విశాఖపట్నం విమానాశ్రయం పౌర సేవలకు వీడ్కోలు పలికింది.
Inadequate urea supply జిల్లాలో ఎరువులు సక్రమంగా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంకా ఎరువుల కొరత వేధిస్తోంది. ప్రధానంగా ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు సరఫరా చేయడంతో రైతులకు మరింత కష్టాలు ఎదురవుతున్నాయి.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కాశీబుగ్గ డీఎస్పీ భవాని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో బాలికల భద్రతకు చర్యలేవని అధికారులను ప్రశ్నించారు. ఆదివారం మందస మండలంలోని పట్టులోగాం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు బోఽధించి పలు ప్రశ్నలు అడిగితెలుసుకున్నారు.
గత సీజన్లో వైరస్ ప్రభావంతో దిగుబడి లేక, ధర పడిపోవడంతో జామ రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈ ఏడాది ఎకరాకు 10 టన్నులు రాగా, మార్కెట్లో 25 కిలోల బాక్స్ రూ.1,400 పలుకుతుండటంతో ఈ ఏడాది నష్టాల నుంచి బయటపడ్డామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Children, be careful! ఐదేళ్లలోపు చిన్నారుల విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా జరిగే మూల్యంపై చర్చ సాగుతోంది. ఇటీవల గుండుపేటతోపాటు పలుచోట్ల జరిగిన ఘటనలే గుణపాఠం నేర్పుతున్నాయి.
: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. ఆదివారం గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును మామిడి గోవిందరావు కలిశారు.
రెవెన్యూ శాఖలో భూ బకాసురులు రాజ్యమేలుతున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే కబ్జాలు చేస్తున్నారు.
మండలంలోని కొత్తపోలవలస, నర్సింగరాయుడుపేట, పాలకొండపేట తదితర గ్రామాలకు చెందిన రైతులు వంశధార కాలువల్లో చేయి చేయి కలిపి తుప్పలు, మట్టి తొలగిస్తున్నారు.
తుంగభద్ర నదీతీరాన వెలిసిన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి క్షేత్రం భక్తి పారవశ్యంతో పరవశించిపోయింది.
మండలంలోని మాధవరం గ్రామ సమీపంలో చారిత్రాత్మకమైన వాగు నీరులేక పిచ్చిమొక్కలు, కంపచెట్లతో కళాహీనంగా మారింది.