• Home » Education

చదువు

19 వరకు పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

19 వరకు పీజీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీ సెట్‌-2026) దరఖా స్తులను ఈ నెల 19 వరకు ఆన్‌లైన్‌లో స్వీక రించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) ఆధ్వర్యంలో ఈ సెట్‌ జరగనుంది.

నేడు పదోతరగతి హాల్‌టికెట్ల విడుదల

నేడు పదోతరగతి హాల్‌టికెట్ల విడుదల

ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ గురువారం విడుదల చేయనున్నారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

అగ్నివీర్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

అగ్నివీర్‌ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

భారత సైన్యంలో అగ్నివీర్‌ (జనరల్‌/ టెక్నికల్‌) ఉద్యోగాల భర్తీకి పురుషుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యువజన సర్వీసుల శాఖ సెట్విజ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.విశ్వేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల ఒకటిలోగా వెబ్‌సైట్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

పదో తరగతి హాల్‌ టికెట్లు విడుదల

పదో తరగతి హాల్‌ టికెట్లు విడుదల

పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం బుధవారం విడుదల చేసింది. ఈ హాల్‌ టికెట్లను అన్ని పాఠశాలలకు పంపామని...

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

పరీక్షల కాలం మొదలయ్యింది. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు మొదలు కాగా, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు, మే 4 ఎప్‌సెట్‌ ఆ వెంటనే డిగ్రీ, ఎడ్‌సెట్‌, బీఎడ్‌, బీటెక్‌, ఐసెట్‌ తదితర వార్షిక ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.

‘టెన్‌’షన్ వద్దు..!

‘టెన్‌’షన్ వద్దు..!

విద్యార్థి దశలో కీలకమైన ఘట్టం పదోతరగతి పరీక్షలు. మార్చి 16వ తేదీ నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలయింది.

ఆర్మీ పిలుస్తోంది!

ఆర్మీ పిలుస్తోంది!

జిల్లాలో నిరుద్యోగులకు మరో సువర్ణావకాశం. ఆర్మీ నియామకానికి సంబంధించి అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఏప్రిల్1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌లో ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. అందులో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనున్నారు.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. మార్చి 2న జరగాల్సిన CBSE పరీక్షలు వాయిదా

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. మార్చి 2న జరగాల్సిన CBSE పరీక్షలు వాయిదా

ప్రస్తుతం పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితుల దృష్ట్యా, మార్చి 2న జరగాల్సిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

పరీక్షల సమయం... ఏ ఆహారం మేలు

పరీక్షల సమయం... ఏ ఆహారం మేలు

ప్రస్తుతం పరీక్షల సీజన్‌... ఈ సమయంలో పిల్లల మెదడు చురుకుగా ఉండేందుకు రోజూ ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

సీబీఎస్ఈ విద్యా విధానంలో కీలక మార్పు.. 6వ తరగతి నుంచే మూడో భాష!

సీబీఎస్ఈ విద్యా విధానంలో కీలక మార్పు.. 6వ తరగతి నుంచే మూడో భాష!

సీబీఎస్ఈలో ఇకపై ఆరో తరగతి నుంచి మూడో భాష ఎంపిక విధానం అమలు కానుంది. ఎన్ఈపీ-2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిబంధనను తప్పనిసరి చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి