Home » Business » Stock Market
స్టాక్ ఎక్స్ఛేంజీల ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేర్ల బైబ్యాక్ను మళ్లీ అనుమతించాలని సెబీ భావిస్తోంది. ఇందుకోసం ఒక చర్చా పత్రాన్ని కూడా విడుదల చేసింది...
అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఆపరేషన్పై చేసిన ఘాటు వ్యాఖ్యలు, పశ్చమాసియాలో ముదురుతున్న యుద్ధ భయాల వల్ల నేడు దలాల్ స్ట్రీట్ భారీ పతనాన్ని చవిచూస్తోంది.
యావత్ ప్రపంచం ఎంతో ఆశతో ఎదురు చూసిన ఇవాళ్టి 'ట్రంప్' ప్రసంగం మార్కెట్లను వణికించింది. ఇరాన్ యుద్ధ సెగతో సూచీలు కుప్పకూలిపోయాయి. ట్రంప్ ప్రకటనకు ముందు లాభాల్లో ఉన్న గిఫ్ట్ నిఫ్టీ సూచీ, వెనువెంటనే 340 పాయింట్ల మేర పతనమైంది.
కొత్త ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ మార్కెట్ శుభారంభం ఇచ్చింది. రెండు రోజుల వరుస భారీ పతనాలకు తెర దించింది. రిలీఫ్ ర్యాలీతో మార్కెట్ ఊపిరి పీల్చుకుంది...
భారత స్టాక్ మార్కెట్లు 2026-27 ఆర్థిక సంవత్సరానికి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ గ్యాప్ అప్ తో మొదలై ఇన్వెస్టర్ల సంపదను అమాంతం పెంచేశాయి.
వినియోగ ఎలక్ర్టానిక్స్ రిటైలింగ్లోని సత్య ఏజెన్సీస్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) జారీకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు సమర్పించింది. ఇష్యూ ద్వారా...
మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు. ఏప్రిల్ 3 (శుక్రవారం)న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం మార్కెట్లకు కేవలం మూడు ట్రేడింగ్ సెషన్లు మాత్రమే ఉన్నాయి.
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్ల వరకు పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మార్చి నెలలో ఈక్విటీ మార్కెట్ నుంచి భారీ ఎత్తున నిధులు తరలించుకుపోయారు. శుక్రవారం వరకు వారు తరలించుకుపోయిన...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలోనూ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియా యుద్ధం మరింత...