• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

రేపు శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థ స్నానం

రేపు శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థ స్నానం

Chakratirtham.. srimukhalingam మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీముఖలింగం వద్ద వంశధారనదిలో బుధవారం శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.

Does Rajam have that Rajasam dream? రాజాంకు   ఆ రాజసం కలేనా?

Does Rajam have that Rajasam dream? రాజాంకు ఆ రాజసం కలేనా?

Does Rajam have that Rajasam dream? c పారిశ్రామిక ప్రగతిలో జిల్లా రోజురోజుకు దిగజారుతోందని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన సూచీలో తేటతెల్లమైంది. ఈ మాట విన్న జిల్లా ప్రజలకు వెంటనే గుర్తుకొచ్చిన ప్రాంతం రాజాం. పారిశ్రామిక పట్టణంగా పేరొందిన ఈ ప్రాంతంలో 20కు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో జిల్లా స్థాయిలో ఆ ప్రభావం పడింది. పారిశ్రామికంగా వెనకబడిందనే ముద్ర వేసుకుంది. ఇటు రాజాంలో మూతపడిన వాటిలో ఒక్కటీ తెరుచుకోకపోగా కొత్తగా ఒక్క పరిశ్రమా రాలేదు. దీంతో పూర్వవైభవం కలేనా అని ఈ ప్రాంతీయులు నిరాశ చెందుతున్నారు.

టెక్కలికి సమీకృత ఆయుష్‌

టెక్కలికి సమీకృత ఆయుష్‌

50-bed hospital sanctioned at Rs. 15 crore టెక్కలి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కానుక ప్రకటించింది. టెక్కలిలో రూ.15కోట్లతో 50పడకల సమీకృత ఆయుష్‌ ఆసుపత్రి ఏర్పాటు చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మాణ పనులకు తొలివిడతగా రూ.2కోట్లు మంజూరు చేసింది.

12 గంటలు.. 1500 వినతులు

12 గంటలు.. 1500 వినతులు

Centrak Minister Praja Darbar కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రజాదర్బార్‌కు అర్జీలు వెల్లువెత్తాయి. శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

శ్రీకాకు ళం రోడ్డు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్పీ ఎస్‌ఐ మధు సూదనరావు తెలిపారు.

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు

పోక్సో కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ శ్రీకాకుళం పోక్సో కోర్టు న్యాయాధికారి ఎన్‌.సునీత తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు

జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు

JEE Mains results జేఈఈ(జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) మెయిన్‌ పేపర్‌-1 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీఈ/ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు గత నెల 21 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో 3,400 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీటి ఫలితాలు సోమవారం విడుదల కాగా.. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మెరుగైన పర్సంటైల్‌ స్కోరు దక్కించుకున్నారు.

హోరాహోరీగా బలప్రదర్శన పోటీలు

హోరాహోరీగా బలప్రదర్శన పోటీలు

శ్రీకృష్ణాపురంలో శివరాత్రి సందర్భంగా ఆదివారం రాత్రి జిల్లా స్థాయి బలపదర్శన పోటీలు హోరా హోరీగా సాగాయి.

అడుగంటిన భూగర్భ జలాలు

అడుగంటిన భూగర్భ జలాలు

ఖరీ్‌ఫకు మిన్నగా రబీలో ఎక్కువ శాతం చిన్న సన్నకారు రైతులు బోరుబావుల కింద అనేక రకాల పంటలు సాగు చేసేవారు.

పేదలకు అండగా ప్రభుత్వం

పేదలకు అండగా ప్రభుత్వం

నిరుపేదకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి