హనుమకొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలైన 14 ఏళ్ల దళిత బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడగా...
కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోడ్ జిల్లా నాగర్పాళయం శక్తి గార్డన్కు చెందిన మాదేశ్వరన్ (45) ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నారు.
నగరంలో కీలక ప్రాంతమైన నాంపల్లి డ్రగ్స్కు అడ్డాగా మారుతోంది. రైల్వే స్టేషన్ మొదలుకొని నాంపల్లి పరిసరాల్లో డ్రగ్స్ తీసుకొని తిరుగుతున్న వారు కనిపించడమే ఇందుకు నిదర్శనం.
వృద్ధాప్యంలో కొండంత అండ అనుకున్న కొడుకే అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఇది ఆ దంపతులు తట్టుకోలేకపోయారు.
చర్లపలి రైల్వే స్టేషన్ సమీపంలో గత జనవరి 30న అర్థరాత్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయశాంతి రెడ్డి కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
సైకోలా ప్రవ ర్తిస్తూ, కొడవలితో దాడికి పాల్పడుతున్న ఓ వ్యక్తిపై గ్రామస్థులు దాడి చేయగా గాయాలపాలై మృతిచెందాడు.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని ఓగ్రామంలోని దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు.
సరదాగా ఈతకొట్టడానికి వెళ్లిన ముగ్గురు బాలురు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం సీకరి పంచాయతీ పన్నెడ గ్రామానికి చెందిన...
ఒంటరి మహిళలే అతడి టార్గెట్. ప్రాణాలు తీసిమరీ దోపిడీ చేస్తాడు. అలాంటి నేరస్థుడిని తిరుపతి జిల్లా పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు.
తనను ప్రేమించలేదన్న కక్షతో బాలిక గొంతు కోసి హత్య చేసిన ఉన్మాది వెంకటేశ్ పోలీసులపై దాడికి తెగబడ్డాడు. ఆపై పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.