నగరంలో జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల ఫ్లూ వైరస్ చురుకుగా మారడంతో జ్వరాలు ప్రబలుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్లోని నాలుగు డివిజన్లలో భద్రత నిర్వహణ చర్యలపై జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ మంగళవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
యువతే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని, వారే భవిష్యత్తు అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు.
ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను క్లాప్ వాహనాలకు ఇవ్వకుండా బహిరంగ ప్రదేశాల్లో వేస్తే జరిమానా విధించాలని అధికారులను జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ ఆదేశించారు.
పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆస్పత్రులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 22వ తేదీన మాడుగుల నియోజకవర్గంలో నిర్వహించే ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరుకానున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మండలంలోని మర్రివాడలో గైరమ్మ చెక్డ్యామ్కు అక్విడెక్ట్ పునర్నిర్మించడంతో రైతుల కష్టాలు తీరాయి. కూటమి ప్రభుత్వం గత ఏడాది నవంబరులో దీని పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయడంతో పనులు పూర్తయి అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ సందర్శనీయ ప్రదేశం వంజంగి హిల్స్కు వెళ్లే మార్గం ప్రమాదభరితంగా ఉండడంతో స్థానికులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి రోడ్డు నిర్మించిన తరువాత ఐదేళ్ల పాటు సదరు కాంట్రాక్టర్ నిర్వహణ చేపట్టాల్సి ఉండగా, కనీసం పట్టించుకోలేదు.
మండలంలోని గన్నెల పీహెచ్సీలో సంజీవని ప్రాజెక్టును సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ పీహెచ్సీని ముస్తాబు చేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి పీహెచ్సీ భవనం వరకు రోడ్డు నిర్మిస్తున్నారు. పీహెచ్సీకి రంగులు వేస్తున్నారు.
జిల్లాలో గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. గ్రామ పంచాయతీల ఎన్నికలపై మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.