మద్యం, బెట్టింగ్కు బానిసైన భర్త తీరుతో తీవ్ర మనస్తాపం చెందిన భార్య.. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి.., తాను తీసుకుంది.
ఆ ముగ్గురిది హత్యేనని.. శిరీష్ కుమారే నిందితుడని తేలింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని కలాల్వాడలో ఈనెల 5న ఇంట్లో నిప్పంటుకొని ముగ్గురు మరణించడం ప్రమాదవశాత్తు జరగలేదని..
కర్ణాటక రాజధాని బెంగళూరులో మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించిన ఓ యువకుడు అనూహ్యంగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన నగరంలోని కబ్బన్పేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది
ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న కాంబోడియా ముఠాకు పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన..
నీట్ రీఎగ్జామినేషన్ ఒత్తిడిని తట్టుకోలేక హైదరాబాద్లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ...
ల్యాండ్ అండ్ సర్వే విభాగం డిప్యూ టీ డైరక్టర్ నరహరి కేసు అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే అతిపెద్ద అక్రమార్జన కేసుగా నిలిచింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో....
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ మహిళ, ఆమె మనుమడు, మనుమరాలు ఇటీవల ఇంట్లో నిద్రిస్తుండగా మంటల్లో చిక్కుకొని దుర్మరణంపాలయ్యారు.
వారిద్దరి మధ్య కేవలం రక్త సంబంధం మాత్రమే కాదు.. ప్రాణమిత్రులు.
ఇన్స్టాగ్రామ్లో పార్ట్టైమ్ ఉద్యోగ ప్రకటన చూసిన మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ.5.47 లక్షలు కోల్పోయింది.
ప్రేమగా పెంచుకుంటున్న పిల్లల్ని కన్నతండ్రే అంతమొందించాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కాండూరివారి అగ్రహారంలో శుక్రవారం జరిగింది.