• Home » Crime

క్రైమ్

ఎన్‌కౌంటర్‌లో తనయుడి మృతి.. పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన తండ్రి

ఎన్‌కౌంటర్‌లో తనయుడి మృతి.. పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన తండ్రి

ఎన్‌కౌంటర్‌లో తన కొడుకును పోలీసులు మట్టుబెట్టడం సబబేనని ఓ తండ్రి వ్యాఖ్యానించారు. తాను పోలీసులకు 100 శాతం మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. బిహార్‌లో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

అడవి దారిలో మృగం.. కనిపిస్తే దోపిడీ, అత్యాచారం

అడవి దారిలో మృగం.. కనిపిస్తే దోపిడీ, అత్యాచారం

అడవి దారిలో క్రూర మృగాలు ఉంటాయి. వాటికి ఆపద కలిగించినా, ఆకలి వేసినా దాడి చేస్తాయి. కానీ ఆ అడవి మార్గంలో మృగానికి మించిన క్రూరత్వం ఉన్న మనిషి సంచరిస్తుంటాడు. ఎవరు కనిపించినా అటకాయించి దోచుకుంటాడు.

గంజాయి విక్రయం @ టీ కొట్టు

గంజాయి విక్రయం @ టీ కొట్టు

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన యువకుడు టీ స్టాల్‌లో పనికి చేరాడు. ఈజీమనీకి అలవాటు పడి గంజాయి స్మగ్లర్‌గా మారాడు. పనిచేస్తున్న దుకాణ యజమానికి తెలియకుండా గంజాయి కొనుగోలు చేసి స్కూటీలో దాచి కస్టమర్లకు విక్రయిస్తున్నాడు.

విజయారెడ్డి ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొలిక్కి..

విజయారెడ్డి ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొలిక్కి..

ఇద్దరు పిల్లలతో కలిసి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయారెడ్డి కేసు కొలిక్కి వచ్చిందా!?, మిస్టరీ నేడో రేపో వీడనుందా!? ఈ ప్రశ్నలకు ఔను అనే అంటున్నారు పోలీసులు.

ప్రాణం తీసిన సిగరెట్‌..

ప్రాణం తీసిన సిగరెట్‌..

సిగరెట్‌ వ్యసనం ఒకరి ప్రాణం తీసింది. తాగిన మైకంలో వెలిగించిన సిగరెట్‌ వల్ల సంభవించిన అగ్నిప్రమాదంలో మాజీ సైనికోద్యోగి మృతి చెందాడు.

ఆప్ నేత హత్య.. మాస్క్ పెట్టుకుని తుపాకీతో వచ్చిన షూటర్..

ఆప్ నేత హత్య.. మాస్క్ పెట్టుకుని తుపాకీతో వచ్చిన షూటర్..

పంజాబ్‌లో ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్యకు సంబంధించి తాజాగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. ముఖం కనబడకుండా మాస్క్‌ పెట్టుకుని వచ్చిన నిందితుడు అత్యంత సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి

జంట హత్యల కేసులో మరోమారు..పోలీసు కస్టడీకి పిన్నెల్లి సోదరులు

జంట హత్యల కేసులో మరోమారు..పోలీసు కస్టడీకి పిన్నెల్లి సోదరులు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలను పల్నాడు జిల్లా మాచర్ల రూరల్‌ పోలీసులు మరోమారు విచారించనున్నారు.

బధిర యువతిపై తండ్రి అత్యాచారం

బధిర యువతిపై తండ్రి అత్యాచారం

ముంబైలో దారుణం జరిగింది. చెవిటి, మూగ అయిన ఓ యువతి అత్యాచారానికి గురై, గర్భం దాల్చింది. కన్నతండ్రి సహా 17 మంది అనుమానితుల నుంచి డీఎన్‌ఏ శాంపిళ్లు సేకరించారు.

వాకింగ్‌ అని తీసుకెళ్లి.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య

వాకింగ్‌ అని తీసుకెళ్లి.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య

మేఘాలయాలో గతేడాది వెలుగు చూసిన హనీమూన్‌ హత్య గుర్తుందా ? రాజా రఘువంశీ, సోనమ్‌ మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు. కానీ ప్రియుడి కోసం భర్తను సోనమ్‌ హత్య చేయించింది.

3 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకుంటే..

3 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకుంటే..

మరో మూడు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి