• Home » Business » Stock Market

స్టాక్ మార్కెట్

ఐటీ, లోహ షేర్లలో అమ్మకాలు

ఐటీ, లోహ షేర్లలో అమ్మకాలు

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో 1,000 పాయింట్లకు పైగా క్షీణించిన సెన్సెక్స్‌.. చివరికి 893.39 పాయింట్ల (1.16 శాతం) నష్టంతో 76,200.68 వద్ద స్థిరపడింది....

తగ్గిన చమురు ధర... మురిసిన మార్కెట్లు

తగ్గిన చమురు ధర... మురిసిన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు చల్లబడటంతో పాటు అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చల్లో దౌత్యపరమైన పురోగతిపై ఆశల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాల్లో సాగాయి...

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

శుక్రవారం నాటి నష్టాల నుంచి కోలుకుంటూ, ఈ వారం మొదటి రోజైన సోమవారం భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్ మార్కెట్ల మద్దతుతో దలాల్ స్ట్రీట్ ఈరోజు ఆరంభం నుంచే పటిష్ఠంగా సాగింది.

అంతర్జాతీయ పరిణామాలే కీలకం!

అంతర్జాతీయ పరిణామాలే కీలకం!

ఈ వారం భారత స్టాక్‌ మార్కెట్ల గమనం.. అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్‌-అమెరికా శాంతి ఒప్పందం నేపథ్యంలో గత వారం వరుసగా నాలుగు సెషన్లు...

టెక్‌ వ్యూ 24,000 వద్ద కన్సాలిడేషన్‌!

టెక్‌ వ్యూ 24,000 వద్ద కన్సాలిడేషన్‌!

నిఫ్టీ గత వారం పాజిటివ్‌ ప్రారంభమై 23,600 పాయిం ట్ల నుంచి 24,100 పాయింట్ల వరకు వెళ్లింది. వారాంతంలో 155 పాయింట్ల నష్టంతో చివరకు 24,013 పాయింట్ల వద్ద క్లోజైంది. వీక్లీ ప్రాతిపదికన మాత్రం...

ఆస్ర్టో గైడ్‌ 24,400 ఎగువన ముగిస్తే బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 24,400 ఎగువన ముగిస్తే బుల్లిష్‌

నిఫ్టీ గత వారం 23,818-24,189 పాయింట్ల మధ్యన కదలాడి 1.6 శాతం లాభంతో 24,013 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

ఓపెన్‌ మార్కెట్‌ బైబ్యాక్‌లకు గ్రీన్‌సిగ్నల్‌

ఓపెన్‌ మార్కెట్‌ బైబ్యాక్‌లకు గ్రీన్‌సిగ్నల్‌

కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియను క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మరింత సులభతరం చేసింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎస్‌ఈ)ల ద్వారా...

ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్‌

ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఐదు రోజుల రిలీఫ్‌ ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 607.08 పాయింట్ల నష్టంతో 76,802.90 దగ్గర ముగియగా నిఫ్టీ...

 ఐటీ స్టాక్స్‌లో కలకలం.. 607 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 24,013 వద్ద నిఫ్టీ!

ఐటీ స్టాక్స్‌లో కలకలం.. 607 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 24,013 వద్ద నిఫ్టీ!

భారత ఈక్విటీ మార్కెట్లకు శుక్రవారం భారీ షాక్ తగిలింది. IT రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో బెంచ్‌మార్క్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 607 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్లు కోల్పోయాయి.

5 రోజుల్లో రూ.25 లక్షల కోట్ల లాభం

5 రోజుల్లో రూ.25 లక్షల కోట్ల లాభం

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఐదో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌లో లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటలకు లోనైన సూచీలు.. ఆఖరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో...



తాజా వార్తలు

మరిన్ని చదవండి