• Home » Andhra Pradesh » Prakasam

ప్రకాశం

పోలీసు శాఖలో బదిలీల పర్వం

పోలీసు శాఖలో బదిలీల పర్వం

పోలీసు శాఖలో బదిలీల పర్వం ప్రారంభమైంది. బుధవారం జిల్లాలో పలువురు సీఐలకు స్థానచలనం కల్పించారు. ప్రస్తుతం సింగరాయకొండలో పనిచేస్తున్న హజరత్తయ్యను ఒంగోలు ట్రాఫిక్‌కు బదిలీ చేశారు.

నాల్గోవంతు రిటన్‌

నాల్గోవంతు రిటన్‌

దక్షిణాది పొగాకు మార్కెట్‌ ఇంకా కుదుటపడలేదు. కొనుగోళ్లు ప్రారంభించి నెలరోజులు కావస్తున్నా అన్ని కేంద్రాల్లో రోజువారీ వేలం కొనసాగడం లేదు. రోజు మార్చి రోజు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో మూడు జిల్లాల్లో మొత్తం 11 కేంద్రాలు ఉండగా ఒక రోజు ఆరు, మరోరోజు ఐదు చోట్ల వేలం నిర్వహిస్తున్నారు.

దళితుల రక్షణే కర్తవ్యం

దళితుల రక్షణే కర్తవ్యం

దళితుల హక్కులు, వారి రక్షణే కర్తవ్యం అని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ అన్నారు. బుధవారం ఎర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామ ఎస్సీపాలెంలో ఆయన కమిషన్‌ సభ్యులతో కలిసి పర్యటించారు.

చిన్నారిని మింగేసిన కిటికీ

చిన్నారిని మింగేసిన కిటికీ

జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు.. చాలాకాలం తరువాత పుట్టింటికి వెళుతున్నామన్న సంతోషం, అలాగే చెల్లి నిశ్చితార్థం కావడంతో బంధువులతో సంతోషంగా గడపాలని వచ్చిన ఓ వివాహితకు తీరని శోకం మిగిలింది. ఈ హృదయ విదారక సంఘటన వేటపాలెం మండలం నాయినిపల్లిలో చోటుచేసుకుంది.

అంతా పారదర్శకం

అంతా పారదర్శకం

సాగులో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికలోనూ పూర్తి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తోంది. వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధిం చి అనుసరిస్తున్న విధానమే అందుకు నిద ర్శనం.

త్వరలో గ్యాస్‌ కష్టాలకు చెక్‌

త్వరలో గ్యాస్‌ కష్టాలకు చెక్‌

గ్యాస్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం కారణంగా వంట గ్యాస్‌ కొరత ఏర్పడిన విషయం విదితమే. రెండు నెలలుగా సిలిండర్ల కోసం ప్రజలు అగచాట్లు పడుతున్నారు. హోటల్స్‌, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు సగానికిపైగా మూతపడ్డాయి. ప్రతి ఇంటా వంట గ్యాస్‌ సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

పాలకుల మోసాలను రట్టు చేయాలి

పాలకుల మోసాలను రట్టు చేయాలి

పాలకుల మోసాల గుట్టును రట్టు చేసేందుకు ప్రజా కళాకారులు నడుం బిగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. బూర్జువా కళలకు ప్రత్యామ్నాయంగా ప్రజాకళలు నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

తౌషిక్‌ మృతిపై ముమ్మర దర్యాప్తు

తౌషిక్‌ మృతిపై ముమ్మర దర్యాప్తు

విద్యార్థి తౌషిక్‌ మృతిపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మండలంలోని మూలగుంట పాడు శ్రీచైతన్య నవోదయ స్కూల్‌ హాస్టల్‌లో ఫిబ్రవరి 14న కనిగిరి చెందిన ఆరవ తరగతి విద్యార్థి షేక్‌ తౌషిక్‌(11) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే.

సూరీడు సెగలు

సూరీడు సెగలు

ఎండలు మండిపోతున్నాయి. సూర్యు డు సెగలు కక్కుతున్నాడు. ఉదయం 9 గంటలకే భగభగ మండుతున్నాడు. మధ్యా హ్నానికి మంటపుట్టిస్తున్నాడు.

పేదరికంలేని సమాజ స్థాపనే చంద్రబాబు ధ్యేయం

పేదరికంలేని సమాజ స్థాపనే చంద్రబాబు ధ్యేయం

పేదరికం లేని సమాజ స్థాపనే సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చెప్పారు. సోమవారం సింగరాయకొండలో మండల టీడీపీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్‌ వద్ద నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి