• Home » Crime

క్రైమ్

నవవధువు ఆత్మహత్య

నవవధువు ఆత్మహత్య

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్న(30) బలవన్మరణానికి పాల్పడ్డారు.

అక్కను చంపి.. రెండు ముక్కలు చేసి..

అక్కను చంపి.. రెండు ముక్కలు చేసి..

తోబుట్టువులుగా ఇద్దరు కలిసి కొనుగోలు చేసిన 120 గజాల గృహంలో తన భాగాన్ని ఇవ్వాలని అడిగినందుకు సొంత అక్కను మరో ఇద్దరితో కలిసి చంపేశాడా తమ్ముడు.

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..

సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..

ఘజియాబాద్‌లో ఓ సెక్యూరిటీ గార్డు ఘాతుకానికి పాల్పడ్డాడు. సెలవులు, జీతం విషయంలో విభేదాలు రావడంతో అందరూ చూస్తుండగా బ్యాంక్ మేనేజర్‌ను కాల్చి చంపాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

దారుణం.. ఫ్రెండ్ కళ్లముందే తుపాకీతో ఛాతిలో కాల్చుకుని..

దారుణం.. ఫ్రెండ్ కళ్లముందే తుపాకీతో ఛాతిలో కాల్చుకుని..

ఢిల్లీలో తాజాగా దారుణం వెలుగు చూసింది. ఒక వ్యక్తి తనని తాను తుపాకీతో కాల్చుకుని మరణించాడు. అతడి స్నేహితుడి కళ్లముందే కుప్పకూలిపోయాడు.

భర్తపై కోపంతో కన్న కూతురిని కడతేర్చింది..

భర్తపై కోపంతో కన్న కూతురిని కడతేర్చింది..

కుటుంబ కలహాలతో భర్తపై కోపం పెంచుకున్న మహిళ తన కుమార్తె (14 నెలల చిన్నారి)ని దారుణంగా హతమార్చింది. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.

బంధువని ఆశ్రయమిస్తే.. ఇల్లు గుల్ల

బంధువని ఆశ్రయమిస్తే.. ఇల్లు గుల్ల

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దూరపు బంధువుపై జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిందో మహిళ. ఇంట్లో ఉన్న బంగారు నగలపై కన్నేసి మరికొందరితో కలిసి చోరీకి తెగబడింది.

బంధువని ఆశ్రయమిస్తే.. ఇల్లు గుల్ల

బంధువని ఆశ్రయమిస్తే.. ఇల్లు గుల్ల

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దూరపు బంధువుపై జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. ఆ ఇంటికే కన్నం వే సిందో మహిళ.....

నిద్రిస్తున్న పిల్లలపై కత్తితో తల్లి దాడి

నిద్రిస్తున్న పిల్లలపై కత్తితో తల్లి దాడి

మానసిక స్థితి సరిగా లేని ఓ తల్లి తన కన్న పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

రూ.3.2 కోట్ల గంజాయి పట్టివేత

రూ.3.2 కోట్ల గంజాయి పట్టివేత

కూరగాయల మాటున గంజాయి రవాణా చేస్తున్న ఓ వాహనాన్ని విశాఖపట్నం నార్కోటిక్స్‌ సెంట్రల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు.

పెళ్లిరోజు షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. పిల్లల గొంతు నులిమి.. గృహిణి ఆత్మహత్య

పెళ్లిరోజు షాపింగ్‌కు తీసుకెళ్లలేదని.. పిల్లల గొంతు నులిమి.. గృహిణి ఆత్మహత్య

పెళ్లి రోజు సరదాగా షాపింగ్‌కు వెళదామని భర్తను కోరిందామె! అయితే తండ్రికి డయాలసిస్‌ చేయించాల్సి ఉండటంతో కుదరదు అని భర్త నచ్చజెప్పాడు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి