Home » Education
UPSC సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకుల్లాలో పలు పోస్టులు భర్తీ కానున్నాయి. వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, డిగ్రీ, జూనియర్ కాలేజీలు, పాఠశాలల్లోని లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి....
జేఈఈ మెయిన్స్-2024లో తెలంగాణ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. మంగళవారం ప్రకటించిన మొదటి విడత జేఈఈ పరీక్ష ఫలితాల్లో జాతీయస్థాయిలో.....
ఐఏఎస్, ఐపీఎస్తో పాటు కేంద్ర ప్రభుత్వ కీలక సర్వీసుల్లో పని చేయడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్న యూపీఎస్సీ సివిల్స్ ఆశావహులకు కీలక అప్డేట్ వచ్చింది. యూపీఎస్సీ సీఎస్ఈ ప్రిలిమ్స్ 2024 (UPSC CSE Prelims 2024) దరఖాస్తుల రిజిస్ట్రేషన్ రేపటి (February 14) నుంచే ప్రారంభం కానుంది. యూపీఎస్సీ వెబ్సైట్లో ( upsc.gov.in ) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగార్థులకు ఓ గుడ్ న్యూస్. 9 వేల పైచిలుకు టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఐబీపీఎస్ ఎస్ఓ 2024 ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ibps.inలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ రిజల్స్ట్ విడుదల అయినట్లు ప్రకటించింది.
భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక స్వామి వివేకానంద. సుభాష్ చంద్ర బోస్ వంటి స్వాతంత్రోద్యమ నాయకులలో స్ఫూర్తినింపిన వివేకానంద ఆలోచన ధోరణి ఎంతటి శక్తిమంతమో నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆర్యజనని, రామకృష్ణ మఠం సంయుక్తంగా జాతీయస్థాయి క్విజ్ పోటీ నిర్వహిస్తున్నాయి.
బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా..ఫిబ్రవరి 3 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
తెలంగాణ అసెంబ్లీ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి పరాజిత అధికారపక్షం బీఆర్ఎస్ తటపటాయిస్తోంది కానీ, కొన్ని ఇతర రాష్ట్రాల అధికారపార్టీలు మాత్రం జాగ్రత్త పడుతున్నాయి...
TSPSC Group -1 Notification: తెలంగాణ నిరుద్యోగలకు బిగ్ అలర్ట్. రెండుసార్లు రద్దైన గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి బుధవారం నాడు కీలక ప్రకటన వెలువడనుంది. గతంలో ఉన్న 503 పోస్టులకు మరో 96 పోస్టులు కలిపి మొత్తం 600 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం.