• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

నర్సింగ్‌ విద్యా సంస్థలపై విచారణ

నర్సింగ్‌ విద్యా సంస్థలపై విచారణ

ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనేక నర్సింగ్‌ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

త్వరలో జరగబోయే జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అధికారులను ఆదేశించారు.

బ్రిక్స్‌ సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు

బ్రిక్స్‌ సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు

బ్రిక్స్‌ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు.

‘భోగాపురం’ గరంగరం

‘భోగాపురం’ గరంగరం

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెల 17న ప్రారంభం కాగా...తొలి రోజు నుంచి పార్కింగ్‌ ఫీజులపై వివాదం నడుస్తోంది.

వరి సాగుపై నీలినీడలు

వరి సాగుపై నీలినీడలు

ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అనకాపల్లి మండలంలో ఖరీఫ్‌ వరిసాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. శారదా నది గ్రోయిన్లు, ఆనకట్టలు, ఇతర నీటి వనరుల కింద దాదాపు ఏడు వేల ఎకరాల్లో వరి సాగు చేయాలన్నది లక్ష్యంకాగా, ఇంతవరకు కనీసం వంద ఎకరాల్లో కూడా వరినాట్లు పడలేదు. నదిలో కనీస్థాయిలో కూడా నీటి ప్రవాహం లేకపోవడంతో ఆనకట్టల నుంచి కాలువల్లోకి నీరు పారడంలేదు. మరోవైపు వర్షాలు మొహం చాటేయడంతో మడుల్లో వరినారు ఎండిపోతున్నది.

కళాశాలగా అప్‌గ్రేడ్‌ అయ్యేనా?

కళాశాలగా అప్‌గ్రేడ్‌ అయ్యేనా?

ఏపీ రెసిడెన్షియల్‌ బాలురు పాఠశాలను జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గంపెడాశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు.

గ్రావెల్‌ రవాణాపై సమగ్ర దర్యాప్తు

గ్రావెల్‌ రవాణాపై సమగ్ర దర్యాప్తు

మండలంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు జరుగుతున్న ప్రదేశాల నుంచి గ్రావెల్‌ అక్రమంగా తరలిపోతున్నట్టు వస్తున్న ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అనిత స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

ఘాటెక్కిన ఉల్లి

ఘాటెక్కిన ఉల్లి

ఉల్లి ధర ఘాటెక్కింది. సుమారు నెల రోజుల నుంచి ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. జూన్‌ మొదటి వారంలో కిలో ఉల్లిపాయలు రూ.25 వుండగా, ఇప్పుడు ఏకంగా రూ.60కి చేరాయి. కేవలం రెండు నెలల్లో 140 శాతం ధర పెరిగింది. ఉల్లి ఎగుమతి చేస్తున్న రాష్ట్రాల్లోని హోల్‌సేల్‌ మార్కెట్‌లో గురువారంనాటి ధరలను పరిశీలిస్తే.. శని, ఆదివారాల్లో కిలోకు మరో ఐదు నుంచి పది రూపాయల వరకు పెరిగే అవకాశం వుందని అనకాపల్లి పట్టణంలోని ఒక హోల్‌సేల్‌ ఉల్లి వ్యాపారి చెప్పారు.

డ్రాఫ్ట్‌ రోల్స్‌ ప్రచురణ పూర్తి

డ్రాఫ్ట్‌ రోల్స్‌ ప్రచురణ పూర్తి

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌ గురువారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి నుంచి కలెక్టర్‌ విజయకృష్ణన్‌, డీఆర్‌వో వై.సత్యనారాయణరావులు పాల్గొన్నారు.

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

మండలంలోని పీఎల్‌ పురం వద్ద గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించి తుని ప్రభుత్వ రైల్వే పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ సత్తిబాబు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి