SBI CBO Recruitment 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) రిక్రూట్మెంట్ 2025 కోసం మళ్లీ ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గతంలో దరఖాస్తు చేసుకోలేక పోయిన అభ్యర్థులు ఈసారి ఛాన్స్ మిస్సవకండి. గడువు తేదీ జూన్ 30 కి ముందే అప్లై చేసుకోండి.
భారత రైల్వేలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల రైల్వే బోర్డు 403 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ (RRB Paramedical Recruitment 2025) విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, జీత భత్యాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
CBI Apprentice Recruitment 2025: డిగ్రీ పూర్తయిన యువతకు సువర్ణావకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నియామకాలు చేపడుతోంది. ఈ రోజే చివరి అవకాశం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.
ప్రస్తుత కాలంలో వైద్యుడితో పాటు వైద్య సహాయకుడి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. అయితే ఆ సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది తగినంతమంది ప్రస్తుతం లేరు. ఈ నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని...
ఫుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఎల్) నుంచి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(ఎంఎఫ్ఏ), ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ సరిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.
Microsoft Free Online Courses: నిరుద్యోగులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఉచిత ఆన్లైన్ కోర్సులను ప్రారంభించింది. అత్యంత సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రూపొందించిన ఈ కోర్సులను పూర్తిచేస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. ఇటీవల 14,582 పోస్టులను భర్తీకి SSC CGL నుంచి విడుదలైన నోటిఫికేషన్ కోసం అప్లై చేశారా లేదా. ఇంకా అప్లై చేయకపోతే ఇప్పుడు ఈ పోస్టుల వివరాల గురించి తెలుసుకుని అప్లై చేయండి మరి.
పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ‘యూనిఫామ్, బ్యాగులు’ అంటూ హడావిడి పడతారు. మనదగ్గర ఒక స్కూలు బ్యాగు ధర రూ. 500 నుంచి మహా అయితే వేయి రూపాయల దాకా ఉంటుంది.
జేఎన్టీయూలో పీహెచ్డీ అభ్యర్థులకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న బదిలీ పత్రాల (టీసీ) జారీ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. పీహెచ్డీ అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు అంతకు ముందు చదివిన కాలేజీ జారీ చేసిన టీసీని తప్పనిసరిగా సమర్పించాలని పట్టుబట్టే జేఎన్టీయూ అధికారులు, పీహెచ్డీ కోర్సు పూర్తి చేసిన తర్వాత టీసీ జారీ చేయడం లేదు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరి చేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది