ప్రముఖ జువెలరీ గ్రూప్ జోస్ అలుక్కాస్.. తన ఉత్పత్తుల ప్రచారానికి నటుడు ఆర్ మాధవన్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది...
సెకండరీ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రైమరీ మార్కెట్లోనూ సందడి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా నిధుల సమీకరణ అంతక్రితం...
నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఎన్ఎ్ఫసీఎల్) నుంచి రావాల్సిన రూ.1,500 కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు ఎకర్ ఏఆర్సీకి బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలుస్తోంది...
అదానీ గ్రూప్ మళ్లీ పెద్దఎత్తున అప్పుల వేట ప్రారంభించింది. ఇందుకోసం సింగపూర్ నుంచి అమెరికా వరకు రోడ్షోలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉన్న రూ.1.89 లక్షల కోట్ల అప్పుల చెల్లింపు తమకు సమస్యే కాదని...
హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ సేవల కంపెనీ ప్లూరల్ టెక్నాలజీస్ వచ్చే మూడేళ్లలో 1000 మంది టెక్నాలజీ కన్సల్టెంట్లను నియమించుకోవాలని భావిస్తోంది...
ఎయి డ్స్ (హెచ్ఐవీ) రావడానికి రిస్క్ ఉన్న వారిలో దాన్ని నివారించేందుకు వినియోగించే క్యాబొటిగ్రావిర్ టాబ్లెట్లు, దీర్ఘకాలం పని చేసే ఇంజెక్టబుల్స్ను తయారు చేసి అరబిందో ఫార్మా విక్రయించనుంది...
దేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్ వండర్లా(Wonderla) విద్యార్థుల కోసం బ్రహ్మాండమైన ఆఫర్ను ప్రకటించింది.
లాభాల కోసం మార్గాలను అన్వేషిస్తున్న ఎడ్యూటెక్ కంపెనీ, ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్ అన్అకాడమీ (Unacademy) మరోసారి చేదువార్త చెప్పింది...
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు రెండు రోజులుగా అంతో ఇంతో తగ్గుతున్న విషయం తెలిసిందే. కానీ బంగారం ధర మళ్లీ నేడు పెరిగింది. ఒకవైపు బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (సెబీ) బోర్డు బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రైమరీ మార్కెట్ తరహాలో సెకండరీ మార్కెట్లోనూ ఫండ్స్ బ్లాకింగ్ వసతిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది...