• Home » Crime

క్రైమ్

నకిలీ ఈ-మెయిల్‌తో రూ. 4.30 లక్షల గోల్‌మాల్‌

నకిలీ ఈ-మెయిల్‌తో రూ. 4.30 లక్షల గోల్‌మాల్‌

వ్యాపార లావాదేవీల్లో సరఫరాదారు పేరుతో నకిలీ ఈ-మెయిల్‌ పంపి బ్యాంకు ఖాతా వివరాలను మార్చి రూ.4.30 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది.

దంపతుల అదృశ్యం కేసులో అన్నీ అనుమానాలే!

దంపతుల అదృశ్యం కేసులో అన్నీ అనుమానాలే!

స్విట్జర్లాండ్‌ వెళ్తున్నామని ఇంటి నుంచి బయలుదేరిన తమ తల్లిదండ్రుల ఆచూకీ లేకుండా పోయిందని ఓ యువతి చర్లపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో అన్నీ అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.

వీడియో కాల్‌ ఉచ్చులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

వీడియో కాల్‌ ఉచ్చులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

వాట్సప్‌ వీడియోకాల్‌ ద్వారా హనీట్రాప్‏లో చిక్కుకున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.9,29,857 వసూలు చేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగు చూసింది.

దంపతుల ఆత్మహత్యకు కారణం పక్కింటోళ్ల పైశాచికమేనా..?

దంపతుల ఆత్మహత్యకు కారణం పక్కింటోళ్ల పైశాచికమేనా..?

ఐదు రోజుల క్రితం ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న రవికుమార్‌, శిరీష దంపతుల కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.

యూట్యూబ్‌ చూసి.. చైన్‌స్నాచింగ్‌

యూట్యూబ్‌ చూసి.. చైన్‌స్నాచింగ్‌

యూట్యూబ్‌లో చూసి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన తల్లీకొడుకులను పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఐదు తులాల బంగారు గొలుసులు ..

ప్రేమించినోడే కత్తిదూశాడు

ప్రేమించినోడే కత్తిదూశాడు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఆ యువతి.. అంతరాలను మరచి ఆటోడ్రైవర్‌ను ప్రేమించింది. అతడే సర్వస్వం అనుకుంది.

జాబ్ లేక ఇంట్లోనే భర్త.. భార్యను దోశల పెనంతో కొట్టి హత్య

జాబ్ లేక ఇంట్లోనే భర్త.. భార్యను దోశల పెనంతో కొట్టి హత్య

ఢిల్లీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి తన భార్యను దోశల పెనంతో కొట్టి చంపేశాడు.

సోషల్ మీడియా వల్ల విభేదాలు.. భార్యను చంపేసిన భర్త..

సోషల్ మీడియా వల్ల విభేదాలు.. భార్యను చంపేసిన భర్త..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బ్యూటీషియన్ నిషా చౌహాన్ హత్య సంచలనం సృష్టించింది. భర్త ప్రదీప్ చౌహాన్ ఆమెపై కత్తితో పలుమార్లు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

అప్పుల విషయమై ఏర్పడ్డ కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం..



తాజా వార్తలు

మరిన్ని చదవండి