• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

టీడీపీలో సంస్థాగత జోష్‌

టీడీపీలో సంస్థాగత జోష్‌

ఇంటింటి టీడీపీ కార్యక్రమం పేరిట కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, పథకా లను జూలైలో అందరూ కలిసి ప్రజలకు వివరించి సక్సెస్‌ అయ్యారు.

మిగిలింది అర్బన్‌ బ్యాంకే !

మిగిలింది అర్బన్‌ బ్యాంకే !

నరసా పురం నియోజకవర్గంలో నామినేటెడ్‌ పదవుల ప్రక్రియ దాదాపు పూర్తయింది.

పరిహారం.. ఊరట

పరిహారం.. ఊరట

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట నష్టపరిహారాన్ని పెంచారు.

భోజనం ఎలా వుంది ?

భోజనం ఎలా వుంది ?

భోజనం ఎలా వుంది ? పదార్థా లన్నీ రుచిగా వుంటున్నాయా ? మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారా ? లేదా’ అంటూ జిల్లా కలె క్టర్‌ వెట్రిసెల్వి ఏలూరు అశోక్‌నగర్‌లోని కె.పి.డి. టి. హైస్కూలు విద్యార్థినులను ప్రశ్నించారు.

ప్రమాదం.. చెంతనే!

ప్రమాదం.. చెంతనే!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే వస్తువులు, సామగ్రి ప్రతి పోలీస్‌ స్టేషన్‌ చుట్టిముట్టే ఉన్నాయి. జిల్లాలో గతంలో స్టేషన్ల వద్ద మందుగుండు సామాగ్రి వల్ల జరిగిన ప్రమాద ఘటనలున్నాయి.

సిల్వర్‌ షాక్‌ !

సిల్వర్‌ షాక్‌ !

నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రెండు నెలల క్రితం వెండి పెరుగుదల చూసి కేజీ రూ.1.50 లక్షల చొప్పున ఐదు కేజీలు కొనుగోలు చేశాడు. ధర రూ.1.85 లక్షలకు వెళ్లినా అమ్మలేదు. ఇంకా పెరుగుతుందన్న ఆశతో ఎదురు చూశాడు.

ఎదురొచ్చిన మృత్యువు

ఎదురొచ్చిన మృత్యువు

ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద గురు వారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని పాలవ్యాన్‌ ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

 సాగునీటికి..మహర్దశ

సాగునీటికి..మహర్దశ

జిల్లా జలవనరులశాఖ సర్కిల్‌ పరిధిలో కాల్వలు, డ్రెయిన్ల బాగుచేతకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని పనులు పురోగతిలో ఉండగా, వేసవి ప్రారంభం అయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయను న్నారు.

ఎంఈవోలకు షోకాజ్‌ నోటీసులు

ఎంఈవోలకు షోకాజ్‌ నోటీసులు

మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో పాఠశాల ల్లో పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహించని ముసునూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు ఎంఈవోలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీఈవో వెంకట లక్ష్మమ్మను కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశించారు.

విద్యా సంస్థల బస్సులపై 36 కేసులు

విద్యా సంస్థల బస్సులపై 36 కేసులు

ఏలూరు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మోటారు వాహనాల తనిఖీ అధికారు లు విద్యా సంస్థల బస్సులను తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్‌ షేక్‌ కరీమ్‌ చెప్పారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి