ఎన్కౌంటర్లో తన కొడుకును పోలీసులు మట్టుబెట్టడం సబబేనని ఓ తండ్రి వ్యాఖ్యానించారు. తాను పోలీసులకు 100 శాతం మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. బిహార్లో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
అడవి దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటికి ఆపద కలిగించినా, ఆకలి వేసినా దాడి చేస్తాయి. కానీ ఆ అడవి మార్గంలో మృగానికి మించిన క్రూరత్వం ఉన్న మనిషి సంచరిస్తుంటాడు. ఎవరు కనిపించినా అటకాయించి దోచుకుంటాడు.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన యువకుడు టీ స్టాల్లో పనికి చేరాడు. ఈజీమనీకి అలవాటు పడి గంజాయి స్మగ్లర్గా మారాడు. పనిచేస్తున్న దుకాణ యజమానికి తెలియకుండా గంజాయి కొనుగోలు చేసి స్కూటీలో దాచి కస్టమర్లకు విక్రయిస్తున్నాడు.
ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయారెడ్డి కేసు కొలిక్కి వచ్చిందా!?, మిస్టరీ నేడో రేపో వీడనుందా!? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నారు పోలీసులు.
సిగరెట్ వ్యసనం ఒకరి ప్రాణం తీసింది. తాగిన మైకంలో వెలిగించిన సిగరెట్ వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో మాజీ సైనికోద్యోగి మృతి చెందాడు.
పంజాబ్లో ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్యకు సంబంధించి తాజాగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖం కనబడకుండా మాస్క్ పెట్టుకుని వచ్చిన నిందితుడు అత్యంత సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలను పల్నాడు జిల్లా మాచర్ల రూరల్ పోలీసులు మరోమారు విచారించనున్నారు.
ముంబైలో దారుణం జరిగింది. చెవిటి, మూగ అయిన ఓ యువతి అత్యాచారానికి గురై, గర్భం దాల్చింది. కన్నతండ్రి సహా 17 మంది అనుమానితుల నుంచి డీఎన్ఏ శాంపిళ్లు సేకరించారు.
మేఘాలయాలో గతేడాది వెలుగు చూసిన హనీమూన్ హత్య గుర్తుందా ? రాజా రఘువంశీ, సోనమ్ మేఘాలయకు హనీమూన్కు వెళ్లారు. కానీ ప్రియుడి కోసం భర్తను సోనమ్ హత్య చేయించింది.
మరో మూడు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.