• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

క్రీడా విభాగంపై ‘మహా’ నిర్లక్ష్యం

క్రీడా విభాగంపై ‘మహా’ నిర్లక్ష్యం

మహా విశాఖ నగరపాలకసంస్థ (జీవీఎంసీ)లో అత్యంతకీలక క్రీడా విభాగంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.

 ‘ఉక్కు’ ప్రమాదంపై ఫోరెన్సిక్‌ తనిఖీలు

‘ఉక్కు’ ప్రమాదంపై ఫోరెన్సిక్‌ తనిఖీలు

స్టీల్‌ప్లాంటులో బ్లాస్ట్‌ ఫర్నేస్‌కు రా మెటీరియల్‌ సరఫరా చేసే కన్వేయర్‌ బెల్ట్‌ తెగిపోయిన ఘటనపై విశాఖపట్నం సిటీ పోలీసులు సోమవారం ఫోరెన్సిక్‌ నిపుణులతో వెళ్లి పరిశోధన చేశారు.

 విత్తన శుద్ధి చేయకే మానిపండు తెగులు

విత్తన శుద్ధి చేయకే మానిపండు తెగులు

విత్తన శుద్ధి చేయకపోవడంతో పాటు సొంత విత్తనం వల్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉందని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.రాజ్‌కుమార్‌ అన్నారు.

జాతీయ పోటీలకు ఖోఖో జట్ల ఎంపిక

జాతీయ పోటీలకు ఖోఖో జట్ల ఎంపిక

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో అండర్‌ - 14 బాలుర, బాలికల జాతీయ స్థాయి ఖోఖో జట్లను లంకెలపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం రాత్రి ఎంపిక చేశారు.

అర్జీల పరిష్కారంపై దృష్టి

అర్జీల పరిష్కారంపై దృష్టి

పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు.

డొంకరాయి నుంచి నీటి విడుదల నిలిపివేత

డొంకరాయి నుంచి నీటి విడుదల నిలిపివేత

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రానికి నీటిని సరఫరా చేసే డొంకరాయి పవర్‌ కెనాల్‌ నుంచి నీటి విడుదలను రెండు నెలల పాటు నిలిపివేస్తున్నట్టు సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు.

వన్నె తగ్గిన వలిసె

వన్నె తగ్గిన వలిసె

మన్యంలోని ప్రకృతి అందాలకు ఎంతో శోభ తెస్తున్న పచ్చని వలిసె పూలు ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో వన్నె తగ్గుతున్నాయి.

రోజంతా ముసురు

రోజంతా ముసురు

మన్యంపై ఆదివారం సాయంత్రం నుంచి దిత్వా తుఫాన్‌ ప్రభావం చూపుతున్నది.

ఏవోబీలో భద్రత కట్టుదిట్టం

ఏవోబీలో భద్రత కట్టుదిట్టం

సీపీఐ మావోయిస్టుల ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం(పీఎల్‌జీఏ) వారోత్సవాలు ఈ నెల 2 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

తొలి రోజు 93.49 శాతం పింఛన్ల పంపిణీ

తొలి రోజు 93.49 శాతం పింఛన్ల పంపిణీ

జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజైన సోమవారం 93.49 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్‌ సొమ్మును అందించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి