విద్యార్థుల జీవితంలో పదో తరగతి సర్టిఫికెట్ కీలక పాత్ర పోషిస్తుంది. చాలా సందర్భాల్లో పుట్టిన తేదీకి పదో తరగతి సర్టిఫికెట్నే ప్రామాణికంగా తీసుకుంటారు. అలాంటి సర్టిఫికెట్లోనే తప్పులు ముద్రితమైతే ఏం చేయాలి. పదో తరగతి సర్టిఫికెట్లో తప్పులుంటే మార్చుకునే వీలుంది.
టీచింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్త. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (EMRS) భారీ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న EMRS స్కూళ్లలో 7,267 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీ చేయనున్నారు.
DRDO వివిధ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది.
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్ల్లో ఖాళీగా ఉన్న 1743 డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది....
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7267 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. భారత ప్రభుత్వ గిరిజన...
చదువులో ప్రతిభ కనపరిచే విద్యార్థుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ‘ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025ని ప్రకటించింది. ఈ సంవత్సరం...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫీడ్బ్యాక్ పోర్టల్ను ప్రారంభించింది. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా సమీక్షిస్తోంది. అంతేకాకుండా..
పరిశోధనలకు పెద్దపీట వేయాలనే ఉద్ధేశంతో జేఎన్టీయూ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం వైస్ చాన్స్లర్ కిషన్కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పీహెచ్డీ అడ్మిషన్ల కమిటీ సమావేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను రెట్టింపు చేయాలని కొందరు డైరెక్టర్లు ప్రతిపాదించగా, వీసీ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులపై సెల్ఫ్ఫైనాన్స్ కోర్సుల భారం పడుతోంది. యూనివర్సిటీలో 22 కోర్సులతో పాటు 18 డిపార్ట్మెంట్లు ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్, ఆఫీసర్ల నియామకాల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.