• Home » Crime

క్రైమ్

రజాకార్లతో పోరాడి.. కుమారుల చేతిలో ఓడి

రజాకార్లతో పోరాడి.. కుమారుల చేతిలో ఓడి

ఆయన ఓ స్వాతంత్య్ర సమరయోధుడు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. సాయుధ పోరాటంలో నేనున్నానంటూ అడుగువేసిన మహోన్నతుడు.

బాలికలతో అసభ్య ప్రవర్తన.. టీచర్‌పై పోక్సో కేసు

బాలికలతో అసభ్య ప్రవర్తన.. టీచర్‌పై పోక్సో కేసు

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

పిస్టల్‌తో పోలీసులపై కాల్పుల యత్నం

పిస్టల్‌తో పోలీసులపై కాల్పుల యత్నం

లాడ్జిలో తనిఖీలకు వచ్చిన పోలీసులపై యువకుడు పిస్టల్‌తో కాల్పులకు యత్నించాడు. ట్రిగ్గర్‌ లాక్‌ అవడంతో అది పేలలేదు. శనివారం ఉదయం విజయవాడలో జరిగిందీ ఘటన.

3 రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం! వివాహిత ఆత్మహత్య

3 రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం! వివాహిత ఆత్మహత్య

మూడు రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం తలెత్తడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.

కుటుంబాల మధ్య చిచ్చురేపిన ప్రేమపెళ్లి

కుటుంబాల మధ్య చిచ్చురేపిన ప్రేమపెళ్లి

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై.. పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్‌ స్టేటస్‏లో పెట్టుకున్నారు.

ముగ్గు వేస్తుండగా చైన్‌ స్నాచింగ్‌

ముగ్గు వేస్తుండగా చైన్‌ స్నాచింగ్‌

సుబేదారి పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఉదయం ఓ మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తు తెలియని దుండగులు చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.

80 ఏళ్ల వృద్ధుడికి టోకరా.. రూ. 24.38 లక్షలు స్వాహా

80 ఏళ్ల వృద్ధుడికి టోకరా.. రూ. 24.38 లక్షలు స్వాహా

సైబర్‌ నేరగాళ్లు పెట్టుబడుల పేరిట వృద్ధుడిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

బతుకుదెరువుకు వచ్చి డ్రగ్స్‌ విక్రయం

బతుకుదెరువుకు వచ్చి డ్రగ్స్‌ విక్రయం

నగరంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులున్న ముఠాను సిటీ సీసీఎస్‌, అబిడ్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ సీజ్‌ చేశారు.

కల్తీపాల ఘటనలో మరొకరు మృతి

కల్తీపాల ఘటనలో మరొకరు మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరొకరు మృతి చెందారు.

డ్రైవర్ వింటున్నా పట్టించుకోక కారులో ఆ విషయంపై చర్చ! చివరకు..

డ్రైవర్ వింటున్నా పట్టించుకోక కారులో ఆ విషయంపై చర్చ! చివరకు..

తన కారులోని ప్యాసింజర్లు విహారయాత్రకు వెళుతున్నారని గుర్తించిన క్యాబ్ డ్రైవర్ ఆ రాత్రే వారి ఇంట్లో చోరీకి తెగబడ్డ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. నిందితుడిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి