జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్కు వెళ్లినా తుప్పు పట్టిన వాహనాలు దర్శనమిస్తున్నాయి.
జిల్లాల పునర్విభజనతో ఏలూరు జిల్లాలో విలీనమైన నూజివీడు నియోజకవర్గం ప్రస్తుత నియోజకవర్గాల పున ర్విభజనతో పార్లమెంట్ నియోజకవర్గం కానుందనే రాజకీ య విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.
పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో సోమవారం రోజువారి మార్కెట్ పన్ను వసూళ్ల పాటను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు మునిసిపల్ కౌన్సిల్ హాల్లో బహిరంగ వేలం పద్దతిలో పాట జరుగు తుందన్నారు.
కనకాయలంక గ్రామ స్తుల కష్టాలను తీర్చడానికే కాజ్వేపై వంతెన నిర్మాణం చేస్తున్నా మని ఇరిగేషన్ శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
చికెన్ ధరలు తగ్గాయి. గత వారంతో పోల్చుకుంటే కిలోకు స్కిన్లెస్ రూ.140 తగ్గింది.
వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ విశ్వ విద్యాలయంలో విద్యార్థుల వెతలు అన్నీ ఇన్నీ కావు. హాస్టల్స్లో విద్యుత్ వెలుగులు ఉండవు.
‘హలో...! బాగున్నారా...! ఈ మధ్య అస్సలు కనిపించడం మానేశారేమిటి ? వాట్సప్లో ఒక ఫొటో పెట్టా... చాలా దూరం నుంచి వచ్చారు. కొత్త అమ్మాయిలు.. ఫొటోలు చూసి ఫోన్ చేయండి.. మీకు అనుకూలమైన రేటే తీసుకుంటా’ అంటూ యువతకు వలలు వేయడం సర్వసాధారణంగా మారింది.
జిల్లాలో చిన్న సాగునీటి పథకాలపై చిన్న చూపే ఎదురవుతోంది. వైసీపీ పాలనలో ఐదేళ్లు.. ఇప్పుడు కూటమి కొలువుతీరి రెండేళ్లు కలిపి ఏడేళ్లుగా ఎత్తిపోతలు.. కేవలం ఉత్తిపోతలు పథ కాలుగా మారాయన్న విమర్శలు వ్యక్త మవుతున్నాయి.
ఎర్రకాలువ.. తాడేపల్లిగూడెం ప్రాంత రైతులపాలిట దుఃఖదాయిని.. అలాం టి ఎర్రకాలువ మట్టి, ఇసుకపై మాఫియా దందా చేస్తోంది.
వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ విశ్వ విద్యాలయంలో విద్యార్థుల వెతలు అన్నీ ఇన్నీ కావు. హాస్టల్స్లో విద్యుత్ వెలుగులు ఉండవు. పరిశుభ్రత ఉండదు. చికెన్ చూస్తేనే భోజనంపై విరక్తి వచ్చే స్తుంది.