• Home » Crime

క్రైమ్

ప్రేమ వివాదంలో ఇరుక్కొని..

ప్రేమ వివాదంలో ఇరుక్కొని..

ప్రేమ వ్యవహారంలో తలెత్తిన గొడవలు.. ఆపై జరిగిన పరిణామాలు ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్ల ప్రాణాలను బలి తీసుకున్నాయి.

పగలు కూలీ.. రాత్రి దొంగ

పగలు కూలీ.. రాత్రి దొంగ

పగలు కూలీ పనులు చేసుకునే వ్యక్తిగా చలామణీ అవ్వడం.. తాళం వేసి ఉన్న ఇళ్లల్లో రాత్రిళ్లు చోరీలకు పాల్పడడం.. చోరీ చేసిన నగలను ఉత్తరప్రదేశ్‌లో అమ్మడం..

ఇద్దరు మహిళల అనుమానాస్పద మృతి

ఇద్దరు మహిళల అనుమానాస్పద మృతి

ఒకే బాటిల్‌లోని మద్యంతాగిన ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురై అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలంలోని భూక్యా....

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో అప్పులపాలై చిరువ్యాపారి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో అప్పులపాలై చిరువ్యాపారి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ వ్యసనానికి ఓ చిరువ్యాపారి బలయ్యాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూర్‌కి చెందిన సునారికారి మహేష్‌...

సీఐ చినమల్లయ్య డిస్మిస్‌

సీఐ చినమల్లయ్య డిస్మిస్‌

మహిళపై అత్యాచారం సంఘటనలో పల్నాడు జిల్లా వినుకొండ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చినమల్లయ్యను విధుల నుంచి తొలగించారు.

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై స్పెషల్‌ ఫోకస్‌

సైబర్‌ కాల్‌ సెంటర్స్‌పై హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇద్దరు మహిళల సజీవ దహనం

ఇద్దరు మహిళల సజీవ దహనం

ఏలూరు జిల్లా వేలేరుపాడులో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు.

ఎంతపని చేశావమ్మా!

ఎంతపని చేశావమ్మా!

నేను చెప్పేది వినండి. ఈ గుళికలు మింగితే ఆరోగ్యం బాగుంటుంది’ అని పిల్లలకు నచ్చజెప్పి విషపు గుళికలు మింగించింది ఆ తల్లి. ఆ తర్వాత తానూ మింగింది.

రెండు వేర్వేరు కేసుల్లో రూ. 4 కోట్లకు పైగా టోకరా!

రెండు వేర్వేరు కేసుల్లో రూ. 4 కోట్లకు పైగా టోకరా!

అధిక లాభాలు వస్తాయని నమ్మించి, కస్టమర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ముందుగానే రద్దు చేయించి మోసానికి పాల్పడిన ఘటనలో సైబరాబాద్‌ ఎకనామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ (ఈవోడబ్ల్యూ) పోలీసులు ఓ ప్రైవేట్‌ బ్యాంకు మాజీ మేనేజర్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై రాష్ట్రాల్లో సీఐడీ దాడులు.. 11మంది అరెస్ట్‌

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై రాష్ట్రాల్లో సీఐడీ దాడులు.. 11మంది అరెస్ట్‌

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ విచారణలో భాగంగా.. దేశవ్యాప్తంగా బెట్టింగ్‌ ముఠాలపై దాడులు నిర్వహించినట్లు సీఐడీ డీజీపీ చారుసిన్హా వెల్లడించారు..



తాజా వార్తలు

మరిన్ని చదవండి