మంచి ఆరోగ్యానికి సరైన నిద్ర ఎంతో అవసరం. అయితే రాత్రిపూట తీసుకునే కొన్ని ఆహారాలు నిద్ర నాణ్యతను ప్రభావితం చేసి నిద్రలేమికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో లభించే పండ్లలో లిచీ పండు ఒకటి. ఇవి వేసవి తాపాన్ని తగ్గించడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
దేశంలో తలసేమియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెళ్లికి ముందు తలసేమియా స్క్రీనింగ్ చేయించుకోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
నాగుపాము, కట్లపాములో న్యూరోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఇది మనిషి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రక్తపింజరిలో హెమోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఈ విషం కారణంగా అంతర్గత రక్తస్రావం జరుగుతుంది.
ఫ్యాటీ లివర్ సమస్య కేవలం జంక్ ఫుడ్ తినడం వల్లే వస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ, రోజువారీ అలవాట్లు కూడా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరుగుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. నిజంగా మామిడి పండ్లు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
జొన్నల పిజ్జా.. కొర్రల బర్గర్.. రాగి పాస్తా.. సామల నూడుల్స్.. ఒరిగెల పులావ్.. వంటకాల పేర్లు వింటేనే నోరూరుతుందా..! చిరుధాన్యాలతోనూ ఇవి చేసుకోవచ్చా.. అని ఆశ్చరంగా ఉందా..? అవే కాదు, వందకుపైగా రుచికరమైన వంటకాలు మిల్లెట్స్తో వండుకోవచ్చని చెబుతున్నారు భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) శాస్త్రవేత్తలు.
వాతావరణంలో తరచూ జరుగుతున్న మార్పులు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఎండ, చల్లని గాలులు, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల కారణంగా పిల్లల్లో జ్వరం, దగ్గు, అలర్జీలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంట్లో 60 ఏళ్లు పైబడిన వారు ఉంటే వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అకస్మాత్తుగా వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు జెరియాట్రిక్ కిట్ లేదా సీనియర్ సిటిజన్ కేర్ కిట్ ఎంతో ఉపయోగపడుతుంది.
ఎర్ర ఉల్లిపాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆ నీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. తినే ఆహారంలో ఎర్ర ఉల్లిపాయలను భాగం చేసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన నీటితో పాటు మినరల్స్ కూడా అందుతాయి.