మన విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి పెరిగాయి. ఈ నెల 21తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు మరో 1,242.2 కోట్ల డాలర్ల వృద్ధితో...
టెంపరేచర్ సెన్సింగ్, హీటింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ టెంప్సెన్స్ ఇన్స్ట్రుమెంట్స్.. లిస్టింగ్ రోజే మదుపరులకు అద్భుతమైన లాభాలు...
భారత స్టాక్ మార్కెట్లో రెండు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతోపాటు...
శుక్రవారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం రూ.3 వేలకు పైగానే తగ్గింది. వెండి కిలోకు రూ.5వేల మేర తగ్గింది.
భారతదేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం ఉదయం 6:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,120 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,49,540గా ఉంది.
భారత్కు స్థిర వైఖరితో కూడిన ‘బీబీబీ’ రేటింగ్ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ గురువారం వెల్లడించింది. పెట్టుబడులకు సానుకూలమైన పరపతి రేటింగ్ ఇది.
మన దేశ విద్యుత్ వాహన (ఈవీ) మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉందని, ఇదే కాలం నాటికి ఐదు కోట్ల ఉద్యోగాలను సృష్టించనుందని ఉందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
ఇండియా యమహా మోటార్ తన సూపర్ స్పోర్ట్ పోర్ట్ఫోలియోను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా గురువారం ‘మేడ్ ఇన్ ఇండియా’ వైజెడ్ఎఫ్-ఆర్2 మోటార్ సైకిల్ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసింది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) తన కొత్త బ్రాండ్ గుర్తింపు ‘టాటా.కార్స్’ను గురువారం ఆవిష్కరించింది.
హైదరాబాద్కు చెందిన రియల్టీ సంస్థ ఏఎస్బీఎల్.. ఆర్టీసీ క్రాస్రోడ్స్లో ఏఎస్బీఎల్ లెగసీ పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. సుమారు 7.97 ఎకరాల విస్తీర్ణంలో జీ+50 ఫోర్లతో మొత్తం మూడు టవర్లను నిర్మించనుంది.