ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలిపి వేయాలని మందుల షాపుల యజ మానులు కోరారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా దుకాణాల యజమానులు మందుల షాపులు మూతవేసి నిరసన తెలిపారు.
Discussions are positive జిందాల్ యాజమాన్యానికి, భూ నిర్వాసితులకు మధ్య సాగుతున్న భూవివాదానికి తెరపడనుందా.. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపుతుందా.. నిర్వాసితులకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోందా.. బుధవారం పరిశ్రమ ప్రతినిధులు, భూనిర్వాసిత రైతులతో ఇన్చార్జి మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత జరిపిన చర్చలను బట్టి అవుననక తప్పదు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పీ-4 విధానాన్ని స్పూర్తిగా తీసుకుని విజ్జీ స్టేడియంలో వాచ్మెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గణపతి అనారోగ్యానికి గురికావడంతో ఆయన సతీమణి రాజేశ్వరీకి రూ.25 వేలు చెక్కును ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అందజేశారు.
పేదలకు సీఎంఆర్ఎఫ్ ఆసరాగా ఉంటోం దని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. బుధవారం లక్కవరపుకోటలో తొమ్మిది మందికి రూ.6 లక్షల 62వేల, 750లు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు.
Will YTC Regain Its Former Glory? గిరిజన యువతకు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సాలూరులో ఏర్పాటు చేసిన వైటీసీ(యూత్ ట్రైనింగ్ సెంటర్) నేడు వెలవెలబోతోంది. ఇక్కడున్న గిరిజన గర్భిణుల వసతిగృహం కూడా ఇటీవల మూతపడింది.
When Will They Give It? జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. పెండింగ్ బిల్లులు నేటికీ మంజూరు కాకపోవడంతో కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
What Trouble Has Arisen? ఏమైందో ఏమో.. ఏ కష్టమొచ్చిందో! అంతవరకు అందరితో సరదాగా గడిపిన ఆ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తెల్లారేసరికి భార్య మృతి చెందగా.. భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.
Human papillomavirus Vaccination: Manyam Leads the Way గర్భాశయ క్యాన్సర్ నుంచి బాలికలకు రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హెచ్పీవీ(హ్యూమన్ పాపిల్లో మావైరస్) వ్యాక్సినేషన్లో మన్యం జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది.
Transparent Recruitment of Anganwadi Posts జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులు భర్తీ కోసం బుధవారం ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కలెక్టరేట్లో అంగన్వాడీ నాన్-టీస్పీ పోస్టుల అభ్యర్థులకు జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) భారీ పెట్టుబడికి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలిపల్లి, భోగాపురం పరిధిలో 853.97 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.