తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల సందడి మొదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక పరీక్షలు కావడంతో అటు విద్యార్థుల్లోనూ, ఇటు తల్లిదండ్రుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
రాష్ట్రంలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల ప్రారంభ వేళల కంటే విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా..
సూర్యుని అంతర్భాగంలో జరిగే అయస్కాంత మార్పులను అంచనా వేసే మొట్టమొదటి త్రీడీ డేటా డ్రివెన్ మోడల్ను ఐఐటీ కాన్పూర్కు చెందిన గోపాల్ హజ్రా, సౌమ్యదీప్ చటర్జీ అనే ఇద్దరు పరిశోధకులు అభివృద్ధి చేశారు.
న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో పొందుపరచింది. న్యాయవ్యవస్థలో అవినీతి, భారీగా పెండింగ్ కేసులు, న్యాయాధికారులు/న్యాయమూర్తుల కొరతను కూడా అందులో.....
తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. తెలంగాణ ఎడ్సెట్ -2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు.
పరీక్షల సీజన్ వచ్చేసింది. టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఒకవైపు ఉత్సాహం, మరోవైపు ఆందోళన కలగడం సహజం. అయితే, ఎగ్జామ్ వెళ్తే ముందు చిన్నచిన్న పొరపాట్లు అస్సలు చేయకండి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాట్లో మంచి పర్సంటైల్ రానంత మాత్రాన మేనేజ్మెంట్ చదువుకు ఫుల్స్టాప్ పడినట్లు కాదు. నిజానికి క్యాట్ చుట్టూ కట్టుదిట్టమైన కథలను మనకు మనమే అల్లుకున్నాం.
విధ విభాగాల్లో ఉన్న 3,979 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు కోరుతోంది. భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న స్కిల్ ఇండియా మిషన్ను ప్రమోట్ చేసే చర్యలో భాగంగా ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) 608 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఏపీలో 62, తెలంగాణలో 22 ఖాళీలు కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.
ప్రతిభకు ఆర్థిక అడ్డంకులు ఉండకూడదనే సంకల్పంతో బిట్స్ పిలానీ కీలక నిర్ణయం తీసుకుంది. 2026- 27 విద్యా సంవత్సరం నుంచి బిట్శాట్లో....