కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి, వెండి ధరలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడంతో పసిడికి మళ్లీ రెక్కలు వస్తున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్లో లోహాల ధరలు ఎలా ఉన్నాయంటే..
కంపెనీల బై బ్యాక్ (సొంత షేర్ల తిరిగి కొనుగోలు) ఆఫర్లో షేర్ల విక్రయం ద్వారా ఆర్జించిన మూలధన లాభాలపై వ్యక్తులు, కార్పొరేట్ వాటాదారులు అనే తేడా లేకుండా ఇకపై అందరూ ఏకరీతిగా 12 శాతం సర్చార్జి...
మన దేశంలోని ఇళ్లు, ఆలయాల్లో వేల టన్నుల బంగారం మూ లుగుతోంది. ప్రస్తుతం ఇది ఎంత లేదన్నా 50,000 టన్నుల వరకు ఉంటుందని కేంద్ర మాజీమంత్రి పీపీ చౌదరి వెల్లడించారు....
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటు ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ బుధవారం ఒకదశలో...
కొంపెల్ల వెంకట రమణమూర్తిని సెబీ హోల్ టైమ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఆయన ఆ పదవిలో...
ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే సైబర్ దాడుల నుంచి సురక్షితంగా ఉన్నామని భావించ డం పొరపాటేనని, ఆఫ్లైన్ మార్గాల ద్వారా కూడా...
రైల్వే శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కు (సీఆర్ఐఎస్) రియల్ టైమ్ ట్రెయిన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (ఆర్టీఐఎస్) సరఫరా...
డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జెరోధా ఎంపిక చేసిన ఇంట్రా డే ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఫీజులను రెట్టిం పు చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ పెంపు...
సాధారణ ప్రజలు ఎంతో మంది ఫిక్స్డ్ డిపాజిట్లను సురక్షితంగా భావిస్తారు. ఎఫ్డీలలో పెట్టుబడులు పెడతారు. నిబంధనల ప్రకారం.. మనం ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో దాచుకునే డబ్బు ఎంత వరకు సురక్షితం?