• Home » Crime

క్రైమ్

మహావీర్‌ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి

మహావీర్‌ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి

జ్వరంతో బాధపడుతూ వైద్యం కోసం వికారాబాద్‌లోని మహావీర్‌ ఆసుపత్రిలో చేర్పించిన ఇద్దరు చిన్నారులు ఒకేరోజు మృతి చెందారు.

ప్రియుడితో కలిసి కొడుకునే చంపేసింది!

ప్రియుడితో కలిసి కొడుకునే చంపేసింది!

ఐదేళ్ల కిత్రం భర్త మృతి చెందాడు. సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొడుకు నిలదీయడంతో ప్రియుడితో కలిసి కన్నకొడుకునే కత్తితో పొడిచి చంపేసింది.

మద్యం మత్తులో బావిలో పడిన వ్యక్తి

మద్యం మత్తులో బావిలో పడిన వ్యక్తి

ప్రమాదవ శాత్తు బావిలో పడిన ఓ వ్యక్తిని కాపాడబోయి మరో వ్యక్తి కూడా అందులో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన ములుగు జిల్లా వెంక టాపురం మండల ...

రాష్ట్రంలో వడదెబ్బతో ఐదుగురి మృతి

రాష్ట్రంలో వడదెబ్బతో ఐదుగురి మృతి

రాష్ట్రంలో ఆదివారం వడదెబ్బకు ఐదుగురు, పిడుగుపాటుకు గురై ముగ్గురు చనిపోయారు. పెద్దపల్లి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌, కొత్తగూడెం జిల్లాల్లో ఐదుగురు వడదెబ్బ తగిలి మరణించారు.

రైలు ఢీకొని ఇద్దరు యువతుల మృతి

రైలు ఢీకొని ఇద్దరు యువతుల మృతి

వంట చెరుకు కోసం వెళ్లిన ఇద్దరు వలస కూలీల కుమార్తెలను రైలు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. కట్టెల మోపులతో పట్టాలు దాటుతుండగా రైలు...

భారత్‌లో ఉగ్రకుట్ర వెనుక దావూద్ రైట్ హ్యాండ్ ‘మున్నా జింగాడా’!

భారత్‌లో ఉగ్రకుట్ర వెనుక దావూద్ రైట్ హ్యాండ్ ‘మున్నా జింగాడా’!

దేశంలోని పలు కీలక ప్రాంతాలలో భారీ ఉగ్ర దాడులకు వ్యూహం పన్నిన తొమ్మిది మంది ఉగ్రవాదుల అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్ర మూక వెనుక పాకిస్తాన్ ఐఎస్‌ఐతో పాటు అండర్‌ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కీలక పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

నమ్మకంగా చేరి నట్టేట ముంచుతున్నారు!

నమ్మకంగా చేరి నట్టేట ముంచుతున్నారు!

అందరూ ధనవంతులే.. ఖరీదైన భవనాల్లో ఉంటారు. సేవలు చేసేందుకు పనివారి పైనే ఆధారపడతారు.

షేర్‌ మార్కెట్‌ పేరుతో రూ.85 లక్షలకు బురిడీ

షేర్‌ మార్కెట్‌ పేరుతో రూ.85 లక్షలకు బురిడీ

షేర్‌ మార్కెట్‌ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశజూపి దంపతుల నుంచి ఏకంగా రూ.85లక్షలు కాజేసిన ఆన్‌లైన్‌ మోసం కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది.

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు

ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు

మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ మేడ్చల్‌ పోక్సో...

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

సైబర్‌ నేరగాళ్లు నకిలీ క్రిప్టో ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రిటైర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నమ్మించి సుమారు రూ.2.93 కోట్లు మోసం చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి