• Home » Andhra Pradesh » West Godavari

పశ్చిమ గోదావరి

ఇరిగేషన్‌ ఎస్‌ఈ దేవప్రకాశ్‌ సరెండర్‌

ఇరిగేషన్‌ ఎస్‌ఈ దేవప్రకాశ్‌ సరెండర్‌

జలవనరుల శాఖ ఎస్‌ఈ సీహెచ్‌ దేవ ప్రకాశ్‌ సేవలు తమకు అవసరం లేదని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆ శాఖ ఉన్నతాధికారు లకు సరెండర్‌ చేస్తూ లేఖ రాశారు.

వెంకన్న క్షేత్రంలో భక్తులు కళకళ

వెంకన్న క్షేత్రంలో భక్తులు కళకళ

జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది యాత్రికులు శనివారం శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు.

నాట్య సమ్మోహనం

నాట్య సమ్మోహనం

అందెల రవళితో ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణం పులకించింది..గజ్జెల సవ్వడికి లయ జతకలవగా తాళానికి తనువు ఊగింది.

అక్రమ బ్లాస్టింగ్‌పై మంత్రి ఆరా

అక్రమ బ్లాస్టింగ్‌పై మంత్రి ఆరా

ఆగిరి పల్లి మండలం నరసింగపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్‌ వ్యవహారంపై గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టి సారించారు.

క్లారిటీ ఏదీ?

క్లారిటీ ఏదీ?

ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ నిధుల విని యోగంలో మంద గమనంలోనే అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ పనులకు ఆది నుంచి తడబాటే ఎదురవు తోంది. పర్యవేక్షణ లోపించడంతో ముందుకు సాగడం లేదు. రెండే ళ్లలో కేటాయించిన నిధుల్లో ఇంకా సగానికి పైగా నిధులకు సంబం ధించి పనులపై కదలిక లేదు.

ఉద్యాన వికాసానికి 19 ఏళ్లు

ఉద్యాన వికాసానికి 19 ఏళ్లు

వెంకట్రామన్నగూడెం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యా న విశ్వవిద్యాలయం ఏర్పాటై నేటికి 19 ఏళ్లు పూర్తి చేసుకుంది.

కోరుకొల్లులో ఏటీఎస్‌ సెంటర్‌

కోరుకొల్లులో ఏటీఎస్‌ సెంటర్‌

పశ్చిమ గోదావరి జిల్లాకు ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌)ను పాలకోడేరు మండలం కోరుకొల్లులో ఏర్పాటు చేయనున్నారు.

నిరంతర పర్యవేక్షణతోనే గోవుల సంరక్షణ

నిరంతర పర్యవేక్షణతోనే గోవుల సంరక్షణ

దేవస్థానాలలో గోశాల నిర్వహణ అనేది గోసంరక్షణకు, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని, నిరంతర పర్యవేక్ష ణతోనే గోవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (ఎస్‌ఐటీఏ) డైరెక్టర్‌, మాజీ దేవదాయశాఖ కమిషనర్‌ ఎన్‌.ముక్తేశ్వరరావు సూచించారు.

శాస్త్రోక్తంగా సుందరగిరిపై నరసింహ హోమం

శాస్త్రోక్తంగా సుందరగిరిపై నరసింహ హోమం

ఐ.ఎస్‌.జగన్నాథపురం సుందర గిరిపై స్వయంవ్యక్తునిగా కొలువుదీరిన లక్ష్మీనారసింహునికి స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం ఆలయంలో అభిషేక పూజలను అర్చకులు, పండితులు జరిపారు.

ప్లీజ్‌.. పేదలకు న్యాయం చేయండి

ప్లీజ్‌.. పేదలకు న్యాయం చేయండి

‘మొదటి సమావేశం నుంచి చూస్తున్నాను.. నేను అభివృద్ధికి పంపిన సిఫార్సు లెటర్లకు, రిమైండర్లకు అధికారుల నుంచి సమాధానం ఉండదు.. నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే గ్రామాల్లో 90 శాతం నిరక్ష్యరాస్యులైన పేదలకు ఎటువంటి సేవలందు తాయి.. ఇలా ఉంటే ప్రజలకు అధికారులుగా మీరు , ప్రజాప్రతినిధులుగా మేము ఏం న్యాయం చేస్తాం.. ప్లీజ్‌ నిరుపేదలకు న్యాయం చేయడానికి ఇప్పటికైనా సరైన పంథాలో నడవండి’ అంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ హితవు పలికారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి