ఏప్రిల్ 10, 2026 నాటి బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గగా, బంగారం ధరలు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి.
కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాల సీజన్కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) శుభారంభం పలికింది. మార్చి 31వ తేదీతో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి మార్కెట్ అంచనాలకు మించి...
ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నాయకత్వంలోని ‘రిలయన్స్ రిటైల్’ మరో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరి నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం...
స్టాక్ మార్కెట్లో ఐదు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 931.25 పాయింట్ల నష్టంతో 76,631.65 వద్ద ముగియగా నిఫ్టీ 222.25 పాయింట్ల నష్టంతో 23,775.10 వద్ద ముగిసింది...
ఐషర్ గ్రూప్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ విద్యుత్ వాహనాల రంగంలోకి ప్రవేశించింది. తొలి విద్యుత్ బైక్ ‘‘ఫ్లయింగ్ ఫ్లీ సీ6’’ను...
దేశీయ వినియోగదారుల రక్షణకు పెద్ద పీట వేస్తూ తమ కౌంటర్ఫీట్ క్రైమ్స్ యూనిట్ను (సీసీయూ) భారత్లో ఏర్పాటు చేస్తున్నట్లు...
దేశంలో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ మంచి జోరు మీదుంది. 2025 సంవత్సరంలో ఈ మార్కెట్ విలువపరంగా 19-21%...
సంతాన సాఫల్య చికిత్సలో ఉపయోగించే ప్రొజెస్టెరాన్ వెజైనల్ ఇన్స ర్ట్స్ (100 ఏంజీ) జెనరిక్ వెర్షన్ మార్కెటింగ్కు అమెరికన్ ఔషధ నియంత్రణ సంస్థ...
తానే బిట్కాయిన్ సృష్టికర్త అంటూ అంతర్జాతీయంగా వచ్చిన వార్తలపై బ్రిటన్ క్రిప్టాలజిస్టు ఆడమ్ బ్యాక్ స్పందించారు. తాను అసలు ఆ క్రిప్టోకరెన్సీని సృష్టించలేదని పేర్కొన్నారు.
లెబెనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 250 మంది చనిపోయినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు మళ్లీ కుదేలయ్యాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి.