తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తోటల వద్దనే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
రూ.9 కోట్ల ప్రభుత్వ భూమిలో ప్లాట్లు వేసి విక్రయాలు
ఎన్బీపీపీఎల్ సొత్తుకు రెక్కలు కనీస భద్రత లేక చోరుల ఇష్టారాజ్యం యంత్రసామగ్రి తరలిపోతున్నా పట్టని వైనం మిగుల భూములపై ఊరిస్తున్న ప్రకటనలు
సెల్ ఫోన్కు ఏ విధంగా ముందుగానే సొమ్ము చెల్లించి సర్వీసులను వినియోగించుకుంటున్నామో అదే విఽధంగా ముందుగా విద్యుత్ బిల్లు చెల్లించి విద్యుత్ వాడుకునే ప్రీపెయిడ్ విధానం అమలులోకి రానుంది.
సికిల్సెల్ ఎనీమియాను మరింత పక్కాగా నిర్ధారించే అత్యాధునిక సెంటర్ ఆఫ్ కాంపిటెన్స్ (కాక్) కేంద్రం సేవలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
నగరంలో వీధికుక్కలు విజృంభిస్తున్నాయి.
వైద్య రంగాన్ని అవినీతి జబ్బు పట్టి పీడిస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు ప్రైవేటు/కార్పొరేట్ ఆస్పత్రులకు సైతం సోకింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కొన్ని కీలక విభాగాల్లో లీక్ వీరులు రెచ్చిపోతున్నారు.
గత ఏడాది సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా మత్స్యకారులకు అందించాల్సిన బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు బహిరంగ మార్కెట్లో అమ్మేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తూ కార్యాలయం వెలవెలబోతోంది. డిప్యూటీ తహసీల్దార్ మినహా మిగిలిన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయి. పనులన్నీ తహసీల్దార్, డీటీ చేసుకోవలసి వస్తుండటంతో వారు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు.