• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

మొట్టలగుమ్మిలో కలకలం

మొట్టలగుమ్మిలో కలకలం

మండలంలోని మారుమూల బొంగరం పంచాయతీ పరిధిలో గల మొట్టలగుమ్మి గ్రామంలో మంగళవారం అనుమానాస్పదంగా ఒకేరోజు ఎనిమిది పశువులు మృతి చెందడంతో కలకలం రేగింది.

జేసీగా శ్రీపూజ నియామకం

జేసీగా శ్రీపూజ నియామకం

ప్రస్తుతం ఐటీడీఏ పీవోగా పని చేస్తున్న తిరుమాని శ్రీపూజను జాయింట్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ముఖంచాటేస్తోంది!

ముఖంచాటేస్తోంది!

ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఐరిస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను అప్‌గ్రేడ్‌ చేసి ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలులోకి తెచ్చింది.

‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’పై వైసీపీ దాడి హేయం

‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’పై వైసీపీ దాడి హేయం

రాష్ట్ర రాజధాని అమరావతిపై అక్కసుతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యక్తం చేస్తున్న వింత వైఖరులను, ఆ పార్టీ అనాలోచిత నిర్ణయాలను నిర్భయంగా వ్యక్తం చేసిన ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’పై వైసీపీ నేతలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రంగా ఖండించారు.

జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనే ధ్యేయం

జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనే ధ్యేయం

జిల్లాకు సంబంధించి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాలను అధికారులు విధిగా సాధించాలని కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా మంగళవారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

గిరి రైతుకు దిగుబడుల చింత!

గిరి రైతుకు దిగుబడుల చింత!

మన్యంలోని గిరిజన రైతులకు ఈ ఏడాది చింతపండు దిగుబడులు తీవ్ర నిరాశకు గురి చేశాయి. దాదాపుగా మిరియాల దిగుబడుల తరహాలోనే గతేడాది అతి వర్షాల కారణంగానే ఏజెన్సీలో చింత పంటకు ఘోరంగా దెబ్బ తగిలింది.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతాం: బొత్స సత్యనారాయణ

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతాం: బొత్స సత్యనారాయణ

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎవరైనా విమర్శ చేస్తే విధాన పరంగా ఉండాలన్నారు.

ముడసర్లోవ నీరు కలుషితం

ముడసర్లోవ నీరు కలుషితం

నగరవాసులకు తాగునీటిని అందించే ముడసర్లోవ రిజర్వాయర్‌లో మురుగునీరు కలుస్తోంది.

భారత్‌ గ్యాస్‌లో బాస్‌ బుకింగ్‌

భారత్‌ గ్యాస్‌లో బాస్‌ బుకింగ్‌

ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీల లీలలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

డీసీసీబీని ముంచిన జగన్‌ పథకాలు

డీసీసీబీని ముంచిన జగన్‌ పథకాలు

వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల కోసం లబ్ధిదారులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) మంజూరుచేసిన రుణాలు వసూలు కావడం లేదు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి