మిల్లర్లు సన్న బియ్యం ధరలు మరోసారి పెంచేశారు. రాష్ట్రంలో సన్న బియ్యం మర పట్టే రైస్మిల్లులు సుమారు 50 ఉన్నాయి.
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల వైట్ బర్లీ పొగాకు సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వర్జీనియా పొగాకు పండించడం అధిక వ్యయప్రయాసలతో కూడినది కావడంతో దీనికి ప్రత్యామ్నాయంగా వైట్ బర్లీ పొగాకు సాగుకు గిరిజనులు మొగ్గు చూపుతున్నారు.
ద్వారకాతిరుమల చినవెంకన్న లడ్డూ తయారీ కాంట్రాక్ట్ టెండర్ ఎవరికీ ఖరారు కాకముందే వివాదం రాజుకుంది. ప్రస్తుతం కాంట్రాక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ లు 22 నెలలుగా కట్టడం లేదంటూ కొందరు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తు న్నారు.
తంగెళ్లమూడిలో జరుగుతున్న గంగానమ్మ, మహాల క్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాత రలో భాగంగా ఆదివారం మహాకుంభ నివేదన నిర్వ హించారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ నాయకులు కులాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఎమ్మెల్యే కామినేని ఆరోపించారు.
ఆర్టీసీ ఉద్యోగు లకు పదోన్నతులు కల్పించాలని దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రభు త్వం నిర్ణయించింది.
ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను జనవరిలోనే నిర్వహిస్తున్నట్టు గతంలోనే సంకేతా లు ఇచ్చింది. క్షేత్ర స్థాయిలోనూ ఎన్నికలపై రాజకీయ శ్రేణులు హడావిడి చేశాయి.
ప్రజా సమస్యల పరిష్కారంలో పొరపాట్లకు తావివ్వ కుండా... ప్రజా ప్రతి నిధులతో అధి కారులు సమన్వయం చేసుకుని జిల్లా సమ గ్రాభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ దిశా నిర్దేశం చేశారు.
గ్రామాల్లో పన్నులు వసూళ్ల వేగం నత్తనడకన సాగుతోంది.
ఆర్టీసీ ఉద్యోగు లకు పదోన్నతులు కల్పించాలని దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రభు త్వం నిర్ణయించింది. దీనిపై ఉత్తర్వులు జారీ కావడంతో సంబంధిత ఉద్యోగులు ఆయా డిపోలకు వెళ్లి ఉద్యోగ బాధ్యతల్లో చేరుతున్నారు.