• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

వరి విత్తనాలు సిద్ధం!

వరి విత్తనాలు సిద్ధం!

Paddy seeds on subsidy ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు సరిపడా వరి విత్తనాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లామొత్తంగా 1,54,230 హెక్టార్లలో వరి పండించే ప్రాంతం ఉండగా.. 31,058 క్వింటాళ్ల తొమ్మిది రకాల వరి విత్తనాలను ఏపీ సీడ్స్‌ ద్వారా అందించేందుకు సిద్ధం చేశారు.

వార్డుల పెంపునకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌

వార్డుల పెంపునకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌

నూజివీడు మున్సిపల్‌ పరిధిలో వార్డుల పెంపుకు సంబంధించి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ఆదివారం పబ్లిష్‌ చేశారు.

మండల కేంద్రాల్లో ‘మహానాడు’

మండల కేంద్రాల్లో ‘మహానాడు’

మండల కేంద్రాల్లో 27, 28 తేదీల్లో మహానాడును నిర్వ్వహించాలని నాయకులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు.

కండికపేటలో ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తి మృతి

కండికపేటలో ట్రాక్టర్‌ బోల్తా.. వ్యక్తి మృతి

మండల పరిధి పెద్దసాన పంచాయతీ కండికపేట వద్ద ఆదివారం టాక్టర్‌ బోల్తాపడి బుడితి ఆనందరావు(56) మృతి చెందాడు.

 దమ్‌ మారో..దమ్‌!

దమ్‌ మారో..దమ్‌!

ఏలూరు జిల్లాలో గత పరిస్థితులను పరిశీలిస్తే ఎంతో మంది డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు గంజా యికి బానిసలై పోలీసు కేసుల్లో చిక్కుపడ్డారు. ఒకనా డు గంజాయి తాగుతూ దానికి బానిసలై.. తర్వాత వారే విశాఖ, ఒడిశా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజా యిని తీసుకువచ్చి విక్రయదారులుగా మారిపోతు న్నారు.

వచ్చే నెల నుంచి వితంతువులకు కొత్తపింఛన్లు

వచ్చే నెల నుంచి వితంతువులకు కొత్తపింఛన్లు

Pensions for widows కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్‌ 12 నుంచి అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉద్యోగి ఇంట్లో చోరీ

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉద్యోగి ఇంట్లో చోరీ

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ రోట రీనగర్‌ మూడో వీధిలో నివాసముం టున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉద్యోగి దుర్యోదన ఇంట్లో దొంగలు చొర బడి రూ.50వేల నగదు, 25తులాల వెండి సామగ్రి చోరీ చేశారు.

కాశీకి వెళ్తుండగా.. ట్రావెల్స్‌ బస్సు బోల్తా

కాశీకి వెళ్తుండగా.. ట్రావెల్స్‌ బస్సు బోల్తా

Travel bus overturns మండలంలోని బూరగాం జాతీయ రహదారి వద్ద శనివారం అర్ధరాత్రి ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలు కాగా, 40 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు.

 super Museum అదరహో బొబ్బిలి మ్యూజియం

super Museum అదరహో బొబ్బిలి మ్యూజియం

super Museum బొబ్బిలి యుద్ధం ఎలా జరిగింది.. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారు.. ఎవరెవరు పాల్గొన్నారు... నాటి రాజులు వినియోగించిన సింహాసనాలు, పరికరాలు ఎలా ఉంటాయి.. రాజులు వేటాడిన జంతువుల చర్మాలు చూడాలనుకుంటున్నారా... అరుదైన చాయాచిత్రాలు, పల్లకీల కథాకమామీషు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే బొబ్బిలి కోటలోని మ్యూజియం చూడాల్సిందే. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం.

For so many years! ఎన్నాళ్లకెన్నాళ్లకు!

For so many years! ఎన్నాళ్లకెన్నాళ్లకు!

For so many years! బొబ్బిలి ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెలవేరనుంది. దశాబ్దాల పాటు పుర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చే పథకం పట్టాలెక్కనుంది. గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరై వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పడకేసిన పనులు మొదలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి