Home » Business
మీరు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్(Air India Express) ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారా. అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిన్న రాత్రి నుంచి ఇప్పటివరకు 70 కంటే ఎక్కువ అంతర్జాతీయ, దేశీయ విమానాల సర్వీసులను రద్దు చేసింది. విమానాల రద్దుకు కారణం పెద్ద సంఖ్యలో సిబ్బంది అనారోగ్య సెలవుపై వెళ్లడమేనని తెలుస్తోంది.
నేడు( మే 8న) దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల నాటికి సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 73,225 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ కూడా 71 పాయింట్లు పతనమై 22,231 వద్ద ప్రారంభమైంది.
నేడు (మే 8న) బంగారం(gold), వెండి(silver) ధరలలో పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగింది. దీంతో ఈరోజు ఉదయం 6.20 గంటల నాటికి ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,540గా ఉంది.
డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ మార్చి 31వ తేదీతో ముగిసిన 2023-24 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1307 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో...
మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎ్ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో అమ్మకాల కారణంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు మంగళవారం నష్టాలు చవిచూశాయి...
లగ్జరీ కార్ల కంపెనీ పోర్ష్ పనామెరా మూడో తరం కారును మార్కెట్లోకి తెచ్చింది. అత్యాధునిక టెక్నాలజీ, ఆధునిక వసతులతో...
ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ విక్రయాల పరిమాణంలో 6.5 శాతం వృద్ధి నమోదైందని నీల్సన్ఐక్యూ తాజా నివేదిక..
సిక్కిం ఊర్జా (గతంలో తీస్తా ఊర్జా లిమిటెడ్) కంపెనీ లో అదనపు వాటాల కొనుగోలుకు గ్రీన్కో ఎనర్జీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం...
బంగారు ఆభరణాల తయారీదారు, హోల్సేల్ వ్యాపార సంస్థ ఆశాపురి గోల్డ్ ఆర్నమెంట్ లిమిటెడ్ రూ.48.75 కోట్ల రైట్స్ ఇష్యూ...
అమియోట్రోఫిక్ లాటరల్ స్లెరోసిస్ (కండరాల కదలికలకు సహాయపడే నరాలు క్రమంగా చచ్చుబడిపోవడం) వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఎడరవోన్ ఇంజెక్షన్కు...