పిల్లచేష్టలు ప్రాణం మీదకు వచ్చాయి. సరదాగా జరిగిన వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిని తీవ్ర గాయాలపాలు చేసింది. సరదాగా తొండను విసరడం.. ఇంటికి నిప్పుపెట్టడం, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కావడం.. జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మద్యం మత్తలో అన్నదమ్ముల మధ్య తలెత్తిన గొడవ.. ఒకరి ప్రాణం పోయే వరకు దారితీసింది. ఈ సంఘటన నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరిలు ఇలా ఉన్నాయి.
సంక్రాంతి పండుగకు ఊరెళితే ఇళ్లు గుల్ల అయిపోయిన సంఘటన నగరంలోని చెంగిచర్లలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ ఇంటితో సహా 8 ఇళ్లలో దోపిడీ జరిగింది. పక్కా ప్లాన్తో తెల్లవారుజామున చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన మాట కాదని భర్త నెయ్యిని తన తల్లికి ఇచ్చాడని తెలిసి కోపంతో ఊగిపోయిన ఓ మహిళ విషం తాగింది. ఆసుపత్రికి తరలించే లోపే కన్నుమూసింది.
రూ.1 కోటి గెలిచిన ఓ వ్యక్తి లాటరీ టిక్కెట్ను కొందరు దోచుకున్న వైనం కేరళలో వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
మాంజా కారణంగా మరో కుటుంబం బలైపోయింది. తమ కూతురితో కలిసి బైక్పై వెళుతున్న ఓ జంట ఫ్లైఓవర్పై నుంచి కిందపడి మరణించారు. సూరత్లో బుధవారం ఈ ఘటన జరిగింది.
పండగపూట ఓ ఇంంట్లో విషాదం నెలకొంది. ఉరేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని మచ్చబొల్లారం, గోపాల్నగర్ ద్వారకనగర్ కాలనీకి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
యూపీలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. దుస్తులు పాడు చేసుకున్న చిన్నారిపై తల్లిదండ్రులు చేయి చేసుకోవడం బిడ్డ మృతి చెందింది. నిందితులను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటకకు చెందిన ఓ బైకర్ చైనా మాంజా బారిన పడి మరణించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. బైక్పై వెళుతుండగా ఆయనకు మాంజా చుట్టుకుని తీవ్ర గాయాలు కావడంతో దుర్మరణం చెందారు. బీదర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.
హైదరాబాద్ మహానగరంలో సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ సైబర మోసాలు జరుగుతూనే ఉన్నాయి. లక్షలాది రూపాయలు నష్టపోతూనే ఉన్నారు. తాజాగా మరో మోసం వెలుగులోకి వచ్చింది.