• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు..

గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు..

విశాఖ చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం నిరంతర రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తెలిపారు.

పారదర్శకంగా సర్‌

పారదర్శకంగా సర్‌

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్‌బీ జోషి జిల్లా అధికారులను ఆదేశించారు.

రేవుపోలవరం తీరంలో బోటు బోల్తా

రేవుపోలవరం తీరంలో బోటు బోల్తా

అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం సమీపాన సముద్రంలో బోటు బోల్తాపడడంతో ఒక మత్స్యకారుడు మృతి చెందినట్టు ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు.

ప్రతిపాదనలను తేల్చకపోతే ఏఎంసీ పాలకవర్గం రాజీనామా

ప్రతిపాదనలను తేల్చకపోతే ఏఎంసీ పాలకవర్గం రాజీనామా

’‘నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలు ఆరు నెలల నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వద్ద పెండింగ్‌లో వున్నాయి.

భూ కబ్జాకు రెవెన్యూ సహకారం?

భూ కబ్జాకు రెవెన్యూ సహకారం?

పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపంలో గల ప్రభుత్వ భూమి కబ్జా వెనుక కొందరు రెవెన్యూ సిబ్బంది ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పిల్లల్లో కంటి సమస్యలు

పిల్లల్లో కంటి సమస్యలు

కంటి సమస్యలతో బాధపడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది.

జీవన పోరాటంలో భద్రతా ముఖ్యమే

జీవన పోరాటంలో భద్రతా ముఖ్యమే

మత్స్యకారులు జీవన పోరాటంలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ప్రాణాలను లెక్క చేయడం లేదు. తెగువతో సముద్రంలోకి వెళ్లిపోతున్నారు.

వీఈఆర్‌పై ముఖ్యమంత్రి సమీక్ష

వీఈఆర్‌పై ముఖ్యమంత్రి సమీక్ష

విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం వర్చువల్‌గా వీఎంఆర్‌డీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మహా ఘోరం

మహా ఘోరం

దక్షిణ నియోజకవర్గం పరిధిలోని వన్‌టౌన్‌ ప్రాంతంలో పారిశుధ్యం ఘోరంగా ఉంది. డ్రైనేజీలన్నీ పూడికతో నిండిపోయాయి.

అస్వస్థతకు గురై కేజీబీవీ విద్యార్థిని మృతి

అస్వస్థతకు గురై కేజీబీవీ విద్యార్థిని మృతి

మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో పదవ తరగతి విద్యార్థిని సెలవుపై ఇంటికి వెళ్లి అస్వస్థతకు గురై ఆదివారం సాయంత్రం మృతి చెందింది. దీ



తాజా వార్తలు

మరిన్ని చదవండి