విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించేందుకు, ఒత్తిడిని అధిగమించి విజయం సాధించేందుకు సన్నద్ధమయ్యేలా వారిని తీర్చిదిద్దే లక్ష్యంతో....
నగరంలోని కూకట్పల్లిలోగల జేఎన్టీయూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ పైథాన్, క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నిక్స్కు సంబంధించి రెండు సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఇన్నోవేషన్ లెర్నింగ్ అండ్ టీచింగ్ విభాగం(డిల్ట్) డైరెక్టర్ ప్రొఫెసర్ సుషమా తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)కి పేలుడు పదార్థాల పరిశోధనలో గుర్తింపు లభించింది. పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ క్యూ1 కేటగిరీకి చెందిన ‘ఐఈఈఈ సెన్సార్ జర్నల్’లో ప్రచురితం కావడంతో మరోమారు హెచ్సీయూకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నప్పటికీ చేయదగ్గ కోర్సుల్లో హోటల్ మేనేజ్మెంట్ ఒకటి. ఆహారం అంతకుమించి ఆతిథ్యంపై ఆసక్తి ఉంటే, బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు...
కొచ్చిన్ షిప్యార్డ్లో వర్క్మన్, ఎన్సీఆర్టీలో నాన్ - అకడమిక్ పోస్టులు, బీఎస్ఎఫ్ లో కానిస్టేబుల్(జీడీ), హార్టికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్స్...
దేశంలోని కేంద్ర విశ్వవిద్యాలయాలకు తోడు బీహెచ్యూ సహా పలు సంస్థలు అందించే పీజీ కోర్సుల్లో చేరేందుకు ఉద్దేశించిన..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఇంజనీర్లను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి..
అన్ రిజర్వుడ్, ఫ్లాట్ఫారం టికెట్ల బుకింగ్ కోసం ప్రస్తుతం ప్రయాణికులు వాడుతున్న ‘యూటీఎస్’ యాప్ను ఫిబ్రవరి 28 నుంచి నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
నగరంలోగల జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు ఉన్నతాధికారులు తీపికబురు చెప్పారు. గ్రాడ్యుయేటెడ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2026 పరీక్ష రాయాలనుకునే విద్యార్థులకు ఉచిత కోచింగ్ రూపంలో నూతన సంవత్సరం కానుకను అందజేస్తున్నారు.
సీబీఎ్సఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చేసింది. పది, 12 తరగతుల విద్యార్థులకు మార్చి 3న జరగాల్సిన పరీక్షలను రీషెడ్యూల్ చేసింది.