• Home » Crime

క్రైమ్

అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది!

అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది!

ఇన్‌స్టాగ్రామ్‌లో వేరే వ్యక్తితో ఏర్పడిన పరిచయం.. వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు జ్యూస్‌లో నిద్రమాత్రలిచ్చి, దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.

మత్తిచ్చి.. ఊపిరాడకుండా చేసి..!

మత్తిచ్చి.. ఊపిరాడకుండా చేసి..!

తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిన ప్రియురాలిని మరో ప్రియురాలి సాయంతో ఓ యువకుడు హత్య చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో రూ.11.29 లక్షలకు టోకరా

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో రూ.11.29 లక్షలకు టోకరా

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా ఓ ఫార్మా ఉద్యోగి నుంచి రూ.11.29 లక్షలు కాజేసిన సైబర్‌ మోసగాళ్లపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబీ మృతి

జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబీ మృతి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ ఫాంహౌస్‌ వద్ద జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలు కరీమాబీ మృతి చెందింది. వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన ఇద్దరు మహిళలు..

తుపాకీతో భార్యను కాల్చి చంపిన భర్త

తుపాకీతో భార్యను కాల్చి చంపిన భర్త

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులపై గంజాయి ముఠా రాళ్ల దాడి

పోలీసులపై గంజాయి ముఠా రాళ్ల దాడి

గంజాయి ముఠా బరితెగించింది. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్లతో దాడిచేసి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసింది.

మేం రాలేం.. కావాలంటే క్యాబ్‌ బుక్‌ చేస్తాం!

మేం రాలేం.. కావాలంటే క్యాబ్‌ బుక్‌ చేస్తాం!

లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రైన్‌ దిగిన ఓ యువతి.. తనను ఇంటి వద్ద దింపిరావాలంటూ పోలీసులకు ఫోన్‌ చేసింది.

కంపెనీ ఉన్నతాధికారినని నమ్మించి.. రూ.18 లక్షలు కాజేత

కంపెనీ ఉన్నతాధికారినని నమ్మించి.. రూ.18 లక్షలు కాజేత

సైబర్‌ నేరగాళ్లు కొత్త అవతారమెత్తి ఓ కార్పొరేట్‌ సంస్థను మోసం చేశారు. సంస్థ ఉన్నతాధికారినని మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌ చాట్‌ ద్వారా ఫైనాన్స్‌ మేనేజర్‌ను నమ్మించి రూ.18 లక్షలు కాజేశారు.

అంకుల్‌ కాదు.. మానవ మృగం

అంకుల్‌ కాదు.. మానవ మృగం

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 45 ఏళ్ల వ్యక్తి రాక్షసుడిలా మారాడు. ఓ 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. అతడి తీరుకు బాలిక కేకలు వేయగా..



తాజా వార్తలు

మరిన్ని చదవండి