గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చేలా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. జనవరి 1వ తేదీనుంచి 19 కేజీల గ్యాస్ సిలిండర్పై ఏకంగా 111 రూపాయలు పెరిగింది.
ఎఫ్ఎమ్సీజీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం సూచీలపై ఒత్తిడి పెంచింది. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో టెలికాం సెక్టార్ లాభాలను ఆర్జించింది. అలాగే డాలర్లో పోల్చుకుంటే రూపాయి నష్టపోవడం కూడా సూచీలను వెనక్కి లాగింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా రోజును ముగించాయి.
ఆర్థిక పరమైన లావాదేవీలు చేయడానికి పాన్ కార్డును ఉపయోగించలేరు. మరి ఇప్పుడేం చేయాలి? గడువులోగా పాన్-ఆధార్ కార్డ్ను లింక్ చేయలేదు.. ఇప్పుడెలా? పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి మరో మార్గం ఉందా? ఉంటే ఏం చేయాలి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
నూతన సంవత్సరం తొలి రోజునే బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి
ఆయిల్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. కొత్త ఏడాది ప్రారంభంలోనే గ్యాస్ బండ ధరలు భారీగా పెరిగాయి.
నేటి నుంచీ అనేక కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రాబోయే నెలల్లో మరికొన్ని అమల్లోకి రానున్నాయి. వీటిపై పూర్తి అవగాహన పెంచుకుంటే ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.
నూతన సంవత్సరంలో వినియోగదారులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మరోసారి తగ్గాయి. ఈ వారంలో ధరలు తగ్గడం వరుసగా ఇది మూడో సారి. మరి ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
వచ్చే ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని దేశీయ, అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 2025లో ఒకే అంకెకు పరిమితమైన సూచీల ప్రతిఫలాలు..
ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్ ఆఫరింగ్ల (ఐపీఓ) జోరు ఏటేటా పెరుగుతూ వస్తోంది. 2015లో రూ.13,874 కోట్లుగా నమోదైన ఐపీఓల నిధుల సమీకరణ విలువ...
2025లో బులియన్ ఇన్వెస్టర్లకు పసిడి, వెండి భారీ లాభాలు పంచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్ల తగ్గింపు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సుంకాల వడ్డింపులు, సరఫరా...