తాపీ ధర్మారావు తన జీవితంలో ఒక మూడేళ్ళపాటు ఒక్క ముక్క రాయలేదు. ఆ కాలం గురించి ఆయన ఇలా రాసారు: ‘‘...పూర్వపు రీతినే వ్రాసివేద్దామంటే...
మానవ సంబంధాల వెనుక ఉండే ఆర్ద్రతను, పల్లె వాతావరణంలోని సునిశిత శబ్దాలను కవిత్వంగా మార్చడంలో సుంకర గోపాల్ ముద్ర ఎంతో ప్రత్యేకం. తొలి కవితా సంపుటి ‘మా నాయన పాట’ ద్వారా...
సీకటి గొంగడి గప్పుకొని సూరు కింద కూసున్నది రాత్రి! పదాన్ని బానిసను చేసే నీ రాగం కోసం కరిమబ్బు గురి చూసి విసిరిన...
వీధులు వాగులవుతున్న సమయాన దిగులు వరదల్లో చిక్కి దారులు వొణుకుతున్న కాలాన మనం కలుసుకోలేమనే గదా....
విద్యార్థులకు రచనల పోటీ, ‘గురజాడ అన్నారష..!’ , ‘అతడు అడవిని ప్రేమించాడు’, కథ, కవితా సంపుటాల పోటీ...
తెలంగాణ కాంగ్రెస్లో ఈ లొల్లి ఏంది? ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు వేచి చూసిన కాంగ్రెస్ పార్టీలో పాత సంస్కృతి పోలేదా? లేక తెరవెనుక ఏమైనా జరుగుతోందా?...
స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తి అవుతున్న తరుణంలో ‘కాక్రోచ్’ పేరుతో వార్తల్లో క్రియాశీలంగా మారిన ఒత్తిడి గుంపులను మన మేధావులు కొందరు కేంద్ర ప్రభుత్వ వైఫల్య కోణం నుంచి చూస్తున్నారు. మరికొందరు...
‘భారతీయ చరిత్రకారులమైన మేము, ఏ ఇతర అజెండాను అనుసరించకుండా సొంత అజెండా ప్రకారమే రాయాలనుకున్న చరిత్రలనే రాశాము. అయితే ఇది గతించిన విషయం. ఆ మేధా స్వేచ్ఛ ఇప్పుడు లభించడం లేదు.
బండి నారాయణస్వామి రాసిన ‘దళిత బహుజన వాదానికి కొత్త పిలుపు’ అనే వ్యాసం (ఆంధ్రజ్యోతి, 18.07.2026) దళిత బహుజనుల మతపరమైన అస్తిత్వాన్ని, సామాజిక న్యాయాన్ని ఒకేసారి కాపాడగల ప్రత్యామ్నాయంగా..
గల్ఫ్లో ఆరు నెలలుగా ఎగిసిపడుతున్న యుద్ధజ్వాలల్లో రిఫైనరీలు, డీశాలినేషన్ ప్లాంట్లు తగులబడిపోతున్నాయి. ఒక్క సౌదీ అరేబియానే కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, కువైట్, బహ్రెయిన్ తదితర దేశాలన్నింటిలో..