Everything is ready for the jatara
If the fire is burning, then the fire is burning ఈ నెల 16న డెంకాడ మండలం గంట్లాంలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. పక్కా ఇళ్ల నిర్మాణానికి, పిల్లల పెళ్లిళ్లకు ఇంట్లో దాచుకున్న రూ.30 లక్షల నగదు, 12 తులాల బంగారం పూర్తిగా దగ్ధం కావడంతో బాధితులు లబోదిబోమన్నారు. విజయనగరం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చేలోగా రెండు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన వేసవి తీవ్రతను చాటుతూనే అగ్నిమాపక శాఖకు హెచ్చరికలు పంపింది. సన్నద్ధతను గుర్తుచేసింది.
చందులూరు గ్రామంలోని దేవి తీర్థ మహోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన గుర్రపు పందాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మొత్తం 12 గుర్రాలుపందెంలో పాల్గొన్నాయి
their deceptions stop till now సైబర్ నేరాలు, మోసాలకు సామాన్యులే కాదు విద్యావంతులు, ఉన్నత వర్గాల వారు బాధితులవుతున్నారు. రోజురోజుకూ మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. వీటిని కట్టడి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాకు ఒక సైబర్ పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బడ్జెట్లో ప్రకటించింది.
తమ పనిఒత్తిడి తగ్గించా లని వీఆర్వోలు కోరారు. ఈమేరకు బుధవారం రాజాం తహసీల్దార్ కార్యా లయం ఎదుట వీఆర్వోల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు గెడ్డాపు అనంతరా వు, కొల్లు రాము ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇళ్ల వద్దకే సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు అందజేస్తు న్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్నాయుడు తెలిపారు.
శిథిలావస్థలో ఉన్న కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాల కూల్చి వేతకు అనుమతిఇవ్వడంతోపాటు నూతన భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరుచేయాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కోరారు.
Everything is online. ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పాఠశాల విద్యాశాఖ నూతన మార్పులకు శ్రీకారం చుట్టింది. అధికారులు, సిబ్బంది కేటాయింపులో మాన్యువల్ విధానానికి స్వస్తి పలికింది. కేంద్రాల చీఫ్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, అదనపు డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకాలన్నీ డిజిటల్ విధానంలో ఆటోమేషన్ పద్ధతిలో అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.
Dig up the pond soil and add a berm! గరుగుబిల్లి నుంచి బీవీ పురం వరకు చేపడుతున్న బీటీ రహదారి నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదు. పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి. సాగునీటి చెరువుకు నష్టం కలిగించేలా రోడ్డు నిర్మాణం చేపడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంఽధిత అధికారులకు వారు ఫిర్యాదు చేశారు.