పెన్షనర్లు తమ పెన్షన్ కోసం ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది . ఇప్పుడు జీవన్ ప్రమాణ్ డిజిటల్ సిస్టమ్ ద్వారా ఇంటి నుంచే సులభంగా సబ్మిట్ చేయవచ్చు. బ్యాంక్ లేదా పెన్షన్ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు.
2026లో నెక్ట్స్ జనరేషన్ బజాజ్ పల్సర్ క్లాసిక్ లాంచ్ చేయబోతున్నారు. కొత్త ప్లాట్ఫామ్, మోనోషాక్, మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. దీంతో పాటు కొత్త చాసిస్ డిజైన్, LED ఫీచర్లతో పల్సర్ 125, 150 లాంచ్కు సిద్ధమవుతోంది.
దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే గురువారం మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.10 రూపాయిలు పెరిగింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా ప్రయోగించిన ఎల్వీఎం3 ఎం6 రాకెట్కు అవసరం అయిన హార్డ్వేర్, ఏవియానిక్స్ సిస్టమ్స్, ఎలక్ర్టానిక్స్, ప్రెసిషన్ సబ్ సిస్టమ్స్ హైదరాబాద్కు....
ఈ ఏడాది హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజింగ్ వార్షిక ప్రాతిపదికన 6ు పెరిగి 7.15 కోట్ల చదరపు అడుగులకు చేరుకుందని...
వచ్చే నెల 3వ తేదీ నుంచి అమలుచేయాల్సిన వేగవంతమైన చెక్ క్లియరెన్స్ రెండో దశను ఆర్బీఐ వాయిదా వేసింది. ఈ విధానం కింద తమకు ఇమేజి రూపంలో అందిన చెక్లను బ్యాంకులు మూడు గంటల్లోగా...
ఆంధ్రప్రదేశ్ కూడా దేశ బొగ్గు ఉత్పత్తి మ్యాప్లో చేరనుం ది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్ల బ్లాకులో త్వరలో బొగ్గు తవ్వకాలు ప్రారంభం కానున్నాయి...
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 116.14 పాయింట్ల నష్టంతో 85,408.70 పాయింట్ల వద్ద ముగియగా...
నాలుగు దశాబ్దాలుగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సంతూర్ సోప్ దేశంలో సబ్బు ల విక్రయాల్లో నంబర్ 1 బ్రాండ్గా నిలిచిందని విప్రో కన్స్యూమర్...
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి సమీపంలోని కియా పరిశ్రమలో అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త కియా సెల్టోస్ కార్ల ఉత్పత్తి ప్రారంభమయింది...