• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

ఈవీ జోరు

ఈవీ జోరు

యుద్ధం నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతుండడంతో చాలామంది ఎలక్ర్టిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

త్వరలో కేజీహెచ్‌ అభివృద్ధి మండలి నియామకం

త్వరలో కేజీహెచ్‌ అభివృద్ధి మండలి నియామకం

కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి అభివృద్ధి మండలి (హెచ్‌డీఎస్‌) నియామక ప్రక్రియ ప్రారంభమైంది.

ఉడికిన నగరం

ఉడికిన నగరం

వేడి గాలులకు శనివారం నగరం ఉడికిపోయింది.

మహిళలే స్వచ్ఛ సారథులు!

మహిళలే స్వచ్ఛ సారథులు!

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర లక్ష్యం దశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అతలాకుతలం

అతలాకుతలం

వాతావరణంలో వచ్చిన మార్పులతో శనివారం సాయంత్రం పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపాడు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి బలంగా ఈదురుగాలులు వీచి భారీ వర్షం పడింది.

  కొబ్బరిచెట్టు కూలి ఇద్దరి మృతి

కొబ్బరిచెట్టు కూలి ఇద్దరి మృతి

మండలంలోని సత్యవరం గ్రామంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు కొబ్బరిచెట్టు కూలి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు.

వర్చువల్‌ మహానాడును విజయవంతం చేద్దాం

వర్చువల్‌ మహానాడును విజయవంతం చేద్దాం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే వర్చువల్‌ మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల జోనల్‌ కో-ఆర్డినేటర్‌, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ పిలుపునిచ్చారు

ఠారెత్తించిన ఎండలు

ఠారెత్తించిన ఎండలు

జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. శనివారం మాకవరపాలెంలో 45.5, కశింకోట 43.4, నాతవరం, నక్కపల్లి 43.3, గొలుగొండ 43.1, నర్సీపట్నం 43, ఎస్‌.రాయవరం 42.7, పాయకరావుపేట 42.2, కోటవురట్ల 42, బుచ్చెయ్యపేట 41.6, మునగపాక 41.3, దేవరాపల్లి 40.8, రావికమతం, రోలుగుంట, రాంబిల్లి 40.7, ఎలమంచిలి 40.2, కె.కోటపాడు 40, అనకాపల్లి, సబ్బవరం 39.5, మాడుగుల 39.3, చోడవరం 38.9, అచ్యుతాపురం 38.8, చీడీకాడలో 38.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తుండగా..

తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తుండగా..

జిల్లాలోని కశింకోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ లారీని మినీ వ్యాన్‌ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఇన్‌గేటు వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వృద్ధురాలు మృతి చెందిందని ట్రాఫిక్‌ ఎస్‌ఐ డి.శేఖరం తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి