• Home » Crime

క్రైమ్

రూ.35 లక్షలు, నగలు.. తుపాకులతో వచ్చి 20 నిమిషాల్లో చోరీ..

రూ.35 లక్షలు, నగలు.. తుపాకులతో వచ్చి 20 నిమిషాల్లో చోరీ..

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో సంచలనాత్మక బ్యాంక్ దోపిడీ ఘటన జరిగింది. తుపాకీలు పట్టుకున్న ఐదుగురు ఆగంతకులు బ్యాంక్‌లోకి దూసుకెళ్లి సిబ్బంది, కస్టమర్లను బందీలుగా ఉంచి భారీగా నగదు, బంగారం దోచుకెళ్లారు.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ గ్యాంగ్‌తో భర్తను చంపించిందో మహిళ. ఇందుకు తన ప్రియుడు, సోదరుడి సహకారాన్ని తీసుకుందామె.

నల్లగా ఉన్నారన్న బంధువు.. ఆత్మహత్య చేసుకున్న మహిళ..

నల్లగా ఉన్నారన్న బంధువు.. ఆత్మహత్య చేసుకున్న మహిళ..

నువ్వు, నీ పిల్లలు నల్లగా ఉన్నారంటూ సమీప బంధువు దూషణలతో మానసికంగా కుంగిపోయిన గృహిణి ఆత్మహత్య చేసుకుంది.

తాళం వేసిన ఇంట్లో మృతదేహం

తాళం వేసిన ఇంట్లో మృతదేహం

అద్దెకు ఉన్న వ్యక్తి చెప్పకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం ప్రయత్నించిన ఇంటి యజమానికి వివరాలు తెలియలేదు.

లగ్జరీ కారులో తిరుగుతూ.. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌

లగ్జరీ కారులో తిరుగుతూ.. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌

ఖరీదైన కారులో తిరుగుతూ.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

జమ్మికుంట ఎస్సైపై అత్యాచారం కేసు

జమ్మికుంట ఎస్సైపై అత్యాచారం కేసు

రీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంట పోలీసుస్టేషన్‌ ఎస్సై కదిరె శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు నమోదైంది. ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ...

నాన్నా.. నీ వెంటే నేనూ!

నాన్నా.. నీ వెంటే నేనూ!

తండ్రి అకాల మరణాన్ని జీర్ణించుకోలేని ఓ బీటెక్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఒకే ఇంట్లో కేవలం 18 రోజుల వ్యవధిలో తండ్రి, కుమార్తె మృతి చెందిన...

టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై కేసు

టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై కేసు

చెన్నై నగరంలో నిబంధనలు అతిక్రమించి రోడ్‌ షో చేపట్టారంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య

తండ్రి మృతి తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య

తండ్రి మృతిని తట్టుకోలేక కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

పెట్టుబడుల పేరుతో రూ.5.6 కోట్ల మోసం

పెట్టుబడుల పేరుతో రూ.5.6 కోట్ల మోసం

ఆన్‌లైన్‌ డిజిటల్‌ ఫారెక్స్‌, షేర్లలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్‌లో జరిగిన ఓ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి