రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు స్ర్తీ శక్తి పథకాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టింది...
21వ శతాబ్ది తెలుగు కవిత్వంలో మనిషి పరిచయాన్ని మనం మూడు ప్రధాన కోణాల్లో చూడవచ్చు. మొదటిది– ప్రపంచీకరణ, యాంత్రికత మధ్య మనిషి స్థితి. గ్లోబలైజేషన్ తర్వాత వచ్చిన మార్పులు మనిషిని ఒక వైపు...
కొంచెం ప్రయత్నిస్తే పూర్తి చేయగలిగే పజిల్స్, గళ్ళ నుడి కట్టు, పద ప్రహేళికల్లా ఉంటుంది శ్రీకాంత్ కవిత్వం. మనసు ‘భాష’ తెలిసిన వారికి అది సులభంగాను, తెలియని వారికి కఠినంగాను అనిపిస్తుంది....
పటంలో లేదు– మా ఊరు. మట్టిలో ఉంది– మా పేరు. ఒక ఆకుపచ్చని సంతకం శాసనమై వచ్చి ముందుగా మా నీడను తరిమేసింది. ‘ప్రాజెక్ట్’ అన్న ఒక్క మాటతోనే మా చిరునామా ప్రభుత్వ కాగితాల్లో చెరిగిపోయింది,...
వృద్ధాప్యం ఓ ఖాళీ కుర్చీ కాదు కొత్త విత్తనాల కోసం ఎదురు చూస్తున్న నేల. మనమే నాటిన చెట్లు మన నీడ కోసం కాదు, ఆకాశం హద్దుగా ఎదగడానికి....
‘మెరుగు 2.0’ కవిత్వ పఠనం, ‘నాన్న చెక్కిన శిల్పం’ ఆవిష్కరణ, పీర్ల పండుగ కవి సమ్మేళనం , ‘ఈర్నం’ కవితా సంపుటి, కవితలకు ఆహ్వానం
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏకబిగిన మూడు సార్వత్రక ఎన్నికల్లో గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నాయకుడిగా నరేంద్ర మోదీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు.
‘అన్ని మతాలూ సనాతనం వైపే’ శీర్షికతో నేను రాసిన (మే 24, 2026) వ్యాసానికి ప్రతిస్పందనగా ‘సనాతన ధర్మం, చరిత్ర ఒకటేనా?’ అంటూ రాణి శివశంకర శర్మ మే 31న వ్యాసం రాసినారు.
భారతీయ సినిమా చరిత్రలో సీక్వెల్స్ అరుదుగా విజయం సాధించాయి. ప్రేక్షకులు సాధారణంగా ఒరిజినల్ హిట్ సినిమాను చూస్తారు, ఆదరిస్తారు. సీక్వెల్ చూడవచ్చేటప్పటికి కొత్తదనం తగ్గిపోతుంది. కథ నిస్సారమైనదిగా...
మార్క్సిస్ట్ దృష్టికోణంలో యుద్ధం అనేది అనుకోకుండా అకస్మాత్తుగా జరిగేది కాదు. పెట్టుబడిదారీ విధానం విస్తరణలో అది ఒక దశ. మార్కెట్లు స్తంభించిపోయినప్పుడు, ‘పెట్టుబడి’ కొత్త ప్రాంతాలను వెతుక్కుంటుంది...