• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

వసూల్‌ రాజాలు

వసూల్‌ రాజాలు

ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలో రెవెన్యూ కీలకం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శాఖ అవినీతిలో కూరుకుపోయింది. తహసీల్దార్‌ కార్యాలయాలు సెటిల్‌మెంట్స్‌కు అడ్డాగా మారాయి. రైతులు, ప్రజలు పైసలిస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది తహసీల్దార్లు ప్రైవేటు ఏజెంట్లను బినామీలుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. రైతు భూమిని మ్యుటేషన్‌ చేయడానికి రూ.10వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించేవారిని ఆర్డీవో, డీఆర్వో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు. పైసలు ఇచ్చే వారి అర్జీలను మాత్రమే పరిష్కారం చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ పాలన అటకెక్కింది.

జై అమరావతి

జై అమరావతి

Celebrations over the approval of the 'Capital' bill రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించడంతో జిల్లావాసులు సంబరాలు చేసుకున్నారు. గురువారం సాయంత్రం జిల్లా అంతటా కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విజయోత్సవాలు నిర్వహించారు.

పది పరీక్షలు ముగిశాయి

పది పరీక్షలు ముగిశాయి

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరిరోజు ఇంగ్లిష్‌ పరీక్ష జిల్లాలో 132 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు.

మోసంపై ఫిర్యాదు

మోసంపై ఫిర్యాదు

ఓ యాప్‌లో పల్సర్‌ బైక్‌ను చూసి.. సంబంధిత నెంబర్‌కు రూ.75వేలు ఆన్‌లైన్‌లో సెండ్‌ చేసి, మోసపోయానని గరు గుబిల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన ఉండేటి సాయిరాం అనే వ్యక్తి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మందస మండలం కల్లాడ వద్ద జరిగిన ద్విచక్రవాహనం ప్రమాదంలో గాయపడిన సవర ప్రదీప్‌ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌ చెప్పారు.

GOD:  లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ

GOD: లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ

Lakshminarasimhaswamy statue honor

అనుమానంతో చెట్లు నరికివేత

అనుమానంతో చెట్లు నరికివేత

మామిడిపల్లి గ్రామానికి చెంది న సవలాపురపు జోగులు అనే వ్య క్తి ఇటీవల కాలిన గాయాలతో మృతిచెందిన విషయం తెలిసిందే.

కేసులు కొట్టివేతపై హర్షం

కేసులు కొట్టివేతపై హర్షం

వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులను కొత్తూరు కోర్టు కొట్టివేయడంపై నిర్వాసితులు, సీపీఎం నాయ కులు హర్షం వ్యక్తం చేశారు.

గెడ్డం గీసే కత్తితో గొంతు కోసేశాడు

గెడ్డం గీసే కత్తితో గొంతు కోసేశాడు

మండల కేంద్రం వేపాడలో బుధవారం జరిగిన హత్యాయత్నం ఘటనపై వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ గురువారం కేసు నమోదు చేయగా.. విజయనగరం ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ వీరాకుమార్‌ దర్యాప్తు చేపట్టారు.

ఆదుకుంటున్న అన్న క్యాంటీన్లు

ఆదుకుంటున్న అన్న క్యాంటీన్లు

Hotels closing down.. prices rising ఇరాన్‌-ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్‌ నిల్వలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ దెబ్బకు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో.. జిల్లాలో హోటళ్ల రంగం కుదేలైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి