• Home » Crime

క్రైమ్

Hyderabad: కత్తితో పొడిచి.. బండరాయితో మోది..

Hyderabad: కత్తితో పొడిచి.. బండరాయితో మోది..

కత్తితో పొడిచి.. బండరాయితో మోది.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన నగరంలోని కార్ఖానాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Son Kills Father: తనయుడి దారుణం! ఇద్దరు భార్యలున్న తండ్రి తనకు మాత్రం పెళ్లి చేయట్లేదని..

Son Kills Father: తనయుడి దారుణం! ఇద్దరు భార్యలున్న తండ్రి తనకు మాత్రం పెళ్లి చేయట్లేదని..

తండ్రి తనకు పెళ్లి చేయట్లేదని కోపం పెంచుకున్నాడో వ్యక్తి. తండ్రికి ఇద్దరు భార్యలున్నా తన పెళ్లి విషయంలో పట్టనట్టు ఉంటున్నాడని ఆగ్రహంతో ఊగిపోయాడు. చివరకు ఓ రాత్రి వేళ నిద్రలో ఉన్న తండ్రిని కొట్టి చంపాడు. కర్ణాటకలో ఈ దారుణం వెలుగు చూసింది.

Ananthapuram News: వ్యాపారంలో విభేదాలతోనే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య

Ananthapuram News: వ్యాపారంలో విభేదాలతోనే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య

జిల్లాలో సంచలనం కలిగించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మాదినేని మహేశ్‌ హత్య కేసును పోలీసుల ఛేదించారు. వ్యాపారంలో విభేదాలతోనే.. హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

Chennai New: ఎస్‌ఐ ఆత్మహత్య.. కారణం ఏంటో తెలిస్తే...

Chennai New: ఎస్‌ఐ ఆత్మహత్య.. కారణం ఏంటో తెలిస్తే...

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఎస్పైకి అన్నీతానై పెంచిన పినతల్లి మృతిని తట్టుకోలేక ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Ananthapuram News: గురువుగారి పాడు పని... విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యం

Ananthapuram News: గురువుగారి పాడు పని... విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యం

విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదాద్దాల్సిన గురువులే పెడదోవ పడుతున్నారు. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: నకిలీ ఆధార్‌.. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌...

Hyderabad: నకిలీ ఆధార్‌.. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌...

నకిలీ ఆధార్‌ కార్డులు తయారు చేసుకొని స్థానికుల మాదిరిగా హైదరాబాద్‏లో ఉండూ స్మగ్లింగ్‏కు పాల్పడుతున్న ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Chennai News: పిల్లల తండ్రినే పెళ్ళి చేసుకుంటానని మెడికో మంకుపట్టు..

Chennai News: పిల్లల తండ్రినే పెళ్ళి చేసుకుంటానని మెడికో మంకుపట్టు..

ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుంటానంటూ.. వైద్య విద్యార్థినిని అనడంతో సవతి తల్లి హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. హర్షిణి (22) అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: బస్సు ఎక్కడానికి  వెళ్తూ...

Ananthapuram News: బస్సు ఎక్కడానికి వెళ్తూ...

బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గాండ్ల పురుషోత్తం అనే యువకుడు బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయాడు. అనంతరం కొద్దిసేపటికే ఊపిరాడక అతను మృతిచెందాడు.

Chinese manja: రూ.1.24 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం

Chinese manja: రూ.1.24 కోట్ల విలువైన చైనా మాంజా స్వాధీనం

రాజధాని నగరం హైదరాబాద్‌లో పెద్దఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.24 కోట్లు ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. కాగా.. ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజాపై నిషేధించి పది సంవత్సరాలు అవుతోంది.

Bengaluru News: సినిమా హాల్‌ లేడీస్‌ టాయ్‌లెట్‌లో.. వీడియో రికార్డింగ్‌

Bengaluru News: సినిమా హాల్‌ లేడీస్‌ టాయ్‌లెట్‌లో.. వీడియో రికార్డింగ్‌

సినిమా హాల్‌ మహిళల టాయ్‌లెట్‌లో.. సెల్‏ఫోన్ ద్వారా వీడియో రికార్డింగ్ చేసిన ఒకరిని గుర్తించి అరెస్టు చేశారు. అయితే.. ఈ తప్పుడు పనులకు పాల్పడింది నేపాల్ కు చెందిన 17 సంవత్సరాల బాలుడు కావడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి