సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అని ఊరికే చెప్పారా.. ఇది అక్షర సత్యమని ఎన్నో సందర్భాల్లో రుజువైన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు రోడ్డు పక్కన ఉన్న రాయితోనే ఐదు వేల రూపాయలు సంపాదించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు బంగారం, వెండిలకు డిమాండ్ను అంతకంతకూ పెంచుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు కూడా పెరుగుతుండటం అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష బుధవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ....
డెన్మార్క్ కేంద్రంగా పనిచేసే బహళజాతి ఫార్మా కంపెనీ నోవో నార్డి్స్కకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. వెయిట్లాస్ ఔషధం ‘సెమాగ్లుటైడ్’ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తయారుచేయకుండా......
లెక్సస్ ఇండియా తన ఆర్ఎక్స్ 350 కార్లలో ఎక్స్క్విజిట్ గ్రేడ్ను మార్కెట్లోకి తెచ్చింది....
హైదరాబాద్లో తమ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయనున్నట్టు చార్లెస్ ష్వాబ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది...
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ మన దేశం నుంచి అమెరికాకు స్మార్ట్ఫోన్ ఎగుమతులు భారీగా పెరిగాయి....
నెఫ్రోప్లస్ బ్రాండ్నేమ్తో డయాలిసిస్ సేవలందిస్తున్న హైదరాబాద్ సంస్థ నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ఈనెల 10న ప్రారంభమై 12న ముగియనుంది...
వెండి ధర బంగారం కంటే వేగంగా పరిగెడుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో (ఎంసీఎక్స్) వెండి...
విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతుండడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగుతున్నాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.