• Home » Business

బిజినెస్

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయ్..

బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయ్..

కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో పసిడికి మళ్లీ రెక్కలు వస్తున్నాయి.

మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో లోహాల ధరలు ఎలా ఉన్నాయంటే..

బైబ్యాక్‌లో మూలధన లాభాలపై 12 శాతం సర్‌చార్జి

బైబ్యాక్‌లో మూలధన లాభాలపై 12 శాతం సర్‌చార్జి

కంపెనీల బై బ్యాక్‌ (సొంత షేర్ల తిరిగి కొనుగోలు) ఆఫర్‌లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించిన మూలధన లాభాలపై వ్యక్తులు, కార్పొరేట్‌ వాటాదారులు అనే తేడా లేకుండా ఇకపై అందరూ ఏకరీతిగా 12 శాతం సర్‌చార్జి...

ఇళ్లు, ఆలయాల్లో 50,000 టన్నుల పసిడి

ఇళ్లు, ఆలయాల్లో 50,000 టన్నుల పసిడి

మన దేశంలోని ఇళ్లు, ఆలయాల్లో వేల టన్నుల బంగారం మూ లుగుతోంది. ప్రస్తుతం ఇది ఎంత లేదన్నా 50,000 టన్నుల వరకు ఉంటుందని కేంద్ర మాజీమంత్రి పీపీ చౌదరి వెల్లడించారు....

2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్లు

2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్లు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ బుధవారం ఒకదశలో...

సెబీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా కేవీ రమణమూర్తి

సెబీ హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా కేవీ రమణమూర్తి

కొంపెల్ల వెంకట రమణమూర్తిని సెబీ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన ఆ పదవిలో...

భారత్‌లో ‘ఆఫ్‌లైన్‌’ సైబర్‌ దాడుల కలకలం

భారత్‌లో ‘ఆఫ్‌లైన్‌’ సైబర్‌ దాడుల కలకలం

ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోతే సైబర్‌ దాడుల నుంచి సురక్షితంగా ఉన్నామని భావించ డం పొరపాటేనని, ఆఫ్‌లైన్‌ మార్గాల ద్వారా కూడా...

అవాంటెల్‌కు రూ.460 కోట్ల ఆర్డర్‌

అవాంటెల్‌కు రూ.460 కోట్ల ఆర్డర్‌

రైల్వే శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌కు (సీఆర్‌ఐఎస్‌) రియల్‌ టైమ్‌ ట్రెయిన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (ఆర్‌టీఐఎస్‌) సరఫరా...

జెరోధా ఇంట్రా డే ఎఫ్‌ అండ్‌ ఓ ఫీజు రెట్టింపు

జెరోధా ఇంట్రా డే ఎఫ్‌ అండ్‌ ఓ ఫీజు రెట్టింపు

డిస్కౌంట్‌ బ్రోకరేజి సంస్థ జెరోధా ఎంపిక చేసిన ఇంట్రా డే ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ ఫీజులను రెట్టిం పు చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ పెంపు...

బయటపడిన కోటక్ బ్యాంక్ మోసం.. మీ బ్యాంక్ డిపాజిట్లు ఎంత సురక్షితం..

బయటపడిన కోటక్ బ్యాంక్ మోసం.. మీ బ్యాంక్ డిపాజిట్లు ఎంత సురక్షితం..

సాధారణ ప్రజలు ఎంతో మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లను సురక్షితంగా భావిస్తారు. ఎఫ్‌డీలలో పెట్టుబడులు పెడతారు. నిబంధనల ప్రకారం.. మనం ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచుకునే డబ్బు ఎంత వరకు సురక్షితం?



తాజా వార్తలు

మరిన్ని చదవండి