జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
జిల్లాలో గ్యాస్ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీల వద్ద వందలాది మంది వినియోగదారులు సిలిండర్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది.
ఇది ఒక్క రాములమ్మ సమస్యే కాదు. జిల్లాలో వేలాది మందిది ఇదే పరిస్థితి. చాలామంది భూములు, ఇంటి స్థలాలు, నివాస ప్రాంతాలు గ్రామకంఠంలో ఉండిపోయాయి.
భోగాపురం ఎయిర్పోర్టు త్వరలోనే ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుండడంతో అదే వేగంతో పరిశ్రమలు క్యూ కడుతున్నాయి.
ఈనెలాఖరులోగా జనగణన ప్రక్రియను వందశాతం పూర్తి చేయాలని, దీనిలో ఎలాంటి అలసత్వానికి తావుండకూడదని ఇన్చార్జి కలెక్టర్ సేతుమాధవన్ ఆదేశించారు.
గత రెండేళ్లుగా కోట్లాది రూపాయలతో విద్యుత్శాఖలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు.
మండలంలోని చల్లవానితోట పంచాయతీ పరిధిలోగల గొల్లపేటలో ఈనెల 17వ తేదీన 28 తులాల బంగారం చోరీకి గురైన విషయం విధితమే.
విజయవాడలో బుధవా రం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ముదిలి వెంకన్న(45) అక్కడికక్కడే మృతిచెందారు.
Opportunities for aspirants డివిజన్ల పెంపుతో నగరం రాజకీయంగా కొత్తరూపును సంతరించుకోనుంది. కొత్త నాయకులు తెరపైకి రానున్నారు. ఆయా పార్టీల సీనియర్ కార్యకర్తలు ఇప్పటి నుంచే ఆలోచనలో పడ్డారు. పెద్దలను కలుస్తూ తమ ఆసక్తిని తెలియజేస్తున్నారు. నగరంలో భౌతికంగా ఎటువంటి మార్పులు లేకపోయినప్పటికీ డివిజన్ల పునర్విభజనతో జనాభా అటు ఇటు సర్దుబాటు కానున్నారు. ఇప్పటివరకూ 50 డివిజన్లు ఉన్న విషయం తెలిసిందే. వాటిని 62కు పెంచుతూ అధికారులు ఇటీవల ముసాయిదా విడుదల చేశారు.
crime nature తాగి వీధుల్లోకి వచ్చి విచ్చలవిడిగా స్వైర విహారం చేయడం.. అల్లర్లకు దిగి ప్రజలను భయపెట్టడం.. టూ వీలర్పై వెళ్తూ పెద్దగా హారన్లు వేసి జనాన్ని ఆందోళనకు గురిచేయడం.. గంజాయి మత్తు పదార్థాలను రవాణా చేయడం వంటి ఘటనలు జిల్లాలో అధికమవుతున్నాయి. నానాటికీ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. రౌడీ షీట్లు నమోదు చేస్తున్నా కట్టడి కావడం లేదు. తాజాగా పోలీసులు సీరియస్ యాక్షన్కు దిగారు. తప్పుదారిలో వెళ్లే వారు ఎంతటి వారైనా ఊరుకునేది లేదంటున్నారు.