సాధారణంగా బరువు, చర్మం, జుట్టు, జీర్ణక్రియ గురించి ఆలోచిస్తాం కానీ ఊపిరితిత్తుల గురించి పెద్దగా పట్టించుకోం. కానీ, అవే మన శ్వాసను నియంత్రించి, మన జీవితానికి ఆధారంగా ఉంటాయి. ఉష్ణోగ్రత మార్పులు వంటి కారణాల వల్ల ఊపిరితిత్తులపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.
భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం చాలా మందికి అలవాటు. కానీ ఈ చిన్న అలవాటే జీర్ణక్రియను బలహీనపరచి, గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
జామపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే. అయితే జామపండును ఎలా తింటే మంచిది? తొక్కతో తినాలా? లేక తొక్క తీసేసి తినాలా?
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈఎస్ఐ డిస్పెన్సరీలో పైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. ప్రధానంగా ఈ ఆసుపత్రికి నేటికీ సొంత భవనం లేదు. అలాగే అరకొర సౌకర్యాలతో, అద్దె భవనంలో నడుస్తోంది. వివరాలిలా ఉన్నాయి.
శీతాకాలంలో వెచ్చదనాన్నిచ్చే ఫుడ్ను తినాలనిపిస్తుంది. ఎక్కువగా వేడి వేడి ఆహారాలు, స్వీట్లు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. శీతాకాలంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచేందుకు తీసుకోవాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..