Home » Business » Stock Market
మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఎంతమందికో ఒక పిచ్చి. బాలీవుడ్ స్టార్ యాక్ట్రస్ దీపికా పదుకునేకి కూడా ఎంతో మంది ఫ్యాన్స్. అయితే, ఈ సెలబ్రెటీలిద్దరూ ఇప్పుడు బాధితుల జాబితాలో ఉన్నారంటే ఆశ్చర్యమే కదా..
భారత స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజు(గురువారం) బుల్ ర్యాలీ తీశాయి. మార్కెట్లు మొదలైనప్పటి నుంచి ఏకబిగిన మార్కెట్లు ముందుకు సాగాయి. వరుసగా నాలుగవ రోజును భారీ లాభాలతో ముగించాయి.
పసుపులోహం యేఏడాదికాఏడాది తన సరిగమల్ని పలికిస్తోంది. సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు ఏకకాలంలో తెచ్చే ఆర్థిక ప్రయోజనాలే వినియోగదారులు అంతగా పరిగణలోకి తీసుకోవడానికి కారణమంటున్నారు.
ట్రంప్ టారిఫ్ రిలీఫ్ ప్రకటనే తడవుగా అటు ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు కూడా బాగా పెరిగాయి. జపాన్ నిక్కీ ఇండెక్స్ ఏకంగా రెండు వేల పై చిలుకు పెరిగింది. అమెరికా టెక్ సూచీ, నాస్డాక్, ఎస్అండ్పీ 500, డౌజోన్స్ భారీగా లాభపడ్డాయి.
ఆటో టారిఫ్స్ తగ్గిస్తామని.. బదులుగా వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్స్ తగ్గించాలని భారత్.. అమెరికాకు ఒక ప్రతిపాదన పెట్టబోతోంది. తద్వారా ఇరుదేశాల మధ్య "మిషన్ 500" కార్యాచరణకు వీలుంటుందని భావిస్తోంది.
Stock Market Opening : బుధవారం (ఇవాళ) స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. మదుపర్లు ఆద్యంతం రోజంతా అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమై, నష్టాలతోనే ముగిశాయి
ప్రపంచ మార్కెట్లు పాతాళానికి చేరడంతో ఆ ప్రభావం భారత్ పైనా పడి భారత మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అయితే, ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే.. ఇంతటి క్రైసిస్ లోనూ భారతదేశం ఆసియాలో రెండవ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన మార్కెట్గా అవతరించడం విశేషం.
ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోతే, మన మార్కెట్లు కూడా వాటి ప్రభావానికి దారుణంగా పడిపోయి, ఇవాళ రోజంతా కోలుకునేందుకు ట్రై చేశాయి. చివరికి..
రేపటి నుంచి ప్రారంభమయ్యే మార్కెట్ వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కునే అవకాశాలు కన్పిస్తున్నాయి. టారిఫ్స్ భయాలకు తోడు ఈ వారంలో భారత్ తోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఈవెంట్లు ఉన్నాయి.
ప్రపంచ దేశాలపై ట్రంప్ కొత్తగా తెచ్చిన టారిఫ్స్ అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటల నుంచి 10 శాతం బేస్లైన్ టారిఫ్ అమల్లోకి వస్తుంది.