దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, డెంటిస్ట్రీ, ఆయుష్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష నీట్కు నోటిఫికేషన్ విడుదలైంది. ..
సైన్సె్సలో రారాజుగా అలరారుతున్న సమున్నత విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ). బెంగళూరులోని ఈ సంస్థ ప్రస్తుతం పీజీ - పీహెచ్డీ ప్రోగ్రామ్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 5138 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. తెలంగాణలో 69, ఏపీలో 56 కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.
ఇండియన్ ఎయిర్ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు నాన్ కంబాటెంట్ నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న వాయుసేన కేంద్రాలో హాస్పిటాలిటీ, హౌస్కీపింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరిలో ఎజిమెలా(కేరళ)లో ఈ కోర్సు ప్రారంభం కానుంది. అవివాహితులైన స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 260 ఖాళీలు ఉన్నాయి.
ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) విడుదల చేసిన సీఎంఏ ఫైనల్, ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని...
ప్రైవేటు అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలకు జేఎన్టీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్ నెలలో ఎఫ్ఎ్ఫసీ తనిఖీలు షెడ్యూల్ చేయనుండగా, అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు వర్సిటీ ఉన్నతాధికారులు లేఖలు రాశారు.
దేశంలోనే అత్యున్నత పోటీ పరీక్షగా భావించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే పలు కొత్త నిబంధనలు ఈ సారి చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ర్యాంక్ను మెరుగుపర్చుకునే చర్యలకు యూపీఎస్సీ చెక్ పెట్టింది. అదే సమయంలో పలు నిబంధనలను కూడా చేర్చింది. అవేంటో పరిశీలిద్దాం.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్బీ) 22,195 లెవెల్-1 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే సికింద్రాబాద్ జోన్లో 1012, ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ డివిజన్ ఉండే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 803 పోస్టులు ఉన్నాయి.
నగరంలోని కూకట్పల్లోగల జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో జిరాక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 3కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.