Home » Business » Stock Market
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. బుధవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 347.14 పాయింట్లు బలపడి 77,155.62 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 96.55 పాయింట్ల వృద్ధితో.
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ముడి చమురు ధర 80 డాలర్ల దిగువకు...
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ఎక్స్.. అమెరికా స్టాక్ మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. లిస్టయిన తొలి రోజే 20 శాతం లాభంతో ముగిసిన ఈ కంపెనీ షేరు సోమ, మంగళవారాల్లో...
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రపంచ ఆర్థిక రంగానికి సరికొత్త జవసత్వాలను అందించింది. హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 2 నెలల కనిష్టానికి పడిపోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ సరికొత్త రికార్డుల వైపు దూసుకెళ్లాయి.
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) బాహుబలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ)ను...
గత వారం భారత మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనైనా శుక్రవారం మాత్రం అదరగొట్టాయి. అయితే ఈ వారం కూడా సూచీలు అదే ధోరణి కనబరిచే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు...
నిఫ్టీ గత వారం బలహీనంగా ప్రారంభమై 23,000 కనిష్ఠ స్థాయిలకు చేరుకుని రికవరీని కనబరిచింది. గత శుక్రవారం 460 పాయింట్ల పటిష్ఠమైన ర్యాలీతో పాజిటివ్ ట్రెండ్ను సూచించింది. నిఫ్టీ...
నిఫ్టీ గత వారం 23,645-23,070 పాయింట్ల మధ్యన కదలాడి 1.08 శాతం లాభంతో 23,623 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది...
చాలా రోజుల తర్వాత దలాల్ స్ట్రీట్లో బుల్ ఆనందంతో చిందులు తొక్కింది. ఇరాన్తో యుద్ధం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ముడి చమురు ధరలు...
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి.