విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగుతున్నాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
పసిడి ప్రియులకు షాక్ తగిలింది. బంగారం ధరలు పెరిగాయి. అంతేకాక వెండి ధర కేజీ రూ.2 లక్షల మార్క్ ను టచ్ చేసింది. నేటి బంగార, వెండి ధరల వివరాలు చూస్తే...
పసిడి ప్రియులకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించింది. వరుసగా నాలుగు రోజులు పాటు పెరిగిన బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. నేటి గోల్డ్ రేట్ ఎలా ఉందంటే..
దేశీయ కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయికి పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ ఒక దశలో 47 పైసలు క్షీణించి తొలిసారిగా రూ.90 మైలురాయికి చేరింది.
సోమవారం విదేశీ మదుపర్లు రూ.1, 171 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగాయి.
క్రమానుగత పెట్టుబడుల విషయంలో నేటి తరం చేస్తున్న తప్పు ఏమిటో వివరిస్తూ ఓ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఎగ్జిక్యూటివ్ నెట్టింట పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఎస్ఐపీల వెంట పరుగులుతీస్తూ ఇతర పెట్టుబడి సాధనాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
దేశంలో కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మరి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం
గరుడవేగ సంస్థ ఏర్పాటై 12 సంవత్సరాలు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ మేనేజ్మెంట్ ఉద్యోగుల కోసం సైక్లింగ్ ఈవెంట్ను ఏర్పాటు చేసింది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యమే తమకు ముఖ్యమని సంస్థ డైరెక్టర్ తెలిపారు.
యాపిల్ ఏఐ విభాగం అధిపతిగా భారత సంతతికి చెందిన అమర్ సుబ్రమణ్య నియమితులయ్యారు. ఏఐ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అమర్.. ప్రస్తుత చీఫ్ జాన్ జియానాండ్రియా స్థానంలో ఎంపికయ్యారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటులో కొత తప్పదన్న అంచనాలు బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. దీంతో, గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.