శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం యర్రమంచి సమీపంలోని కియా పరిశ్రమలో అత్యాధునిక ఫీచర్లతో సరి కొత్త కియా సెల్టోస్ కార్ల ఉత్పత్తి ప్రారంభమయింది...
ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ మిట్టల్కు చెందిన భారతీ ఎంటర్ప్రైజెస్ కొత్త రంగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే టెలికాం, బీమా, రియల్టీ, ఆతిథ్య వ్యాపారాలను నిర్వహిస్తున్న ఈ హోల్డింగ్ కంపెనీ..
అపోలో హాస్పిటల్స్ వ్యాపార పునర్నిర్మాణానికి బీఎ్సఈ, ఎన్ఎ్సఈ బుధవారం నో అబ్జెక్షన్ జారీ చేశాయి. అపోలో హాస్పిటల్స్ సమర్పించిన...
వరుసగా మూడు సెషన్ల పాటు కొనుగోళ్లకు మొగ్గు చూపిన విదేశీ మదుపర్లు మంగళవారం మాత్రం రూ.1794 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. అలాగే ఐటీ, ఫార్మా, ఆయిల్ రంగాల్లో లాభాల స్వీకరణ జరిగింది. ఇక, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల కారణంగా కూడా సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి.
వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వెండి మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 4.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. మార్కెట్ విలువ పరంగా యాపిల్ను ఓవర్టేక్ చేసిన సిల్వర్ ప్రస్తుతం మూడో అత్యంత విలువైన ఆస్తిగా నిలిచింది.
చాలా మంది ఫోన్ యూజర్లు ట్రూకాలర్ మీద ఆధారపడుతున్నారు. అయితే, ఇప్పుడు భారత ప్రభుత్వ సంస్థ ట్రాయ్ ఈ తరహా సేవలు అందించబోతోంది. స్పామ్ కాల్స్ తగ్గి, డిజిటల్ ఫ్రాడ్స్కు చెక్ పెట్టేందుకు TRAI ఈ సేవలన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది.
మనం నగదు ఎంతకాలం పెడతారనే దానిపై లాభం నిర్ణయించబడుతుంది. స్వల్ప కాలానికి పెట్టుబడి పెడితే.. మీకు అవసరమైనప్పుడు నగదు మీ చేతికి వస్తుంది. కానీ లాభం మాత్రం కొంచెం స్వల్పంగా వస్తుంది.
బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కొత్త రికార్డులు నెలకొల్పాయి. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
SBI మ్యూచువల్ ఫండ్ భారత్లోనే నంబర్1 ఫండ్ హౌస్. దీని నుంచి ఇప్పుడు కొత్త ఐపీవో వస్తోంది. 15.55 శాతం మార్కెట్ షేర్తో సెప్టెంబర్ 2025 నాటికి సుమారు రూ. 12 లక్షల కోట్ల అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ నిర్వహిస్తోందీ సంస్థ. ఇది SBI, ఫ్రెంచ్ కంపెనీ Amundi జాయింట్ వెంచర్.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కెనరా బ్యాంక్ కొత్త యాప్ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇతర UPI యాప్ల్లో రిజిస్టర్ అయినవారు కూడా సులభంగా మైగ్రేట్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది.