వ్యాపార లావాదేవీల్లో సరఫరాదారు పేరుతో నకిలీ ఈ-మెయిల్ పంపి బ్యాంకు ఖాతా వివరాలను మార్చి రూ.4.30 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్లో వెలుగుచూసింది.
స్విట్జర్లాండ్ వెళ్తున్నామని ఇంటి నుంచి బయలుదేరిన తమ తల్లిదండ్రుల ఆచూకీ లేకుండా పోయిందని ఓ యువతి చర్లపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అన్నీ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.
వాట్సప్ వీడియోకాల్ ద్వారా హనీట్రాప్లో చిక్కుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.9,29,857 వసూలు చేసిన ఘటన సైబరాబాద్లో వెలుగు చూసింది.
ఐదు రోజుల క్రితం ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, శిరీష దంపతుల కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
యూట్యూబ్లో చూసి చైన్స్నాచింగ్కు పాల్పడిన తల్లీకొడుకులను పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు తులాల బంగారు గొలుసులు ..
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి.. అంతరాలను మరచి ఆటోడ్రైవర్ను ప్రేమించింది. అతడే సర్వస్వం అనుకుంది.
ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను దోశల పెనంతో కొట్టి చంపేశాడు.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బ్యూటీషియన్ నిషా చౌహాన్ హత్య సంచలనం సృష్టించింది. భర్త ప్రదీప్ చౌహాన్ ఆమెపై కత్తితో పలుమార్లు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
అప్పుల విషయమై ఏర్పడ్డ కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..