• Home » Crime

క్రైమ్

వాచ్‌మన్‌ దంపతుల దారుణ హత్య

వాచ్‌మన్‌ దంపతుల దారుణ హత్య

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనానికి వాచ్‌మన్‌గా పని చేస్తున్న ఆ దంపతులు నిద్రలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వారిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు.

ఆటోను ఢీకొట్టిన గంజాయి ముఠా కారు

ఆటోను ఢీకొట్టిన గంజాయి ముఠా కారు

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా కారు ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

అలా కాదు.. ఇలా ఉరేసుకో

అలా కాదు.. ఇలా ఉరేసుకో

తన వేధింపులతో మొదటి భార్యను అంతమొందించాడు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న రెండో భార్యనూ వేధింపులకు గురిచేశాడు.

నాలుగేళ్ల పాటు కలిసున్నాక పెళ్లికి బాయ్‌ఫ్రెండ్  నిరాకరణ.. మహిళ ఆత్మహత్య

నాలుగేళ్ల పాటు కలిసున్నాక పెళ్లికి బాయ్‌ఫ్రెండ్ నిరాకరణ.. మహిళ ఆత్మహత్య

నాలుగేళ్లుగా తనతో సహజీవనం చేసిన బాయ్‌ఫ్రెండ్ మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ ఆగ్రాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కానిస్టేబుల్‌గా చేస్తున్న ఆ వ్యక్తిని పోలీసు ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేశారు.

ఇంటర్‌ విద్యార్థి కీచక పర్వం

ఇంటర్‌ విద్యార్థి కీచక పర్వం

ఓ ఇంటర్‌ విద్యార్థి తనతో పాటు చదువుతున్న ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను మొబైల్‌ ఫోన్‌తో చిత్రీకరించి.....

అమ్మాయిల ఫొటోల మార్ఫింగ్‌

అమ్మాయిల ఫొటోల మార్ఫింగ్‌

ఉన్నత చదువు కోసం డిగ్రీలో చేరిన ఓ విద్యార్థి.. అసాంఘిక కార్యకలాపాల్లో పట్టభద్రుడయ్యారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం మునసబుపేట వద్ద ఓ ప్రైవేట్‌ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి..

స్పా ముసుగులో వ్యభిచారం

స్పా ముసుగులో వ్యభిచారం

కూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కొంతకాలంగా స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందని సమాచారం రావడంతో మంగళవారం రాత్రి పోలీసులు దాడులు చేవారు.

శుభకార్యాలు, ఫంక్షన్లకు కుళ్లిన మాంసం సరఫరా

శుభకార్యాలు, ఫంక్షన్లకు కుళ్లిన మాంసం సరఫరా

నగరంలో హోటళ్లు, ఫంక్షన్లకు కుళ్లిన మాంసం సరఫరా చేస్తున్న వ్యక్తిని గోల్కొండ టాస్క్‌ఫోర్స్‌, మంగళ్‌హాట్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి అరెస్ట్‌ చేశారు.

షేర్‌ మార్కెట్‌ పేరిట రూ.27లక్షల సైబర్‌ మోసం

షేర్‌ మార్కెట్‌ పేరిట రూ.27లక్షల సైబర్‌ మోసం

షేర్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.27లక్షల మేర మోసం చేసిన ఘటన సైబరాబాద్‌లో వెలుగుచూసింది.

మాట నెగ్గలేదని ప్రియుడి ఆత్మహత్య

మాట నెగ్గలేదని ప్రియుడి ఆత్మహత్య

వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వివాహం విషయంలో ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదం యువకుడి ఆత్మహత్యకు దారి తీసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి