ఆయన ఓ స్వాతంత్య్ర సమరయోధుడు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. సాయుధ పోరాటంలో నేనున్నానంటూ అడుగువేసిన మహోన్నతుడు.
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేయగా.. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
లాడ్జిలో తనిఖీలకు వచ్చిన పోలీసులపై యువకుడు పిస్టల్తో కాల్పులకు యత్నించాడు. ట్రిగ్గర్ లాక్ అవడంతో అది పేలలేదు. శనివారం ఉదయం విజయవాడలో జరిగిందీ ఘటన.
మూడు రోజుల నాటి సాంబార్ విషయంలో భర్తతో వివాదం తలెత్తడంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో వెలుగు చూసింది.
వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై.. పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నారు.
సుబేదారి పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఓ మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తు తెలియని దుండగులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు.
సైబర్ నేరగాళ్లు పెట్టుబడుల పేరిట వృద్ధుడిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
నగరంలో ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు సభ్యులున్న ముఠాను సిటీ సీసీఎస్, అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 72 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరొకరు మృతి చెందారు.
తన కారులోని ప్యాసింజర్లు విహారయాత్రకు వెళుతున్నారని గుర్తించిన క్యాబ్ డ్రైవర్ ఆ రాత్రే వారి ఇంట్లో చోరీకి తెగబడ్డ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. నిందితుడిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.