అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడరల్ రిజర్వ్ ప్రస్తుతం అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాన్ని సమూలంగా మార్చాలనుకుంటోంది. ఇందుకు...
డీ-మార్ట్ రిటైల్ చెయిన్ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికాని...
భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అదనంగా 12.5 శాతం సుంకాన్ని విధించాలనే అమెరికా ప్రతిపాదనను పునఃసమీక్షించాలని భారత్ అధికారికంగా డిమాండ్ చేసింది.
తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. కేవలం వార్తలు, సామాజిక బాధ్యతల విషయంలోనే కాదు.. పన్నుల చెల్లింపులోనూ పారదర్శకతకు మారుపేరుగా నిలుస్తూ వస్తోంది. దీనికి నిదర్శనమే కేంద్ర ఆర్థిక శాఖ నుంచి వరుసగా ప్రశంసలు అందుకోవడం.
రోజు (శనివారం) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 490 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 450 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 370 రూపాయలు తగ్గింది.
కృత్రిమ మేధ రంగంలో పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతున్న వేళ ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్, ఏఐ స్టార్టప్ ఓపెన్ ఏఐ మధ్య వివాదం నెలకొంది. ఓపెన్ ఏఐ సంస్థ తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని యాపిల్ ఆరోపించింది.
అంతర్జాతీయ భౌగోళిక కారణాల నేపథ్యంలో బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
పండగల సీజన్కు ముందే దేశంలో వంట నూనెల సెగ ప్రారంభమైంది. ప్రధాన వంట నూనెల ధర గత ఏడాది కాలంలో సగటున 12.8 శాతం పెరిగాయి. కేంద్ర వినియోగదారుల...
నియంత్రిత సంస్థలు, ప్రభుత్వం ప్రజలకు సమాచారం అందించేందుకు, సంప్రదింపులు జరిపేందుకు 1600 నంబర్ సిరీస్ నుంచి చేసే ఫోన్ కాల్స్ను ఏ యాప్ కూడా నిరోధించలేదని...
దేశంలో మరో వ్యూహాత్మక చమురు నిల్వల కేంద్రం రాబోతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద 17.5 లక్షల టన్నుల ముడి చమురు...