ఉపాధ్యాయ కోర్సు చదివి, ప్రభుత్వ ఉద్యోగం రాక, ప్రైవేట్ పాఠశాలల్లో చేరిన నిరుద్యోగులను ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు దోచుకుంటున్నాయి.
వేసవి సెలవుల్లోనే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి.
TG EAPCET-2026 ఇంజినీరింగ్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 9 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షలు మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 125 కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
నూతన విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలపై విద్యాశాఖ ముందస్తుగానే దృష్టి సారించింది.
జేఎన్టీయూ విద్యార్థులకు యూనివర్సిటీ పరీక్షల విభాగం షాక్ల మీద షాకులు ఇస్తోంది.
మెడిసిన్ అలాగే తత్సంబంధ కోర్సుల తరవాత అత్యంత ప్రాధాన్యం కలిగినది బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండ్రీ(బీవీఎస్సీ అండ్ ఏహెచ్)....
స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్, కరెన్సీ నోట్ ప్రెస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్....
అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లిమిటెడ్ 2025-26 అంటే నడుస్తున్న విద్యాసంవత్సరానికి సంబంధించి స్కాలర్షి్ప్సకు నోటిఫికేషన్ విడుదల చేసింది...
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
చదువుల తల్లికి విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందరర్డ్డి అభయం ఇచ్చారు. భవిష్యత్కు భరోసా కల్పించారు. దీంతో తన లక్ష్యం నెరవేరుతుందన్న ...