నియోజక వర్గంలోని మెళియాపుట్టి మండలంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత లతో పాటు పెద్దఎత్తున కార్యకర్తలు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమక్షంలో ఆదివారం టీడీ పీలో చేరారు.
మహానంది పుణ్య క్షేత్రం వేలాది మంది భక్తులతో ఆదివారం కిటకిటలాడింది.
Problems with drinking and irrigation water ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఎండలు మండుతున్నాయి. జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ప్రధానంగా చెరువులు ఎండిపోతున్నాయి. ఫలితంగా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నరసన్నపేటలో ముఖ్యమంత్రి చంద్ర బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు ఆదర్శంగా తీసుకొని పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు.
హక్కుల సాధన కోసం ఐకమ త్యంగా ఉందామ కళింగవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కళింగ కోమటి కార్పొ రేషన్ చైర్మన్ బి.గోవిందరాజులు అన్నారు.
ఇండియన్ ప్రీమియం లీగ్ (ఐసీఎల్)లో ఢిల్లీ జట్టుకు ఎంపికైన టెక్కలికి చెం దిన ఆఫ్ స్పిన్నర్ త్రిపురాన విజయ్ ఆదివారం రాజ స్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆరంగేట్రం చేశా డు.
Paddy seeds on subsidy ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా వరి విత్తనాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. జిల్లామొత్తంగా 1,54,230 హెక్టార్లలో వరి పండించే ప్రాంతం ఉండగా.. 31,058 క్వింటాళ్ల తొమ్మిది రకాల వరి విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా అందించేందుకు సిద్ధం చేశారు.
నూజివీడు మున్సిపల్ పరిధిలో వార్డుల పెంపుకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఆదివారం పబ్లిష్ చేశారు.
మండల కేంద్రాల్లో 27, 28 తేదీల్లో మహానాడును నిర్వ్వహించాలని నాయకులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సూచించారు.
మండల పరిధి పెద్దసాన పంచాయతీ కండికపేట వద్ద ఆదివారం టాక్టర్ బోల్తాపడి బుడితి ఆనందరావు(56) మృతి చెందాడు.