ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెం దిన జామాయిల్ అడవిలో సోమవారం మంటలు చెలరేగడంతో గ్రామ స్థులు భయాందోళనకు గురైన ఘటన లింగపాలెం మండలంలో చోటు చేసుకుంది.
మద్యం మత్తులో లారీని అదుపు చేయలేక తమిళనాడుకు చెందిన డ్రైవర్ కళాశాల బస్సును ఢీ కొట్టాడు.కాలేజీ బస్సును అడ్డంగా వచ్చి లారీ ఢీ కొట్టడంతో ఆ బస్సులోని డ్రైవర్కు, నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను గంట సమయంలోపు ఆసుపత్రులకు తరలిస్తే వారి ప్రాణాలు కాపడవచ్చని వైద్యులు చెబుతుంటారు. దీనినే గోల్డెన్ అవర్గా వైద్యులు వర్ణిస్తారు.
రాష్ర్టాభివృద్ధ్దిలో భాగంగా ఏలూరు జిల్లా ప్రగతి సూచికల్లో 84 మార్కులతో ఏ–గ్రేడ్ను సొంతం చేసుకుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల పురోగతిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల ప్రాతిపదిక న జిల్లా పరిషత్ ఏర్పాట్లపై కసరత్తు ప్రారంభ మైంది. అందుకు సంబంధించిన భవనాలు, స్థలాల గుర్తింపు, ఉద్యోగుల జాబితా లను సిద్ధం చేయాలంటూ జడ్పీ అధికారులకు ఆదే శాలు జారీ అయినట్లు సమాచారం.
ఏలూరు రూరల్ మండంలో కాంటూరు పరిధిలో లేని చెరువులకు గ్రామస్థులు నీరు తోడుతుంటే ఫారెస్టు అధికారులు అడ్డుకుంటున్నారని పలువురు కొల్లేరు నాయకులు, పైడి చింత పాడు గ్రామస్థులు తెలిపారు. పైడి చింతలపాడులో సర్వే జరగలేదన్నారు.
చేపల ధర పత నమైంది. నిన్న మొన్నటి వరకు తెల్లచేప కిలో రూ.122 ఉండగా ఒక్కసారిగా రూ.114కి పడిపోవడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.
తంగెళ్లమూడిలో జరుగుతున్న గంగానమ్మ, మహాల క్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజుబాబుల జాత రలో భాగంగా ఆదివారం మహాకుంభ నివేదన నిర్వ హించారు.
తమ్మిలేరు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఏళ్ల తరబడి ఈ పరిసరాల్లో చెత్త, ఇతర వ్యర్థాలను డంపింగ్ చేయడంతో ఇటువైపు రాకపోకలు సాగిం చే లక్షలాది మంది జనం దుర్వాసనతో అల్లాడుతున్నారు.
అల ంపురం శ్రీ వెంకటరమణా సేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కొలనువాడ పెదృకృష్ణంరాజు నూ తనంగా నిర్మాణాలు చేస్తున్న 5 ఎకరాల ప్రాం గణం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది.