జల సంరక్షణ అందరి బాధ్యత కావాలని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.
Chaitra Festival Celebrations in Full Swing గిరిసీమల్లో ఇటుక పండుగ సందడి నెలకొంది. పార్వతీపురం, సాలూరు ఏజెన్సీలో ప్రాంతాల్లో సోమవారం ఈ వేడుకలు ఉత్సాహాంగా సాగాయి. ఈ పండుగను గిరిజనులు ఉగాది ( చైత్రోత్సవాలు) ఉత్సవాలుగా భావిస్తారు.
పరిశ్రమల ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని భోగాపురం గ్రామానికి చెందిన రైతులు తెగించిచెప్పారు.
Survey Must Be Completed Within 10 Days జిల్లా పరిధిలో చేపడుతున్న పలు సర్వేలను ఈ నెల 10లోగా పూర్తి చేయాలని ఎంపీడీవోలను డ్వామా పీడీ కె.రామచంద్రరరావు ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది పరుగులు పెడుతున్నారు. వాస్తవంగా మన్యంలో సమగ్ర కుటుంబ, సిటిజన్, ఈకేవైసీ సర్వేల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం నీటి భద్ర త-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని చేపడు తోందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు.
With 90% Subsidy… సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 20సబ్ప్లాన్ మండలాల్లో గిరిజన రైతులకు 90శాతం సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీకి రంగం సిద్ధ మైంది. ట్రైకార్ పథకంలో భాగంగా ఎస్సీఏ టు టీఎస్ఎస్ కింద రూ.3.32కోట్లతో కొనుగోలు చేసిన యంత్ర పరికరాలను పంపిణీ అర్హులకు అందజేయనున్నారు.
గుర్ల మండలం జమ్ముపేట గ్రా మానికి చెందిన గట్టు రమణమ్మ(54) అనే మహిళ అదృశ్యమయ్యింది.
It is time for the cane cutting mills వంట గ్యాస్కు పెరిగిన డిమాండ్తో కర్ర కోత(మిల్లులు) మిల్లులకు జనం క్యూ కడుతున్నారు. గ్యాస్ బుకింగ్ చేసిన 25 రోజుల తరువాతే డెలివరీ అవుతుండడంతో సింగిల్ సిలిండర్లు ఉన్న వారు కట్టెల పొయ్యిలనే నమ్ముకుంటున్నారు. దీంతో కొత్తవలసలోని కర్ర కోత(మిల్లులు) మిల్లులు కొద్దిరోజులుగా ఖాళీ లేకండా పనిచేస్తున్నాయి. గతంలో ఒక పూట కర్రలు కోస్తే రెండో పూట ఖాళీగా ఉండే ఈ మిల్లుల యజమానులకు చేతినిండా పని దొరికింది.
విజయనగరం మండలం బియ్యా లపేట గ్రామానికి చెందిన పాలిటెక్నికల్ విద్యార్థి నారంశెట్టి గణపతి(17) అదృశ్య మయ్యాడు.
Went to the Fields… Returned Lifeless…! జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. పొలాలకు వెళ్లిన తమ వారు విగతజీవులు మారి తిరిగి ఇళ్లకు చేరడాన్ని జీర్ణించుకోలేకపోతు న్నాయి.