ఏలూరు రూరల్ మండలం శనివారపుపేట జడ్పీ హైస్కూలు పరీక్ష కేంద్రం రూమ్ నంబరు 5లో విధులు నిర్వర్తిస్తున్న ఇన్విజిలేటర్ పనితీరుపై ఆరోపణలు రావడంతో డీఈవో వెంకట లక్ష్మమ్మ ఈ నెల 25న నోటీసు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎంతో ప్రసిద్ధి చెందిన మొగల్తూరు మామిడి దిగుబడి ఈ ఏడాది ప్రశ్నార్ధకంగా మారింది.
ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద పిల్లలకు జిల్లా విద్యా శాఖ ఉచిత సీట్లు కేటాయించింది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జిల్లాలోని 273 ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు మంజూరు చేశారు.
చినవెంకన్న ఆలయం లో ఇటీవల జరిగిన రూ.200 నకిలీ టిక్కెట్ల వ్యవ హారంలో ఇద్దరు ఉద్యోగులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్.సూర్యచంద్రరావుకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నాన్ క్యాడర్)గా పదోన్నతి ఇస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఫిషింగ్ హార్బర్ నిర్మాణం దశాబ్దాల కల. ఎన్నిసార్లు శంకుస్థాపనలు జరిగినా.. పనులు ప్రారంభం కాలేదు.
ఆకివీడు పెదపేట రామాలయం వద్ద ఉద్రిక్తతల వెనుక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
రాష్ట్ర ఖజానాకు ఆదాయం ఇచ్చే శాఖల్లో ప్రొహిబిషన్ ఎక్సైజ్శాఖ కీలకం. ఈసారి మద్యం పాలసీలో సంస్కరణ లు, షాపులకు పర్మిట్ రూమ్ కెపాసిటీ పెంచారు. దీంతో ఏలూరు జిల్లాలో ఆదాయం వసూళ్లలో ఇప్పటికే లక్ష్యం కంటే ఏడుశాతం పురోగతిని యంత్రాంగం సాధించింది.
మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్కుమార్ హెచ్చ రించారు.
విద్యాహక్కు చట్టం–2009 రూల్ 12(1)సీ ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో నిర్దేశిత బడుగు, బలహీనవర్గాల కుటుంబా ల్లోని పిల్లలకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లకు వచ్చే విద్యాసంవత్సరానికి (2026–27) ఉచిత అడ్మిషన్లు కల్పించేందుకు స్వీకరించిన దరఖాస్తుల నుంచి తొలివిడతగా జిల్లాలో 556 మంది బాల బాలికలను లాటరీ ద్వారా ఎంపిక చేసినట్టు సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ కె.పంకజ్కుమార్, సీఎంవో యోహోషువ ఓ ప్రకటనలో తెలిపారు.