• Home » Education

చదువు

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ వినియోగంపై నియంత్రణ ఉండనుంది.

ఎంబీయేల శకం ముగిసింది: ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

ఎంబీయేల శకం ముగిసింది: ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్

ఎంబీయేల శకం ముగిసిందని ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ అన్నారు. సంప్రదాయ కెరీర్ మార్గాలపై యువత పునరాలోచించుకోవాలని సూచించారు.

UPSC నోటిఫికేషన్.. 400కు పైగా ఉద్యోగ ఖాళీలు

UPSC నోటిఫికేషన్.. 400కు పైగా ఉద్యోగ ఖాళీలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రత్యక్ష నియామక పథకం కింద వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని 98 విభిన్న పోస్టులకు గాను 400కు పైగా ఖాళీలను ప్రకటించింది.

భవిష్యత్తును నిర్దేశించే ఇంజనీరింగ్‌ కోర్సులు

భవిష్యత్తును నిర్దేశించే ఇంజనీరింగ్‌ కోర్సులు

ఐటీ రంగంలో శీఘ్రగతిన చోటుచేసుకుంటున్న సాంకేతిక పురోగతితో ఇంజనీరింగ్‌ స్టడీ్‌సలో సరికొత్త కోర్సులు పుట్టుకువస్తున్నాయి. దరిమిలా సంప్రదాయ ఇంజనీరింగ్‌ డిసిప్లిన్స్‌కు...

రక్షణ దళాల్లో అవకాశాలు

రక్షణ దళాల్లో అవకాశాలు

ఇండియన్‌ నేవీలో క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌, అగ్నివీర్‌ అప్రెంటి్‌సషిప్‌ ఏఎఫ్‌ క్యాట్‌...

బ్యాక్ టు స్కూల్.. ఆందోళనను అధిగమించండిలా..

బ్యాక్ టు స్కూల్.. ఆందోళనను అధిగమించండిలా..

జూన్‌ నెల మొదలయ్యిందంటే చాలు.. ఆకాశంలో తొలకరి మబ్బులతో పాటు సగటు తల్లిదండ్రుల్లో ఆందోళన మేఘాలు కమ్ముకుంటాయి.

స్కూలు బస్సు భద్రమేనా..

స్కూలు బస్సు భద్రమేనా..

కొత్త విద్యాసంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. జూన్‌ 12 నుంచే ప్రారంభం కావాల్సిన స్కూళ్లు ఎండల కారణంతో 15 నుంచి తెరచుకోనున్నాయి.

ఎలిమెంటరీ కోర్సుకు యమ డిమాండ్‌

ఎలిమెంటరీ కోర్సుకు యమ డిమాండ్‌

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్‌) కళాశాలలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఐడీ) కోర్సుకు ఎనలేని డిమాండ్‌ ఏర్పడింది.

సర్కారు బడులు సన్నద్ధం

సర్కారు బడులు సన్నద్ధం

రాష్ట్రంలోని విద్యాసంస్థలు ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో మన్సూరాబాద్‌, నాగోల్‌, జీఎస్ఐ డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ముస్తాబవుతున్నాయి.

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ను తక్షణమే తిరిగి తెరిచేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి