మరో యుద్ధం ప్రారంభమయింది. ప్రచండంగా ఉధృతమవుతోంది. ఈ సమర సంక్షోభ సూత్రకర్త ఇజ్రాయెల్ కాగా యుద్ధ ప్రణాళికను అమలుపరుస్తోన్న దేశం అమెరికా. ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలను అభివృద్ధిపరచుకున్నదని...
సమస్యలు, గొడవలు సాధారణంగా బతికున్న మనుషులకే ఉంటాయి. అయితే ప్రస్తుతం భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల మృతదేహాలు ప్రాథమిక హక్కు కోసం పోరాటం చేస్తున్నాయి!
అమెరికా–ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో తొలిరోజే చనిపోయిన సయ్యిద్ అలీ హుసైనీ ఖమేనీ గొప్ప ప్రజాదరణ పొందిన నేత ఏమీకాదు. నిస్సందేహంగా అతనొక నియంత.
కేంద్ర ప్రభుత్వం 2023 జనవరి 1 నుంచి ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కింద పనిచేసే కూలీలకు ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’ (NMMS) యాప్ ద్వారా హాజరును తప్పనిసరి చేసింది.
ఎంతకాలం ఈ శత్రుసంకీర్తన, ఎప్పుడు మనకు రాజ్యాధికారం అంటూ అనాదిగా లోలోన మధనపడుతున్న బిహార్ బీజేపీ నాయకులకు ఇన్నేళ్ళకు ఊరట దక్కింది.
కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలలో పేర్ల మార్పు, విగ్రహ ప్రతిష్ఠాపన ప్రాధాన్యం పొందుతున్నాయి. ప్రతి నెలా కాకపోయినా మూడు నాలుగు నెలలకోసారి ఒక నగరం లేదా ఒక రోడ్డు పేరు మార్పును ప్రభుత్వం...
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఇరాన్ అగ్ర నాయకులను హతమార్చాయి. చిన్నారులపై బాంబులు వేయడంతో సహా ఇరాన్ ప్రజలను పలు విధాల భయభ్రాంతులకు....
భారతదేశ సామాజిక, రాజకీయ ముఖచిత్రంలో మావోయిస్ట్ పోరాటం ఒక విస్మరించలేని అధ్యాయం. దశాబ్దాల పోరాట చరిత్ర, వేలమంది అమరుల త్యాగాలు, పాలకుల క్రూరమైన అణచివేత...
తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలలో శనగ ఒక వాణిజ్య పంటగా మారింది. నల్లబర్లీ పొగాకు, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు ప్రత్యామ్నాయంగా...
ఆర్నెల్లక్రితం జెన్జీ ఉద్యమాన్ని చవిచూసిన నేపాల్లో ఇటీవలికాలంలో ఎన్నడూ లేనంత తక్కువ పోలింగ్ జరిగిందట. దుష్టపాలకులను దించేయాలని కంకణం కట్టుకుని, వందమంది ప్రాణత్యాగంతో...