ప్రతి మనిషిలోనూ స్త్రీత్వం, పురుషత్వం అనే ద్వంద్వ లక్షణాలు అంతర్లీనంగా సహజసిద్ధంగా ఉంటాయి. సహజ మానవ లక్షణాలైన ధైర్యం, తెగువ, సాహసం వంటి మానసిక లక్షణాలను...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా దేశ జనాభాలో అత్యధికులు ఆధారపడిన వ్యవసాయ రంగం తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతూనే ఉంది. అన్నదాతే దేశానికి వెన్నెముక అని...
భారతదేశాన్ని డోనాల్డ్ ట్రంప్ నరకంతో పోల్చిన కొద్దిరోజుల్లోనే అమెరికా పెద్దలందరికీ ఆ సాయుధుడు ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో చూపించాడు. వైట్హౌస్ కరస్పాండెంట్ల విందు ఘటనలో అధ్యక్ష ఉపాధ్యక్షులు...
ఏప్రిల్ 16, 17 తేదీలలో జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా ముగిశాయి. ఎండాకాలం దుమారాన్ని తలపించేలా మాటల దాడులు హోరెత్తాయి. వేడి చల్లారాక ఇప్పుడు వెలుతురు ప్రసరిస్తోంది....
నేటి అభివృద్ధి వేగం వ్యవసాయ పరిశోధనా సంస్థల భూముల పాలిట సమస్యగా మారుతున్నది. పాలకులు, అధికారులు అందరూ వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలను భూములుగా మాత్రమే పరిగణిస్తూ వాటిని...
నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు 1948లోనే స్వాతంత్య్రం లభించింది. అయినా 1970వ దశకం వరకూ తెలంగాణ పల్లెల్లో దొరల పెత్తనం సాగేది. జగిత్యాల ప్రాంతంలో ఇది మరీ ఎక్కువ. పేదలను, రైతు...
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో ఏప్రిల్ 28, 2026 ఒక సువర్ణ అధ్యాయానికి నాందిగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నం వేదికగా గూగుల్ సంస్థ హైపర్స్కేల్ డేటా సెంటర్కు నేడు శంకుస్థాపన చేయబోతోంది. రూ.1.35 లక్షల కోట్ల...
నలభై ఏళ్ల క్రితం సంభవించిన చెర్నోబిల్ అణువిపత్తు ఇప్పటికీ అనేక స్థానిక ఆందోళనలకు ప్రేరణగా ఉంది. ఆ దుర్ఘటన ప్రపంచ పౌరసమాజాన్ని ఎంతగానో క్రియాశీలం చేసింది. పర్యావరణ ఉద్యమాలను..
ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో పాటించే ప్రమాణాలపై గౌరవం ఉంది. కానీ, ఏప్రిల్ 14న ప్రచురించిన– ‘అంబేడ్కర్ తొలి ప్రధాని అయివుంటే...’
తెలుగు వ్యాకరణంలో ‘లింగ వివక్ష’ నేటి ఆధునిక ప్రజాస్వామ్య విలువలకు పూర్తి భిన్నమైనదనీ, భాషకు అపకీర్తి మిగిల్చేదిగా ఉన్న ఈ వివక్షను ఇప్పటికైనా రూపుమాపాల్సిన బాధ్యత మనపై ఉందనీ టి. కొండబాబు...