రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న గంజాయి, మద్యం ఓ కేసులో సీజ్ చేసినవేనని ఎస్పీ హర్షవర్ధన్రాజు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి అద్దంకి మండలం శంఖవరప్పాడు (పాతరెడ్డిపాలెం)లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమా దం పూర్వాపరాలను ఆయన సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరించారు.
లిగొండ ప్రాజెక్టు ట్రయల్ రన్కు ప్రభుత్వం ప్రకటించిన తేదీ దగ్గర పడుతోంది. దీంతో కీలకంగా మారిన ముంపు గ్రామాలను ఖాళీ చేయించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయు డు స్వయంగా వచ్చి నిర్వాసితులతో మా ట్లాడటం, సందేహాలను నివృత్తి చేయడం తో చాలావరకు సమస్య పరిష్కారమైంది.
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె ఉధృతమైంది. ఏడో రోజైన సోమవారం నుంచి ఒంగోలు జీజీహెచ్లోని ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లు, మెడికల్ పీజీ విద్యార్థులు అత్యసవర సేవలను కూడా బహిష్కరించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఏకైక ఒంగోలు నగరపాలక సంస్థ 150 ఏళ్ల వేడుకలకు ముస్తాబైంది. ఈ ఏడాది మే 1 నుంచి రానున్న సెప్టెంబరు నెలాఖరు వరకు ఐదు నెలలపాటు పండుగ వాతావరణంలో ప్రజలను భాగస్వాములను చేస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా కలెక్టర్, కార్పొరేషన్ స్పెషలాఫీసర్ రాజాబాబు, ఎమ్మెల్యే జనార్దన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
సీఎస్పురం మండలంలోని పెద గోగులపల్లి గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున చిరుతపులి సంచరించింది.
పామూరు, మండలంలో మూడు చోట్ల ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
నల్లమలలో పులిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కనిగిరి ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరో ముందడుగు పడింది. విద్యార్థులకు కేవలం తరగతి గదులు, ప్రయోగశాలలకే పరిమితం కాకుండా చదువు, వసతి, వైద్యం, క్రీడలు, వినోదం, పచ్చదనం అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండాలన్న లక్ష్యంతో ట్రిపుల్ ఐటీ భారీ క్యాంపస్ రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది.
పుల్లలచెరువు రెవెన్యూ కార్యాలయంలో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు అధికారులు రైతులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. లేదంటే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన స్త్రీ శక్తి జిల్లాలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. గతంలో అంతంతమాత్రంగా ఉన్న మహిళా ప్రయాణికుల సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయ్యింది.