శరీరానికి అవసరమైనప్పుడు సరైన ఉష్ణోగ్రతలో నీరు తాగితే అది ఔషధంలా పనిచేస్తుంది. వేడి నీరు ఎప్పుడు తాగాలి, సాధారణ నీరు ఎప్పుడు తాగాలి, మరిగించి చల్లార్చిన నీరు ఎప్పుడు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
రాష్ట్రవ్యాప్తగా ‘మద్రాస్-ఐ’ విస్తరిస్తోందని వైద్యశాఖాధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పు కారణంగా, మద్రాస్-ఐ సాధారణ రేటుతో పోలిస్తే 20 శాతం పెరిగిందని వారు పేర్కొన్నారు.
ఉపవాసం చేస్తే నిజంగా మెదడు వేగంగా పనిచేస్తుందా? అడపాదడపా ఉపవాసం మెదడుపై ఎలా ప్రభావం చూపుతుందో, ఏకాగ్రతను ఎలా పెంచుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా? ఉదయం ఫోన్ వాడటం వల్ల మీ ఆరోగ్యానికి ఎలా హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా హెచ్పీవీ వ్యాక్సిన్ను ప్రాథమిక వైద్యశాలలు, ప్రభుత్వ వైద్యశాలల్లో ఉచితంగా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అజీర్ణం అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ జీర్ణ సమస్య. ముఖ్యంగా బయట ఆహారం, ఎక్కువ మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్ వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నీరు తాగడం చాలా మందికి అలవాటు. అయితే, ఎంత నీరు తాగాలి? ఎక్కువ తాగితే మంచిదా లేక ఒకటి రెండు గ్లాసులు సరిపోతాయా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
మన దేశంలో ఊబకాయులైన చిన్నారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బాల ఊబకాయులు లేదా అధిక బరువు ఉన్న దేశాల్లో అమెరికాను వెనక్కి నెట్టి మనవాళ్లు రెండో స్థానంలో......
వేసవి కాలం వచ్చేసింది.. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. వేసవి కాలంలో కొన్ని తెలియకుండా చేసే పొరపాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలరోజులపాటు దీక్షలో ఉంటారు. తెల్లవారుజామున సహర్కు ముందు ఆహారం తీసుకుంటే మధ్యలో ఎలాంటి ఆహారం తీసుకోరు.