తమ గ్రామానికి రోడ్డు మంజూరైందని ఆ గిరి శిఖర వాసులు ఎంతో ఆనందించారు. ఇక తమకు డోలీ మోతలు తప్పుతాయని భావించారు. అయితే రోడ్డు మంజూరైనా.. ఎర్క్ వర్క్ చేసి ఆపేయడంతో వారి ఆనందం ఆవిరైంది. ప్రస్తుతం గ్రామంలో ఎవరు అనారోగ్యం పాలైనా ఆ గ్రామస్థులకు డోలీ కష్టాలు తప్పడం లేదు.
జానపదాలకు ప్రఖ్యాతిగా మన్యం బాసిల్లుతోంది. థింసా నృత్యం, కోలాటం, కర్రసాము, గిరిజన సంప్రదాయ వాయిద్యాలు , తప్పెటగుళ్ల ప్రదర్శనలతో జిల్లావాసులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని జానపద కళలు చాలా వరకు కనుమరుగు అవుతున్నాయి.
గిరిజన విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయొద్దని రాష్ట్ర గిరిజనసంక్షేమశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎంఎం నాయక్ అన్నారు. సీతంపేట ఏజెన్సీలో శుక్రవారం ఆయన పర్యటించారు. తొలుత హడ్డుబంగి గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలను సందర్శించారు.
జాతీయ లోక్అదాలత్ను సెప్టెం బరు 12న నిర్వహించను న్నామని, రాజీ పడదడిన క్రిమినల్ 498-ఎ కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ న్యాయాధికారి రాధాకృష్ణమూర్తి సూచించారు.
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా తయారీ(సర్) తర్వాత బిఎల్వోల నుంచి నోటీసులు అందుకున్న ఓటర్లు టెన్షన్ పడుతున్నారు. ఓటు ఉంటుందో ఉండదోనని సందేహ పడుతున్నారు.
జిల్లాలోని సమస్య లపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడును గురువారం అమరావతిలో కలిశారు.
నగరంలో ఉన్న సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పక్కదారి పట్టాయి.
డ్రైవింగ్ లైసెన్స్ జారీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సెన్సార్ వ్యవస్థ జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో పని చేయడం లేదు.
గ్రామాల్లో సమస్యలు సృష్టిస్తే ఊపేక్షించేది లేదని, అలాంటి వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు.
మండలంలోని చోడమ్మ అగ్రహారంలో భూ ఆక్రమణదారులు బరితెగించారు.