అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నెవారిపల్లి కాలనీకి చెందిన లక్ష్మీప్రసన్న(30) బలవన్మరణానికి పాల్పడ్డారు.
తోబుట్టువులుగా ఇద్దరు కలిసి కొనుగోలు చేసిన 120 గజాల గృహంలో తన భాగాన్ని ఇవ్వాలని అడిగినందుకు సొంత అక్కను మరో ఇద్దరితో కలిసి చంపేశాడా తమ్ముడు.
ఘజియాబాద్లో ఓ సెక్యూరిటీ గార్డు ఘాతుకానికి పాల్పడ్డాడు. సెలవులు, జీతం విషయంలో విభేదాలు రావడంతో అందరూ చూస్తుండగా బ్యాంక్ మేనేజర్ను కాల్చి చంపాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఢిల్లీలో తాజాగా దారుణం వెలుగు చూసింది. ఒక వ్యక్తి తనని తాను తుపాకీతో కాల్చుకుని మరణించాడు. అతడి స్నేహితుడి కళ్లముందే కుప్పకూలిపోయాడు.
కుటుంబ కలహాలతో భర్తపై కోపం పెంచుకున్న మహిళ తన కుమార్తె (14 నెలల చిన్నారి)ని దారుణంగా హతమార్చింది. ముఖంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దూరపు బంధువుపై జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిందో మహిళ. ఇంట్లో ఉన్న బంగారు నగలపై కన్నేసి మరికొందరితో కలిసి చోరీకి తెగబడింది.
బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దూరపు బంధువుపై జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. ఆ ఇంటికే కన్నం వే సిందో మహిళ.....
మానసిక స్థితి సరిగా లేని ఓ తల్లి తన కన్న పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో కుమార్తె మృతి చెందగా, కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
కూరగాయల మాటున గంజాయి రవాణా చేస్తున్న ఓ వాహనాన్ని విశాఖపట్నం నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆదివారం పట్టుకున్నారు.
పెళ్లి రోజు సరదాగా షాపింగ్కు వెళదామని భర్తను కోరిందామె! అయితే తండ్రికి డయాలసిస్ చేయించాల్సి ఉండటంతో కుదరదు అని భర్త నచ్చజెప్పాడు.