• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

పాపికొండల్లో స్వేచ్ఛగా తిరగలేక.. జనారణ్యంలోకి

పాపికొండల్లో స్వేచ్ఛగా తిరగలేక.. జనారణ్యంలోకి

పాపికొండల నేషనల్‌ పార్కులో జీవనం సాగిస్తున్న వన్య ప్రాణులకు స్వేచ్ఛా భంగం కలుగుతుండడంతో జనావాస ప్రాంతాల్లోకి చొరబడుతున్నాయి. కొన్ని తిరిగి అడవిలోకి వెళుతుండగా, మరికొన్ని వేటగాళ్ల ఉచ్చులకు, తుపాకీల తూటాలకు, రోడ్డు ప్రమాదాలకు, విద్యుదాఘాతాలకు బలవుతున్నాయి.

మళ్లీ ఆక్రమణల చెర !

మళ్లీ ఆక్రమణల చెర !

జిల్లా లో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి వివిధ శాఖలు అహర్నిశలు కష్టపడుతూనే ఉన్నాయి. కానీ కొంతమంది వ్యాపారులు ఎవరు ఎలా ఏమైతే మాకేమిటంటూ తమ వ్యాపారాలే ముఖ్యమని అడ్డగోలుగా ఆక్రమణలు చేస్తూ రాజకీయ పలుకుబడితో అధికారులను బెదిరి స్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

సాస్కీ పనులకు రీ టెండర్లు

సాస్కీ పనులకు రీ టెండర్లు

రాష్ట్ర రహదారుల నుంచి పంచాయతీలకు అనుసంధానించే రోడ్ల కోసం సాస్కీ పథకం కింద గడిచిన ఆర్థిక సంవత్సరంలో నిధులు మంజూరుచేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టెండర్లు పిలిచినప్పటికి ఒకటే రావడంతో దానిని రద్దు చేసి, ప్రభుత్వం రీటెండర్‌కు వెళ్లింది.

మొరాయించిన సర్వర్లు

మొరాయించిన సర్వర్లు

పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్‌ ధ్రువపత్రాల పరిశీలనకు తొలి రోజు బుధవారం సర్వర్‌ సమస్యతో విద్యార్థులు అవస్థలు పడ్డారు.

రాట్నాలమ్మ హుండీల ఆదాయం రూ.12.66 లక్షలు

రాట్నాలమ్మ హుండీల ఆదాయం రూ.12.66 లక్షలు

పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నా లమ్మ ఆలయ హుండీల ద్వారా రూ.12,66,336 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్‌.సతీష్‌కుమార్‌ తెలిపారు.

ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం.. ప్రజలకు హై అలర్ట్

ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం.. ప్రజలకు హై అలర్ట్

ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం పరిధిలోని దండిపూడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర భయాందోళనలని రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా అటవీ ప్రాంతాల్లో తిరుగుతున్న ఈ పులి, తాజాగా తన మకాంను దండిపూడి అడవులకు మార్చినట్లు అధికారులు గుర్తించారు.

గొంతు తడపనున్న గోదావరి

గొంతు తడపనున్న గోదావరి

పశ్చిమలో పల్లెవాసులకు గోదారమ్మ గొంతు తడపనుంది. వాటర్‌ టిన్నులు కొనుగోలు చేసే దుస్థితికి స్వస్తి పలకనుంది.

స్త్రీ శక్తి రూటు మళ్లింది

స్త్రీ శక్తి రూటు మళ్లింది

ఆర్టీసీ నూజివీడు డిపోలో రెండు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను అలా్ట్ర డీలక్స్‌ సర్వీసులుగా మార్పు చేశారు.

మిగులు టీచర్ల సర్దుబాటుకు దిగులు!

మిగులు టీచర్ల సర్దుబాటుకు దిగులు!

మిగులు ఉపాధ్యాయులను కొరతవున్న పాఠశాలలకు సర్దుబాటు (వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌) చేయడానికి ఈ నెల 30 తుదిగడువుగా విద్యా శాఖ నిర్ణయించింది.

ఏలూరు నగరానికి కృష్ణమ్మ పరవళ్లు

ఏలూరు నగరానికి కృష్ణమ్మ పరవళ్లు

ఏలూరు నగరానికి కృష్ణమ్మ పరుగులు తీయనుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి