కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ భర్త ఆత్మహత్య చేసుకోవాలని భావించగా, ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు యత్నించి విఫలమైన భార్య కూడా బలవన్మరణానికి పాల్పడింది.
ఆమె ఒక లేడీ డాన్..! పేరు చిన్ని.. అలియాస్ రంగమ్మ..! మహిళలు, యువతులను ఎరగా వేసి హనీట్రాప్ చేయడంలో దిట్ట..! ఈ దందాకు మాస్టర్మైండ్ ఆమే..
కుటుంబ కలహాలతో భార్య భర్తను అంతమొందించిన దారుణ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో వెలుగుచూసింది.
యువత రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గాంధీబొమ్మ బస్తీకి చెందిన మిథున్ (14) ఏప్రిల్ 5న తన బిల్డింగ్ నాల్గవ అంతస్తులో స్నేహితులతో కలిసి సరదాగా రీల్స్ తీసుకుంటుంగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
ఇంట్లో ఎవరూ లేరంటూ ఓ యువతి తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అతడు రాగానే ‘సర్ప్రైజ్..’ అంటూ కళ్లకు గంతలు కట్టింది. తర్వాత ప్రియుడి ఒంటిపై దుస్తులను...
ప్రేమ వివాహం చేసుకున్న ఏడాదిలోపే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తిరుచ్చి జిల్లా రెడ్డియాపట్టి పెరుమాళ్ ఆలయ వీధికి చెందిన పొన్నర్-షాలిని (24) ప్రేమించుకోగా, వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ గత ఏడాది వివాహం చేసుకున్నారు.
విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని సిటీ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ పేర్కొన్నారు.
తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే 30 శాతం లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.12.79 లక్షలు కాజేశారు.
సినీనటి అనసూయపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని సైబర్ కైరమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
తీసుకున్న అప్పు చెల్లించక పోగా.. పిల్లల్లేరని, సంసారానికి పనికి రావని వ్యాఖ్యానించిన తమ్ముడి దంపతులపై కోపంతో మృగంలా మారి వారిని కత్తితో పొడిచి దారుణ హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని......