మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లాలో సంచలనాత్మక బ్యాంక్ దోపిడీ ఘటన జరిగింది. తుపాకీలు పట్టుకున్న ఐదుగురు ఆగంతకులు బ్యాంక్లోకి దూసుకెళ్లి సిబ్బంది, కస్టమర్లను బందీలుగా ఉంచి భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ గ్యాంగ్తో భర్తను చంపించిందో మహిళ. ఇందుకు తన ప్రియుడు, సోదరుడి సహకారాన్ని తీసుకుందామె.
నువ్వు, నీ పిల్లలు నల్లగా ఉన్నారంటూ సమీప బంధువు దూషణలతో మానసికంగా కుంగిపోయిన గృహిణి ఆత్మహత్య చేసుకుంది.
అద్దెకు ఉన్న వ్యక్తి చెప్పకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం ప్రయత్నించిన ఇంటి యజమానికి వివరాలు తెలియలేదు.
ఖరీదైన కారులో తిరుగుతూ.. విజయవాడ నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు.
రీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పోలీసుస్టేషన్ ఎస్సై కదిరె శ్రీకాంత్పై అత్యాచారం కేసు నమోదైంది. ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ...
తండ్రి అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ఓ బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఒకే ఇంట్లో కేవలం 18 రోజుల వ్యవధిలో తండ్రి, కుమార్తె మృతి చెందిన...
చెన్నై నగరంలో నిబంధనలు అతిక్రమించి రోడ్ షో చేపట్టారంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్పై మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
తండ్రి మృతిని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
ఆన్లైన్ డిజిటల్ ఫారెక్స్, షేర్లలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్లో జరిగిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.