• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

రెండు పూరిళ్లు దగ్ధం

రెండు పూరిళ్లు దగ్ధం

రాజులరామచంద్రా పురం పంచాయతీ లింగరాజపు రం గ్రామంలో శుక్రవారం తెల్ల వారుజామున రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి.

అప్పారావుకు రూ.3 లక్షల ఆర్థికసాయం

అప్పారావుకు రూ.3 లక్షల ఆర్థికసాయం

గత ఏడాది తమిళనాడులో శివగంగ ప్రాంతంలో వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన అప్పారావు కుటుం బానికి రూ.3 లక్షల విలువైన బాండ్లను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి గురువారం కలెక్టరేట్‌లో అందజేశారు.

రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉంటే చర్యలు

రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉంటే చర్యలు

ఉపాధి హామీ నిధులతో నిర్మాణం చేపడు తున్న బీటీ రహదారుల నిర్మాణంలో లోపాలు ఉంటే చర్యలు తప్పవని పార్వతీపురం పంచా యతీరాజ్‌ శాఖ ఈఈ వీఎస్‌ నగేశ్‌బాబు హెచ్చరించారు.

తోటపల్లికి నిధులివ్వండి

తోటపల్లికి నిధులివ్వండి

తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువలో పేరుకుపోయిన పూడికతీతకు తక్షణమే రూ.20 కోట్లు మంజూరు చేయాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

  Encroached జాగా కనిపిస్తే కబ్జానే..

Encroached జాగా కనిపిస్తే కబ్జానే..

If Land Is Vacant, It’s Encroached జిల్లా వ్యాప్తంగా సామాజిక ఆస్తులతో పాటు పేదల భూములకు రక్షణ కొరవడింది. ప్రధానంగా గ్రామ కంఠాలు, చెరువులు, శ్మశానాలు దాదాపు 80 శాతం వరకు కబ్జాకు గురయ్యాయి. మరోవైపు పేద రైతుల భూముల ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా చేపట్టిన భూ రీ సర్వే కూడా అర్హుల కొంపముంచింది

తరుగు లేకుండా బియ్యం అందజేయాలి

తరుగు లేకుండా బియ్యం అందజేయాలి

ఎంఎల్‌ ఎస్‌ పాయింట్‌ నుంచి తరుగు లేకుండా బియ్యం సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకో వాలని మండలంలోని డీలర్లు ఆందోళన చేపట్టారు.

Irrigation Water   ఇక సాఫీగా సాగునీరు

Irrigation Water ఇక సాఫీగా సాగునీరు

Irrigation Water to Flow Smoothly Now పెద్దగెడ్డ జలాశయం నుంచి పైప్‌లైన్ల ద్వారా సాగునీటి సరఫరాకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం రూ.73.55 కోట్లు మంజూరు చేసింది. దీనిపై రాష్ట్ర స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ ఈ నెల 17న ఆదేశాలు జారీ చేశారు.

 పైడితల్లి జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి

పైడితల్లి జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలి

రాజాం లో ఈనెల 22 నుంచి 24 వరకూ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్‌ పిలుపునిచ్చారు.

సైబర్‌ మోసాలపై అప్రమత్తం: ఎస్పీ

సైబర్‌ మోసాలపై అప్రమత్తం: ఎస్పీ

జిల్లాలోని ప్రజలు అప్రమత్త తతో వ్యవహరిస్తే, సైబర్‌ మోసాల నుంచి రక్షణ పొందవచ్చునని ఎస్పీ దామో దర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

 Safe Deliveries  సుఖ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వండి

Safe Deliveries సుఖ ప్రసవాలకే ప్రాధాన్యమివ్వండి

Give Priority to Safe Deliveries జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సిజేరియన్‌ అవసరం రాకుండా చూడాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సిజేరియన్‌ కేసులకు ఉన్న సైంటిఫిక్‌ కారణాలను తెలుసుకొని వాటిని నివారించే దిశగా కృషి చేయాలని కోరారు. సుఖ ప్రసవాలు జరిగేందుకు ప్రముఖ గైనకాలజిస్ట్‌లతో ఆసుపత్రులు వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి