భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్ఫఎస్) ద్వారా ప్రభుత్వం 6.5 శాతం వరకు వాటా విక్రయించనుంది. నాన్ రిటైల్ ఇన్వెస్టర్లకు మంగళవారం, బుధవారం రిటైల్ ఇన్వెస్టర్లకు..
అంతర్జాతీయ ఇన్వె్స్టమెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ పెట్టుబడులు కలిగిన హైదరాబాద్ కంపెనీ ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ కూడా తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సిద్ధమవుతోంది...
ప్రపంచ ఫార్మాస్యూటికల్స్ రంగంలో మెగా విలీనం జరిగే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ఔషధ దిగ్గజాలైన ఆస్ట్రాజెనెకా, బ్రిస్టల్ మైయర్ స్క్విబ్ (బీఎంఎస్) ఒక్కటయ్యే...
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. ఇరాన్పై దాడులు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్ హాస్పిటల్స్).. రూ.37 కోట్ల నికర లాభాన్ని...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోలు బాట పట్టడం, సానుకూల గ్లోబల్ సంకేతాలు మార్కెట్లకు బలమైన ఊపునిచ్చాయి.
ఈ రోజు (సోమవారం) బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24.. 22..18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున పెరిగింది.
డిజిటల్ చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు కొత్త ఫీచర్ను ప్రతిపాదించాయి. యూపీఐ ట్రాన్సాక్షన్కు సంబంధించి ‘యస్’ ఆప్షన్ను ఎంచుకున్నాకే నగదు బదిలీ అయ్యేలా కొత్త ఫీచర్ అమల్లోకి తేవాలని ప్రతిపాదించాయి.
గల్ఫ్ ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన నేపథ్యంలో గోల్డ్ రేట్స్ మళ్లీ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..
దేశీయ యువతకు తగినన్ని ఉద్యోగాలు కల్పించకలేకపోవడం ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. భారీగా ఉద్యోగావకాశాలు...