ఓవైపు బంగారం.. మరోవైపు వెండి ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. తగ్గినట్లే తగ్గి.. రయ్మంటూ దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధరల కంటే వెండి ధరలు హడలెత్తిస్తున్నాయి. సిల్వర్ ప్రైజ్.. రోజూ సర్ప్రైజ్ ఇస్తోంది.
ఇటీవల ప్రతిరోజూ గోల్డ్, సిల్వర్ రేట్స్ తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. కానీ.. సోమవారం నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. త్వరలో పండుగ సీజన్ కావడంతో పసిడి ధరలు ఇలా పెరిగిపోవడంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆటో రిక్షాల మార్కెట్లోనూ విద్యుత్ వాహనాల (ఈవీ) హవా నడుస్తోంది. దీంతో అనేక స్టార్ట్ప్సతో పాటు ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ప్రధాన కంపెనీలూ ఈవీల బాటపట్టాయి. ఈ విభాగంలో...
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఎంఐఏ) గురువారం లాంఛనంగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో...
దక్షిణ కొరియా ఎలక్ర్టానిక్స్ దిగ్గజం సామ్సంగ్ ఎలక్ర్టానిక్స్ తమ భారతీయ వ్యాపార విభాగాన్ని లిస్టింగ్ చేసే యోచన ఏదీ ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది. దానికి...
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్.. కేరళ, తమిళనాడుల్లోని నాలుగు రహదారి ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. కేఎన్ఆర్ పళని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్...
దేశంలో పెట్రోల్ పంపుల సంఖ్య లక్ష దాటింది. వాహన యజమానుల సంఖ్య పెరుగుదలకు దీటుగా ఆయిల్ రిటైలింగ్ కంపెనీలు పెట్రోల్ పంపులను భారీగా విస్తరించుకుంటూ...
వివిధ కారణాలతో ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం...
ఐకేపీ నాలెడ్జ్ పార్క్కు కొత్త సీఈఓ నియమితులయ్యారు. సత్య ప్రకాశ్ డాష్ను ఈ పదవిలో నియమించినట్టు ఐకేపీ నాలెడ్జ్ పార్క్ తెలిపింది...
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆధార్ను పాన్ కార్డుతో లింక్ చేయడానికి ఓ డెడ్ లైన్ విధించింది. 2025, డిసెంబర్ 31వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.