• Home » Business

బిజినెస్

ఐపీఓకి మర్రి రిటైల్‌

ఐపీఓకి మర్రి రిటైల్‌

చెన్నై షాపింగ్‌ మాల్‌, జేసీ బ్రదర్స్‌, జీన్స్‌ కార్నర్‌ పేర్లతో రిటైల్‌ వస్త్ర విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న హైదరాబాద్‌ సంస్థ మర్రి రిటైల్‌ లిమిటెడ్‌.. తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు...

ఐటీ షేర్లు జిగేల్‌

ఐటీ షేర్లు జిగేల్‌

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 827.57 పాయింట్ల వృద్ధితో 77,569.39 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 244.10 పాయింట్లు ఎగబాకి...

వారాంతాన భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

వారాంతాన భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు అద్భుతమైన జోరును ప్రదర్శించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ప్రధానంగా ఐటీ రంగ షేర్లలో భారీ కొనుగోళ్ల అండతో నేడు మార్కెట్లు సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి.

గోల్డ్ రేట్స్.. స్వల్పంగా పెరిగిన ధరలు

గోల్డ్ రేట్స్.. స్వల్పంగా పెరిగిన ధరలు

నేడు భారత్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. వివిధ నగరాల్లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

నేడు స్పల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

నేడు స్పల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

ఈ రోజు (శుక్రవారం) 10 గ్రాముల 24.. 22.. 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు చొప్పున పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,450 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

టీసీఎస్‌ లాభం రూ.13,349 కోట్లు

టీసీఎస్‌ లాభం రూ.13,349 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ రూ.13,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది....

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో అపోలో మైక్రోకు 41 శాతం వాటా

ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో అపోలో మైక్రోకు 41 శాతం వాటా

రక్షణ రంగానికి చెందిన రెండు హైదరాబాద్‌ లిస్టెడ్‌ కంపెనీల మధ్య కొనుగోలు ఒప్పందం కుదిరింది. ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌లో 41.33 శాతం వాటాను దాదాపు రూ.1,550 కోట్లకు కొనుగోలు...

నిస్సాన్‌ ‘టెక్టాన్‌’ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు

నిస్సాన్‌ ‘టెక్టాన్‌’ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.10.49 లక్షలు

నిస్సాన్‌ మోటార్‌ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ టెక్టాన్‌ను తీసుకువచ్చింది. మొత్తం 11 వేరియంట్లలో ఈ ఎస్‌యూవీ...

బీన్యూ మొబైల్స్‌లో ఒప్పో రెనో 16

బీన్యూ మొబైల్స్‌లో ఒప్పో రెనో 16

బీన్యూ మొబైల్స్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తన షోరూమ్స్‌ల్లో ఒప్పో రెనో 16 స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కరీంనగర్‌లో మై విలేజ్‌ షో టీమ్‌ సభ్యులు గంగవ్వ, చందు..

2028 నాటికి 80 లక్షల యూనిట్లకు ఉత్పత్తి సామర్థ్యం

2028 నాటికి 80 లక్షల యూనిట్లకు ఉత్పత్తి సామర్థ్యం

భారత మార్కెట్‌ను గ్లోబల్‌ తయారీ, ఎగుమతి క్రేందంగా మార్చే వ్యూహాంలో భాగంగా హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) మెగా విస్తరణకు శ్రీకారం చుట్టింది



తాజా వార్తలు

మరిన్ని చదవండి