Development of Uttarandhra with the arrival of airport భోగాపురం ఎయిర్పోర్టు రాకతో ఉత్తరాంధ్ర దశ మారిపోతుందని, అనేక పరిశ్రమలు వస్తాయని రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖా మంత్రి బీసీ జనార్దన్రెడ్డి చెప్పారు.
Suvarnamukhi drinking water scheme will be completed in two years సువర్ణముఖి నది నుంచి తాగునీరు సరఫరా చేసే పథకం వైసీపీ చేతగానితనంతో నిలిచిపోయిందని, రూ.123 కోట్లతో టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖమంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు.
మండలంలో సంచరిస్తున్న గజరాజులు మూడు గంటల పాటు ట్రాకర్లకు చుక్కలు చూపించాయి.
రాజధాని అమరావతి చట్టబద్దతతో పన్నెండేళ్ల కల సాకారమైందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యా రాణి అన్నారు.
విజయనగరంలోని సాంస్కృత ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పదో తరగతి పరీక్షల మూ ల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ఫ్యాప్టో పిలు పుమేరకు పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
దేశంలో అణగారిన వర్గాల అభివృద్ధికి కృషిచేసిన మహ నీయుడు బాబూ జగ్జీవన్రామ్ అని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కొనియాడారు.
శ్రీకాకుళం జిల్లా వత్సవలస గ్రామంలో రాజమ్మను శనివారం దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతున్న రేగిడి మండలం అంబఖండికి చెందిన లుకలాపు వెంకటరమణ(45) ఆటో బోల్తా పడిన ఘటనలో మృతిచెందాడు.
మండల పరిధిలోని కాగితాపల్లి గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎస్.కోట నియోజకవర్గంలోని 25 మందికి మంజూరైన రూ.16.54లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే లలితకుమారి ఆదివారం ఎల్.కోటలోని తన నివాసం వద్ద పంపిణీ చేశారు.
కార్యకర్తే అధినేత పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఇప్పటివరకు వచ్చి న ఫిర్యాదుల్లో 90శాతం పరిష్కరించామని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు.