హ్యుండయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్).. మరోసారి కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది...
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్సంగ్ తన ఉద్యోగులకు భారీ బోనస్లు ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా సెమీకండక్టర్ వ్యాపారంలో వచ్చిన భారీ లాభాలను ఉద్యోగులతో పంచుకోవాలని నిర్ణయించుకుంది.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. మరోవైపు డాలర్తో పోల్చుకుంటే రూపాయి (95.74) కాస్త బలహీనపడింది. బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను వెనక్కి లాగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
చమురు సెగ, బులియన్ మార్కెట్ ఆర్థికవేత్తలను సైతం భయపెడుతోంది. ఈ ప్రభావం రిటైల్ మార్కెట్పై పడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-26)లో రిటైల్ ద్రవ్యోల్బణం...
టాటా గ్రూప్లో లుకలుకల నేపథ్యంలో ఈ వ్యాపార సామ్రాజ్యంలోని ప్రధాన కంపెనీ టాటా సన్స్ బోర్డు సభ్యులు మంగళవారం సమావేశమయ్యారు. ముంబైలోని గ్రూప్ ప్రధాన కార్యాలయం...
హైదరాబాద్కు చెందిన డీప్ టెక్ స్టార్టప్ బ్లూజే ఏరోస్పేస్ మరో సరికొత్త విమానాన్ని ఆవిష్కరించింది. ‘జెన్ 2’ పేరుతో ఆవిష్కరించిన ఈ ప్రోటోటైప్ విమానాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు వస్తువుల రవాణా కోసం...
తీస్తా ేస్టజ్-3 ప్రాజెక్టుకు సంబంధించిన కార్మిక సంక్షేమ నిధి వివాదంలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్...
దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం మారికో తమ హెయిర్ కేర్ వ్యాపార విస్తరణలో భాగంగా షాంపు మార్కెట్లోకి అడుగుపెట్టింది...
ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియాలో 2 శాతం వరకు ఈక్విటీ వాటాను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా...