: మండలంలోని సిమెంట్ నగర్ గ్రామంలోని పాణ్యం సిమెంట్స్ ఉన్నత పాఠశాలలో 2000-01 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్ధులు ఆదివారం కలిశారు.
పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి శివయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని పొట్టిశ్రీరాములు కూడలిలో ధర్నా నిర్వహించారు.
: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల నిర్మాణాలు నేడు ముళ్లపొదల్లో మొండిగోడలుగా దర్శనమిస్తున్నాయి
జిల్లా పంచాయతీ కార్యాలయంలో పదోన్నతుల పర్వం తీవ్ర గందరగోళంగా మారింది.
సాహిత్యకారులు, సామాజిక సేవకులు గ్రంథాలయాల పురోభివృద్ధికి తోడ్పడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ తుగ్గలి నాగేంద్ర అన్నారు.
మండలంలోని బినిగేర, చిగిలి, తంగరడోన, కారుమంచి, కలపరి గ్రామాల్లో శనివారం రాత్రి కురిసిన భారీ ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షానికి 27 విద్యుత్ స్తంభాలు, ఒక ట్రాన్స్ఫార్మర్, రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి.
గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామంగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉత్తుర్వులు ఇచ్చినా, ఇంకా సచివాలయాలుగానే కొనసాగుతుండడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొంది.
రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం మఠం సందడిగా మారింది.
‘గత వైసీపీ ప్రభు త్వంలో రైతాంగం కుదేలైంది. పంటలకు కనీస మ ద్దతు ధర కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఇప్పు డేమో అన్నదాతలపై కపట ప్రేమను చూపిస్తున్నా రు.’
జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.