మండలంలోని టోకూరు పంచాయతీ పరిధిలో గల బగ్మారవలస- టోకూరు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.
మండలంలో జాతీయ ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. రూ.46.36 లక్షల నిధులను ఉపాధి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై కాజేశారని, మరో రూ.82.21 లక్షలు దోచుకునేందుకు స్కెచ్ వేశారని ప్రజావేదికలో బట్టబయలైంది.
అనకాపల్లి జిల్లాలోని పారిశ్రామిక కేంద్రమైన అచ్యుతాపురం జంక్షన్ సమీపంలోని కేఆర్ మార్ట్లో ఇవాళ(మంగళవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి..
జగన్ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్వామి వారికి 20 కోట్ల కల్తీ లడ్డూలను ప్రసాదంగా సమర్పించారని.. ఇది మహా అపచారమని ఆందోళన వ్యక్తం చేశారు.
స్థానిక రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఆధునికీకరణ పనులు మరికొద్ది వారాల్లో పూర్తికానున్నాయి.
పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా సంభవించిన గాలి దుమారం స్థానికులను కొద్దిసేపు భయాందోళనకు గురి చేసింది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి జాగారం చేసిన భక్తులు సోమవారం ఉదయం సమీపంలోని సముద్రం, నదులు, జలాశయాలు, గెడ్డల్లో పుణ్యస్నానాలు ఆచరించారు.
మండలంలోని గంటావానిపాలెం గ్రామంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో భద్రపరిచిన సుమారు 18.5 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు.
నగర శివారు ప్రాంతాల్లో గల ఐదు లేఅవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన ‘రాక్ట్రీ’ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది.
ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రైల్వే జోన్ (దక్షిణ కోస్తా) కార్యాలయం ఏప్రిల్ నుంచి పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి.