బులియన్ మార్కెట్లో మళ్లీ ర్యాలీ ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.3,300 లాభంతో...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ) నుంచి ఎలక్ట్రిక్ బస్పుల సరఫరా కోసం భారీ ఆర్డర్ను దక్కించుకున్నట్లు ఒలెకా్ట్ర గ్రీన్టెక్ లిమిటెడ్ వెల్లడించింది...
అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. లాభాలతో ప్రారంభమై భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. చివరకు మళ్లీ లాభాలతో రోజును ముగించాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలో నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.
సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. మేలిమి బంగారం ధర రూ.2 వేల మేర పెరగ్గా వెండి రూ.25 వేల మేర పెరిగి రూ.3 లక్షల మార్కును దాటింది.
గత వారం బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈ వారం కూడా ఇదే పంథా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి
దేశ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక డేటా పరిరక్షణ కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఒడిశాలోని భువనేశ్వర్ వద్ద అత్యంత భద్రతా ఏర్పాట్లతో...
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న అరబిందో ఫార్మా తన పెన్సిలిన్-జీ ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరిస్తోంది. కాకినాడలోని ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)లో ఏర్పాటు చేసిన ఈ పెన్సిలిన్ ప్లాంట్...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయటం శుభపరిమాణం అయినప్పటికీ మళ్లీ ప్రత్యేక సుంకాలను...
గత వారం నిఫ్టీ గరిష్ఠ స్థాయిల్లో మైనర్ అప్ట్రెండ్ కనబరిచినప్పటికీ 25,880 స్థాయిల్లో బలమైన రియాక్షన్ సాధించింది. 26,000 వద్ద అప్రమత్తతకు ఇది సంకేతం. నిఫ్టీ గత వారం మొత్తం మీద 100 పాయింట్ల...
నిఫ్టీ గత వారం 25,829-25,279 పాయింట్ల మధ్యన కదలాడి 100 పాయింట్ల లాభంతో 25,571 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,850 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....