మన దేశ ఎగుమతులు జూన్లో వార్షిక ప్రాతిపదికన 15.5 శాతం పెరిగి 4,041 కోట్ల డాలర్లకు (సుమారు రూ.3.88 లక్షల కోట్లు) చేరుకున్నాయి. అయితే దిగుమతులు భారీగా...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి, ఆయన సోదరి సుగంధ హిరేమఠ్ల...
జోస్ అలుక్కాస్.. ‘సీజన్ ఆఫ్ డైమండ్స్’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 60కి పైగా...
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే స్పేస్ టెక్ కంపెనీ ‘ధ్రువ స్పేస్’కు రూ.60 కోట్ల ఫండింగ్ లభించింది....
సోమవారం ఉదయం బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు మదుపర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా 4 శాతం పెరిగి 79 డాలర్లకు చేరుకుంది.
సోమవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
మలి దశ అభివృద్ధి కోసం భారతి ఎయిర్టెల్ కొత్తదారులు వెతుక్కుంటోంది. ఇందుకోసం ఆర్థిక సేవలు, డేటా కేంద్రాలు, క్లౌడ్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్టు కంపెనీ చైర్మన్ సునీల్...
గత ఆర్థిక సంవత్సరం (2025-26).. కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్య తగ్గించాయి. దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్)..
ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు లోనయ్యే అవకాశం ఉంది. ఇరాన్-అమెరికా యుద్ధం మళ్లీ మొదలవటంతో పాటు త్రైమాసిక ఫలితాలు, ముడి చమురు ధరలు, రుతుపవనాల..