• Home » Editorial

సంపాదకీయం

ఈ పరిణామాలు దేనికి సంకేతం?

ఈ పరిణామాలు దేనికి సంకేతం?

‘అయోధ్య రామమందిరంలోని హుండీల్లో ఉన్న డబ్బును తస్కరించడంపై ఆచితూచి మాట్లాడండి. ఈ అవినీతి వ్యవహారం మొత్తం హిందూ సమాజానికి మనస్తాపం కలిగించింది. కొంతమంది తప్పుడు వ్యక్తుల మూలంగా ఇది జరిగింది...

అవయవదానంపై నమ్మకం పెంచే ‘తోట’

అవయవదానంపై నమ్మకం పెంచే ‘తోట’

మన దేశంలో ప్రతి ఏటా వేలాదిమంది రోగులు సమయానికి దాత అవయవం దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం ‘మృత దాతల’ సంఖ్య చాలా తక్కువగా ఉండటం. ‘బ్రెయిన్‌ డెత్‌’ జరిగిన...

యాభయ్యేళ్లుగా తేలని ఓ కేంద్రమంత్రి హత్య కేసు

యాభయ్యేళ్లుగా తేలని ఓ కేంద్రమంత్రి హత్య కేసు

మన దేశంలోని కేంద్రమంత్రి ఒకరు బాంబుల దాడిలో హతుడై అర్ధశతాబ్దం దాటినా, ఆ కేసు ఇంకా ఉన్నత న్యాయస్థానంలో నలుగుతూనే ఉంది. న్యాయస్థానాల చరిత్రలో ఇంత సుదీర్ఘకాలం నలుగుతున్న హత్య కేసు..

ఇదేమి న్యాయం..?

ఇదేమి న్యాయం..?

సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టంగా చెప్పాక, నేను మాత్రం బెయిల్‌ ఎలా ఇవ్వగలను? అంటూ ఉమర్‌ ఖాలిద్‌, షర్జీల్‌ ఇమామ్‌ల విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు ఇటీవల తోసిపుచ్చింది. బెయిల్‌ హక్కు గురించి..

‘సీపీఎస్ ఉద్యోగి’ వెతలు

‘సీపీఎస్ ఉద్యోగి’ వెతలు

సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చి, వ్యవస్థను సజావుగా నడిపించేది ప్రభుత్వ ఉద్యోగులు. అయితే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌) పరిధిలోకి...

‘సర్’ వలె సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగించాలి

‘సర్’ వలె సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగించాలి

కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ ద్వారా అనర్హులైన ఓటర్లను తొలగించి, అర్హులైన వారిని జాబితాలో చేరుస్తున్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా...

ఐశ్వర్యం నీడలో అప్పుల బతుకులు!

ఐశ్వర్యం నీడలో అప్పుల బతుకులు!

సంపద పోగుపడుతోంది, సామాన్యుల సంక్షేమం సన్నగిల్లుతోంది! వృద్ధిరేటు, ద్రవ్యోల్బణం శాతాలు మొదలైన స్థూల ఆర్థిక సూచికలు భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యదాయకంగా, పురోగమన పథంలో ఉన్నదని మనకు విదితం...

మణిగుహ్: గ్రంథాలయ గ్రామం

మణిగుహ్: గ్రంథాలయ గ్రామం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1,664 మీటర్ల ఎత్తులో ఉన్న చిన్న కొండ గ్రామం మణిగుహ్. హిమాలయాల అద్భుత దృశ్యాల మధ్య ఉన్న ఈ గ్రామం ఇప్పుడొక ప్రత్యేక...

మహిళలంటే ఏఐకి అలుసే!

మహిళలంటే ఏఐకి అలుసే!

ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) గురించే చర్చ జరుగుతోంది. మనుషుల పనిభారాన్ని తగ్గిస్తూ, అద్భుతాలు సృష్టిస్తోందని అంటున్న ఈ కృత్రిమ మేధస్సు,...

బలిపీఠంపై ప్రజాస్వామ్యం!

బలిపీఠంపై ప్రజాస్వామ్యం!

పక్షికి రెక్కలు కత్తిరించి పాయసం తినిపించినట్టుంది దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి. దేశాన్ని పన్నెండేళ్లుగా అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బెంగాల్లో...



తాజా వార్తలు

మరిన్ని చదవండి