ఎస్ఎస్సీ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించి విజయకేతనం ఎగుర వేసినట్లు ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి తెలిపారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం ఉదయం 11గంటలకు విడుదల చేయనుంది. ఈ మేరకు మంత్రి లోకేశ్...
జేఎన్టీయూలో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేడెట్ బ్యాచిలర్ అండ్ మాస్టర్స్ (బీటెక్, ఎంఎస్) పోగ్రామ్ను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇది తీపి కబురే.
అమరావతిలోని విఐటి-ఏపీ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష వీఐటీఈఈఈ 2026 ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మే 3 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
యూజీ కోర్సులకు వైఐఎస్యు నోటిఫికేషన్స్ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ
వై ఐ ఎస్ యు అందిస్తున్న మరో కోర్సు ఇది. సుప్రసిద్ధ ఫార్మా సంస్థలు బయలాజికల్ ఇ లిమిటెడ్, అరబిందో, లారస్ ల్యాబ్స్, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీ్సతో ఈ కోర్సును అందిస్తోంది.
ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సహకారంతో ఇండియన్ కలినరీ యూనివర్సిటీ - బీబీఏ, ఎంబీఏ కోర్సులకు ప్రకటన విడుదల చేసింది. తిరుపతి, నోయిడా క్యాంప్సలలో...
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు కాలేజీలకు వెళ్తామా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీపీజీసెట్ మే 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 8వ తేదీ సైకాలజీ, 9వ తేదీ కామర్స్, ఎడ్యుకేషన్....
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపీ ఈసెట్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. తెలం గాణలోని హైదరాబాద్, ఏపీలో ని 94 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు.