• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

వివాహిత అనుమానాస్పద మృతి

వివాహిత అనుమానాస్పద మృతి

అనుమానానికి ఓ నిండు ప్రాణం బలైంది. అద్దంకి పట్టణంలోని పెరికపాలెంలో ఈర్ల ప్రియాంక(34) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్త హత్యచేసి ఉంటారనే అనుమానాలను బంధువులు వ్యక్తం చేస్తున్నారు

గ్యాస్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు

గ్యాస్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బందుల్లేవు

ఇరాన్‌- అమెరికాయ, ఇజ్రాయెల్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వినియోగదారులకు వంట గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు లేకుండా అన్నిచర్యలను పటిష్టంగా చేపట్టామని కలెక్టర్‌ రాజాబాబు వెల్లడించారు.

గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారుల   నియామకం కోసం కసరత్తు

గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం కోసం కసరత్తు

ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని గ్రామపంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం వచ్చే నెల 2వ తేదీతో ముగియనుండటంతో ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు ప్రారంభమైంది.

తెలుగుజాతి గుర్తింపు కోసం శ్రీరాముల త్యాగం మరువలేనిది

తెలుగుజాతి గుర్తింపు కోసం శ్రీరాముల త్యాగం మరువలేనిది

తెలుగు జాతికి గుర్తింపు కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి, పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీఎ్‌సబీవీస్వామి చెప్పారు.

పది పరీక్షలకు సర్వం సిద్ధం

పది పరీక్షలకు సర్వం సిద్ధం

పదవతరగతి పబ్లిక్‌ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుండి పరీక్షలు నిర్వహించే విధంగా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

శ్రీశైలానికి పోటెత్తిన భక్త జనం

శ్రీశైలానికి పోటెత్తిన భక్త జనం

ఉగాది బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తజనం శ్రీశైలానికి ఆదివారం భారీగా తరలివెళ్లారు. ఈ క్రమంలో దోర్నాలలో వాహనాల రద్దీ ఏర్పడింది. ప్రధానంగా స్థానిక ఫారెస్టు చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలు బారులుదీరాయి.

పట్టణాభివృద్ధి కోసం హడ్కోతో ఒప్పందం

పట్టణాభివృద్ధి కోసం హడ్కోతో ఒప్పందం

నూతన జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన పట్టణ అభివృద్ధి కోసం హడ్కో సంస్థతో మార్కాపురం పురపాలక సంఘం ఆదివారం ఒప్పందం చేసుకుంది.

నల్లారెడ్డిపాలెంలో అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌

నల్లారెడ్డిపాలెంలో అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌

పొదిలి మండలంలో ఏలూరు పంచాయతీ నల్లారెడ్డిపాలెంలో గ్యాస్‌ అక్రమ విక్రయాలకు అడ్డాగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో సిలిండర్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. పక్కా సమాచారంతో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆదివారం అక్రమ గ్యాస్‌ గౌడౌన్‌పై ఆకస్మికంగా దాడి చేశారు.

రైతుకు పండుగ

రైతుకు పండుగ

రైతుల ఇంట ఆనందం వెల్లివిరిసింది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం అన్నదాత సుఖీభవ నిధుల జమ కార్యక్రమం పండుగలా సాగింది. క్షేత్రస్థాయిలో ఉండే రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) స్థాయిలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కర్షకులతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

గ్యాస్‌ ట్రబుల్‌

గ్యాస్‌ ట్రబుల్‌

వంట గ్యాస్‌ వినియోగదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా పరిస్థితి రోజురోజుకూ జటిలమవుతోంది. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లను కంపెనీలు పూర్తిగా నిలిపివేశాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి