హైదరాబాద్ నగర వాసులు 2025 సంవత్సరంలో అత్యధికంగా కొనుగోళ్లు చేసినట్లు స్విగ్గీ ఇన్స్టామార్ట్ నివేదిక వెల్లడించింది. ఆన్లైన్లో కొనుగోలుకు ఆయా సంస్థలు ఉన్నప్పటికీ ఎక్కువగా స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఎంచుకోవడం గమనార్హం.
సౌర విద్యుత్ ఉత్పత్తులను అందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్లో సచిన్ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని..
అంతకంతకూ పెరుగుతున్న పసిడి, వెండి ధరలు రోజుకో సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా ఫెడ్ రేటులో కోతపై పెరుగుతున్న అంచనాలు ధరలను ఎగదోస్తున్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Year End Car Offers Drive Big Discounts Across Passenger Vehicle Market
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్.. వచ్చే ఐదేళ్లలో రూ.9,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం నాడిక్కడ సంస్థ సీఈఓ సునీల్ నాయర్ మాట్లాడుతూ...
దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ (టీఎంపీవీ).. విద్యుత్ వాహనాల (ఈవీ) విభాగానికి సంబంధించి భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు...
ఆర్సీ ప్లాస్టో ట్యాంక్స్ అండ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్.. కజకిస్థాన్లోని ఆల్మటీలో డీలర్ల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 94 మంది డీలర్లు...
దేశీయంగా బంగారం, వెండి ధరలు సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం రేటు మంగళవారం...
స్టాక్ మార్కెట్లో రెండు రోజుల లాభాల జోరు కు అడ్డుకట్ట పడింది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల...
గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగతూ వస్తున్న ఐటీ రంగంలో లాభాల స్వీకరణ జరిగింది. హెవీ వెయిట్ ఐటీ కంపెనీల్లో లాభాల స్వీకరణ సూచీలను వెనక్కి లాగింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా రోజును ముగించాయి.