వాణిజ్య సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధర రూ.195 పెరిగింది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు ప్రకటించాయి. అయితే ఇటీవల వాణిజ్య సిలిండర్ ధర రూ.114.5 పెరిగింది.
నేటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతో పాటు వరుస పండుగలు, సెలవులతో పనిదినాల్లో బ్యాంకులు బిజీగా మారనున్నాయి. వివిధ కారణాలతో 2026 ఏప్రిల్లో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజే పసిడి ప్రియులకు షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల పరిస్థితులు, పెరిగిన డిమాండ్ కారణంగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఈ రోజు భారీగా పెరిగాయి.
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో తమ కొత్త ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)ని నియమించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) చీఫ్గా పని చేస్తున్న విలియం వాల్ష్ను తమ కొత్త సీఈవోగా ఇండిగో ప్రకటించింది.
భారత స్టాక్ మార్కెట్లు 2026-27 ఆర్థిక సంవత్సరానికి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ గ్యాప్ అప్ తో మొదలై ఇన్వెస్టర్ల సంపదను అమాంతం పెంచేశాయి.
ఈ రోజు నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ల విషయంలో సెబీ ఒక కీలక మార్పును అమల్లోకి తెచ్చింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వద్ద ఉన్న బంగారం, వెండి విలువను లెక్కించే విధానంలో పారదర్శకతను పెంచడమే ఈ కొత్త నియమం ముఖ్య ఉద్దేశ్యం.
మార్చి 1వ తేదీన ఆయిల్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను పెంచాయి. 19 కేజీల గ్యాస్ సిలిండర్పై 114.5 రూపాయలు పెంచాయి. మార్చి 7వ తేదీన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు పెంచాయి.
బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ గరిష్ఠాల నుంచి దిగి వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 1న) ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
గత ఏడాది (2025) భారత స్మార్ట్ఫోన్ యూజర్ల నెలవారీ డేటా వినియోగ సగటు 31 జీబీకి చేరింది. 2024లో నమోదైన 27.5 జీబీతో పోలిస్తే మరింత...
ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారాల ఫైలింగ్కు రంగం సిద్ధమవుతోంది. 2026-27 మదింపు సంవత్సరానికి (ఏవై) వివిధ తరగతుల పన్ను చెల్లింపుదారులు ఫైల్ చేయాల్సిన ఏడు రకాల...