• Home » Andhra Pradesh » Visakhapatnam

విశాఖపట్టణం

బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో బడ్జెట్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని పల్లా శ్రీనివాసరావు కోరారు..

‘నౌకల పండగ’ వచ్చేసింది!

‘నౌకల పండగ’ వచ్చేసింది!

విశాఖ సాగరతీరం విభిన్న నౌకలతో అలలారుతుంది. కొత్త కాంతులను వెదజల్లుతుంది. ఒకటి కాదు... రెండు కాదు... 70కి పైగా యుద్ధ నౌకలు... ధవళ వస్త్రాలతో నేవీ సిబ్బంది చేసే విన్యాసాలు... పది రోజుల పాటు సందడే సందడి...

శైవక్షేత్రాలు ముస్తాబు

శైవక్షేత్రాలు ముస్తాబు

మహా శివరాత్రిని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

కాన్వెంట్‌ జంక్షన్‌-గోస్తనీ గేటు మార్గంలో కొత్త వంతెన రెడీ

కాన్వెంట్‌ జంక్షన్‌-గోస్తనీ గేటు మార్గంలో కొత్త వంతెన రెడీ

కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి డాక్‌యార్డు గోస్తనీ గేటు వరకూ ఎగువన నిర్మించిన భారీ వంతెనపై ఆదివారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు ప్రారరంభం కానున్నాయి.

నౌకల పండుగ

నౌకల పండుగ

విశాఖపట్నంలో భారత నౌకాదళం ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.

గంజాయికి చెక్‌

గంజాయికి చెక్‌

నగరంలో గంజాయి రవాణా, విక్రయానికి పూర్తిగా అడ్డుకట్ట వేయడంపై పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి దృష్టిపెట్టారు.

విశాఖకు పెద్దపీట

విశాఖకు పెద్దపీట

రాష్ట్ర బడ్జెట్‌లో విశాఖపట్నానికి అధిక ప్రాధాన్యం లభించింది.

ఆదమరిస్తే ఆటో.. ఇటో!

ఆదమరిస్తే ఆటో.. ఇటో!

మండలంలోని చాలా మంది ఆటో డ్రైవర్లు నిబంధనలను పాటించడం లేదు. పరిమితికి మించి విద్యార్థులను పాఠశాలలకు తరలిస్తున్నారు. విద్యార్థులు ఒంటి చేత్తో ఆటోలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.

నేడు ఉత్తరవాహినికి జలహారతి

నేడు ఉత్తరవాహినికి జలహారతి

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన బలిఘట్టం ఉత్తరవాహిని వద్ద జల హారతి, ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

జేసీగా శౌర్యమాన్‌ పటేల్‌ బాధ్యతల స్వీకరణ

జేసీగా శౌర్యమాన్‌ పటేల్‌ బాధ్యతల స్వీకరణ

జిల్లా జేసీగా శౌర్యమాన్‌ పటేల్‌ శనివారం రాత్రి 7.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబరులో తొలి సంతకం చేసి జేసీగా బాధ్యతలు చేపట్టారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి