మహా విశాఖ నగరపాలకసంస్థ (జీవీఎంసీ)లో అత్యంతకీలక క్రీడా విభాగంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.
స్టీల్ప్లాంటులో బ్లాస్ట్ ఫర్నేస్కు రా మెటీరియల్ సరఫరా చేసే కన్వేయర్ బెల్ట్ తెగిపోయిన ఘటనపై విశాఖపట్నం సిటీ పోలీసులు సోమవారం ఫోరెన్సిక్ నిపుణులతో వెళ్లి పరిశోధన చేశారు.
విత్తన శుద్ధి చేయకపోవడంతో పాటు సొంత విత్తనం వల్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉందని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.రాజ్కుమార్ అన్నారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్ - 14 బాలుర, బాలికల జాతీయ స్థాయి ఖోఖో జట్లను లంకెలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం రాత్రి ఎంపిక చేశారు.
పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు.
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసే డొంకరాయి పవర్ కెనాల్ నుంచి నీటి విడుదలను రెండు నెలల పాటు నిలిపివేస్తున్నట్టు సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు.
మన్యంలోని ప్రకృతి అందాలకు ఎంతో శోభ తెస్తున్న పచ్చని వలిసె పూలు ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వన్నె తగ్గుతున్నాయి.
మన్యంపై ఆదివారం సాయంత్రం నుంచి దిత్వా తుఫాన్ ప్రభావం చూపుతున్నది.
సీపీఐ మావోయిస్టుల ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం(పీఎల్జీఏ) వారోత్సవాలు ఈ నెల 2 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజైన సోమవారం 93.49 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించారు.