అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు.
మన్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు దట్టంగా పొగమంచు కమ్మేసింది.
మన్యంలో బంతి పూలకు గిరాకీ తగ్గింది. వాటిని కొనుగోలు చేసేవారే కరువయ్యారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం పది కిలోలుండే బుట్ట పూలు కేవలం రూ.50లకు విక్రయించాల్సి వస్తోంది.
మునిసిపాలిటీలోని పెదపల్లి రైల్వే గేటు అవతల ఉన్న పలు కాలనీల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు.
నియోజకవర్గంలో ఇంటికో ఉద్యోగం వుండాలన్నదే తన లక్ష్యమని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజల తలసరి ఆదాయం పెరిగేలా దృష్టి పెట్టానని హోం మంత్రి అనిత తెలిపారు.
బల్క్డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేస్తున్న ధర్నాకు తాత్కాలిక బ్రేక్ పడింది.
స్థానిక జిల్లా కోర్టుతో సహా నాలుగు కోర్టుల భవన సముదాయాల నిర్మాణాలకు రూ.21 కోట్ల 18 లక్షలు మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది.
జల వనరుల శాఖ నర్సీపట్నం డివిజన్లో సాగునీటి చెరువుల అభివృద్ధికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
స్థానిక విజయరామరాజుపేట అండర్బ్రిడ్జి వద్ద సోమవారం తెల్లవారుజామున త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. అంతేకాకుండా లారీలోంచి పెద్ద బండరాయి రోడ్డుపై పడింది.