• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

Love Animals, But Stay Safe! జంతు ప్రేమ..  జాగ్రత్త సుమా!

Love Animals, But Stay Safe! జంతు ప్రేమ.. జాగ్రత్త సుమా!

Love Animals, But Stay Safe! మనుషులతో కలిసిపోతాయి. విశ్వాసంతో ఉంటాయి. పిలిస్తే పలుకుతాయి. మనం బాధపడితే అవి కూడా నీరసపడతాయి. అందుకే ఆత్మీయ నేస్తాలయ్యాయి. అవే మన పెంపుడు జంతువులు. వాటి పెంపకాన్ని ఎంతగా ఇష్టపడతామో.. సంరక్షణ, వాటి నుంచి మన ఆరోగ్య రక్షణా కీలకమే.

For you... with eyes all over... మీకోసం.. నిలువెల్లా కనులై..

For you... with eyes all over... మీకోసం.. నిలువెల్లా కనులై..

For you... with eyes all over...వారంతా బతుకుతెరువు కోసం జిల్లా నుంచి వలసవెళ్లిన మత్స్యకారులు. విశాఖలో ఉంటూ సంద్రంలో చేపల వేటకు వెళ్తుంటారు. ఎప్పటిలాగే మూడు రోజుల కిందట వేటకెళ్లారు. వెళ్లిన పని ముగించుకుని నాలుగో రోజు తిరిగి వద్దామనుకున్నారు. అంతలోనే అల్పపీడన ప్రభావంతో అలలు ఉధృతంగా రావడం.. బోటులోకి అధికంగా నీరు చేరడం.. ఆపై బోటు మునిగిపోవడం.. వారంతా గల్లంతుకావడం జరిగిపోయింది. నడిసంద్రంలో అపాయంలో ఇరుక్కున్న వారి ఆచూకీ కోసం వారి కుటుంబీకులు, ముక్కాంలో ఉంటున్న బంధువులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

  upadhi  ఉపాధికి భరోసా

upadhi ఉపాధికి భరోసా

Assurance of upadhi ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ (వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, ఆజీవిక మిషన్‌) కింద జిల్లాలో పలుచోట్ల విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. అయితే ఈ నూతన పథకంలో నిబంధనలు వేతనదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. ప్రధానంగా ఉపాధి కావాలని దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే పనులు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

 ‘ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’

‘ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ జిల్లా కన్వీనరు సురేష్‌, ప్రధాన కార్యదర్శి పైడిరాజులు కోరారు.

‘సర్‌’ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లండి

‘సర్‌’ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లండి

విజయనగరం నియోజక వర్గంలో జరుగుతున్న సర్‌ ప్రక్రియకు టీడీపీ తరపు న నియమితులైన బీఎల్‌ఏలు.. బీఎల్వోలకు సహకరించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు.

చక్కెర కర్మాగారాలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి

చక్కెర కర్మాగారాలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం మూతపడిన చక్కెర కర్మాగారా లపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు.

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి

బొండపల్లి మండల కేంద్రం, దత్తిరాజేరు మండలంలో ని పెదమానాపురం పోలీసుస్టేషన్లను ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆదివారం సందర్శించారు.

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

మత్స్యకారుల సంక్షేమానికి కృషి

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి అన్నారు.

What Next? ఇప్పుడేం చేద్దాం?

What Next? ఇప్పుడేం చేద్దాం?

What Next? ‘మావిగన్‌ అజెండాతో వచ్చే ఎన్నికల బరిలోకి దిగుతాం మ్యానిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్‌ను చేరుస్తాం. ’ అని ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితేమిటోనని మథనపడుతున్నారు.

విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌బడి’

విద్యార్థుల కోసం ‘స్మార్ట్‌బడి’

పల్లిగండ్రేడు (ఆర్‌) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఎ.సురేష్‌కుమార్‌ ‘స్మార్ట్‌బడి’ అనే యాప్‌ను రూపొందించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి