• Home » Editorial

సంపాదకీయం

సోమనాథ్ ఉత్సవాల్లో నెహ్రూ ఎందుకు?

సోమనాథ్ ఉత్సవాల్లో నెహ్రూ ఎందుకు?

గుజరాత్‌లోని సోమనాథ్‌ దేవాలయం పునర్నిర్మాణం చేపట్టి ఈ నెల 11తో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మే 8 నుంచి 11 వరకు అక్కడ వివిధ వేడుకలు జరిగాయి. భారత ప్రభుత్వం ఆ ఉత్సవాల ప్రచారాన్ని...

విభజిత న్యాయం

విభజిత న్యాయం

తీర్పులు ఎలా ఉన్నప్పటికీ, వివిధ కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు ఎంతో ఉన్నతంగా, ఆదర్శప్రాయంగా ఉంటాయి. రాజ్యాంగం, పౌరహక్కులు, జెయిలూ బెయిలూ ఇత్యాది విషయాల్లో...

చదరంగ భీష్మ

చదరంగ భీష్మ

మన దేశంలో చెస్ అనగానే విశ్వనాథన్‌ ఆనంద్, కోనేరు హంపి తదితర క్రీడాకారుల పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ డెబ్భై ఏళ్ల క్రితమే దేశంలో చెస్‌కు బలమైన పునాదులు పడ్డాయి. ఇందుకు తెలుగువాడైన ...

క్రమశిక్షణారాహిత్యంతోనే ఆర్థిక ఇబ్బందులు

క్రమశిక్షణారాహిత్యంతోనే ఆర్థిక ఇబ్బందులు

ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం చెల్లింపుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. గత అయిదారు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెల్లింపులు సహజంగానే నూతన ప్రభుత్వంపై పెను భారంగా మారాయి...

కొత్త ప్రపంచానికి భారత్‌ ఇటలీ బాట

కొత్త ప్రపంచానికి భారత్‌ ఇటలీ బాట

భారత్‌–ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు కీలక మలుపులో నిలిచిన తరుణమిది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు, భవిష్యత్తుపై సంయుక్త ఆశావహ దృక్పథం ప్రాతిపదికన ఇటీవలి కాలంలో ప్రత్యేక వ్యూహాత్మక...

తమిళ తీర్పు కనువిప్పు అయ్యేనా?

తమిళ తీర్పు కనువిప్పు అయ్యేనా?

ఆంధ్రప్రదేశ్‌లో ఒక నాయకుడు తన నియోజకవర్గంలో ఇంటింటికీ రకరకాల కానుకలు పంపించేవాడు. ప్రతి సందర్భంలోనూ స్వీట్లు, తినుబండారాలు, పండుగల సమయంలో మగవారికి రేమాండ్ దుస్తులు, మహిళలకు..

రైతన్నకు మోదీ సర్కార్‌ మేలు

రైతన్నకు మోదీ సర్కార్‌ మేలు

ఇరాన్‌పై అమెరికా– ఇజ్రాయెల్‌ సంయుక్త యుద్ధంతో నెలకొన్న చమురు, నౌకాయాన సంక్షోభాలతో అనేక వర్ధమాన దేశాలు అల్లకల్లోలమవుతున్నాయి. మరే దేశం కంటే భారత్‌ అత్యధికంగా నష్టపోతోంది. అయితే...

కనిపించని శాంతి!

కనిపించని శాంతి!

రష్యా మీద ఉక్రెయిన్‌ ఇటీవల జరిపిన డ్రోన్‌ దాడుల్లో ఒడిశాకు చెందిన ఒక యువకుడితో పాటు మరో నలుగురు మరణించారు, డజన్లకొద్దీ గాయపడ్డారు. యుద్ధం మొదలయ్యాక రాత్రివేళల్లో రష్యామీద ఉక్రెయిన్‌...

ప్రజాస్వామ్యమా, రాజకీయ మాయా?

ప్రజాస్వామ్యమా, రాజకీయ మాయా?

ప్రపంచ రాజకీయ చరిత్రలో ‘ప్రజాస్వామ్యం’ అనే పదానికి వచ్చినంత పవిత్రత మరే రాజకీయ సిద్ధాంతానికీ రాలేదు. వర్తమాన ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం తనను ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వంగానే...

‘తుమ్మిడిహెట్టి’పై కుట్రలు మాని బీజేపీ కలిసిరావాలి

‘తుమ్మిడిహెట్టి’పై కుట్రలు మాని బీజేపీ కలిసిరావాలి

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో గోదావ‌రి, వార్ధా, పెన్ గంగ‌, ప్రాణహిత వంటి న‌దులు.. క‌డెం, ధోతి వాగు, పెద్ద వాగు, కుప్టి వాగు, సా‌త్నాల వాగు వంటి ఇంకా అనేక వాగులు, వంక‌లు ప్రవ‌హిస్తున్నా అవేవి...



తాజా వార్తలు

మరిన్ని చదవండి