• Home » Andhra Pradesh » Vizianagaram

విజయనగరం

పోషకాహార లోపాన్ని తగ్గించడమే లక్ష్యం

పోషకాహార లోపాన్ని తగ్గించడమే లక్ష్యం

చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని పూర్తిగా తగ్గించడమే బాలామృతం ప్లస్‌-2 లక్ష్యమని రాష్ట్ర మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

  How Much Was Spent?  నిధుల మంజూరెంత..  ఖర్చు ఎంత?

How Much Was Spent? నిధుల మంజూరెంత.. ఖర్చు ఎంత?

How Much Was Sanctioned, How Much Was Spent? గరుగుబిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు శనివారం డీఈవో పి.బ్రహ్మాజీరావు ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎంఈ రమాజ్యోతి పాఠశాలలో విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించారు.

'SAR' ‘సర్‌’ ప్రక్రియ వేగవంతం

'SAR' ‘సర్‌’ ప్రక్రియ వేగవంతం

'SAR' Process Accelerated జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (సర్‌) ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేయాలని బీఎల్‌వోలకు సూచించారు.

  Replace అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలిని మార్చండి

Replace అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలిని మార్చండి

Replace Araku Parliamentary President టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతిని మార్చాలని జిల్లాకు చెందిన పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి ఫిర్యాదు చేశారు.

  Annadanam at Another  దర్శనం ఒక చోట.. అన్నసమారాధన మరోచోట

Annadanam at Another దర్శనం ఒక చోట.. అన్నసమారాధన మరోచోట

Darshan at One Place, Annadanam at Another ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామసామి దేవస్థానాలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత.. కిలోమీటరు దూరంలో మరోచోట అన్నసమారాధనకు వెళ్లాల్సి వస్తోంది.

Strict Action ఒక్క మరణం సంభవించినా చర్యలు

Strict Action ఒక్క మరణం సంభవించినా చర్యలు

Strict Action if Even One Death Occurs సీజనల్‌ వ్యాధులపై వైద్య సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. ఎక్కడైనా అకారణంగా ఒక్క మరణం సంభవించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సాలూరు పట్టణంలో ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.

Pulse Polio  పల్స్‌పోలియోకు ఏర్పాట్లు పూర్తి

Pulse Polio పల్స్‌పోలియోకు ఏర్పాట్లు పూర్తి

Pulse Polio Arrangements Completed జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. 15 మండలాలతో పాటు పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, పాలకొండ నగర పంచాయతీలో ఐదేళ్ల లోపు 99,507 పిల్లలకు చుక్కల మందులు వేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

 అభివృద్ధిపై ఆశలు

అభివృద్ధిపై ఆశలు

భోగాపురానికి అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. ఈ పేరు ఇప్పుడు మారుమోగుతోంది.

గృహయోగమెప్పుడో?

గృహయోగమెప్పుడో?

రాజాంలోని టిడ్కో గృహాలకు పట్టిన గ్రహణం వీడడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తికావడం లేదు.

ఫీజుల మోత

ఫీజుల మోత

జిల్లాలోని కొన్ని కార్పొరేట్‌, ప్రైవేట్‌ స్కూళ్లు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒకటో తరగతికే రూ.50వేలు ఫీజు తీసుకుంటున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి