ఐఏఎస్ ఆఫీసర్నని చెప్పుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని ఝార్ఖండ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సివిల్స్లో విఫలమైన అతడు చివరకు ఇలా నకిలీ ఐఏఎస్లా మారి ఏడేళ్లుగా జనాలను బురిడీ కొట్టిస్తున్నట్టు గుర్తించారు.
ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గొల్ల రవి అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఇంటిపై అద్దెకు ఉండే ఇద్దరు వ్యక్తులే ఆ చిన్నారి పాలిట కీచకులయ్యారు. టెర్ర్సపైకి ఆడుకునేందుకు వెళ్లిన ఆరేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.....
అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొంది. అనంతపురం జిల్లా మడకశిర దగ్గర జరిడిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. డ్రెవర్లు మహమ్మద్ రఫిక్, రఘురామ్ మృతిచెందడంతో దారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
నీకెంత ధైర్యం? నా సోదరుడినే డబ్బులు అడుగుతావా..? అంటూ.. ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఓల్డ్ బోయినపల్లిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నారు.
బిర్యానీ తిని ఇంటికి తిరిగి వస్తుండగా.. అడవి పంది అడ్డంగా రావడంతో దానిని తప్పించబోయి.. కారు బోల్తా కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన విషాద సంఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు యత్నించిన మహిళా వీఏఓ అనుమానాస్పద స్థితిలో .....
హర్యానా అత్యాచార ఘటనలో తాజాగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అర్ధరాత్రి వేళ నిర్మానుష్యంగా ఉండటంతో మహిళ ఎన్ని ఆర్తనాదాలు చేసినా సాయం అందలేదని తెలిసింది. అయితే, ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
31వతేదీ రాత్రి, నిన్న తెల్లవారుజామున పోలీసులు పెద్దత్తున తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మొత్తం 163 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు పమోదు చేశారు. మద్యంతాగి వాహనాలు నడిపితే కేసులు నమోదుచేస్తామని హెచ్చరించినా.. మందుబాబులు ఏమాత్రం పట్టించుకోలేదు.
హైదరాబాద్ మహా నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరిలు ఇలా ఉన్నాయి.