• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

ఇక రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లు

ఇక రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లు

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును ఇప్పటికే 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం.. పీఎస్‌యూలు , కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులకూ ఇది వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇలాగైతే కష్టమే ‘సర్‌’

ఇలాగైతే కష్టమే ‘సర్‌’

రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కత్తిమీద సాముగా మారింది. ఎన్యూమరేషన్‌ ఫామ్‌ల సమర్పణ గడువు ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది.

సామాన్యులకు కూర‘గాయాలు’

సామాన్యులకు కూర‘గాయాలు’

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లలో చాలా రకాల కూరగాయలు కిలో రూ.50పైనే పలుకుతున్నాయి.

సర్‌ గడువు ముంచుకొస్తుంది

సర్‌ గడువు ముంచుకొస్తుంది

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో భాగంగా ఇప్పటివరకూ జిల్లాలో 97.45 శాతం మందికి ఎన్యుమరేషన్‌ ఫారాలు పంపిణీ చేశారు.

ప్రభుత్వ భూమి కబ్జా

ప్రభుత్వ భూమి కబ్జా

అది ప్రభుత్వ భూమి. నగర నడిబొడ్డున మురళీనగర్‌ సమీపంలో బర్మా క్యాంప్‌నకు ఎగువన కొండకు ఆనుకుని ఉంది.

మాజీ కార్పొరేటర్‌ దందా

మాజీ కార్పొరేటర్‌ దందా

జీవీఎంసీకి చెందిన పార్కును ఒక కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)గా సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి చేసింది.

అదుపుతప్పిన కారు

అదుపుతప్పిన కారు

నగర పరిధిలోని కూర్మన్నపాలెం జంక్షన్‌ సమీపాన గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందనున్న డ్రైనేజీ కాల్వలోకి బోల్తాపడడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు.

మారని ఏయూ దూర విద్య తీరు

మారని ఏయూ దూర విద్య తీరు

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం అధికారుల తీరు మారడం లేదు.

కూటమిలో సెగలు

కూటమిలో సెగలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి పార్టీల్లో నేతల మధ్య అంతరం నానాటికి పెరుగుతోంది.

‘శ్రీరామ పట్టాభిషేకం’ కళాఖండాన్ని రూపొందించిన పెదపాటి శరత్‌

‘శ్రీరామ పట్టాభిషేకం’ కళాఖండాన్ని రూపొందించిన పెదపాటి శరత్‌

హస్త కళారంగంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జిస్తున్న ఎలమంచిలి మండలం ఏటికొప్పాక కళాకారుడు రూపొందించిన ‘శ్రీరామ పట్టాభిషేకం’ కళాఖండం అందరినీ ఆకట్టుకుంటున్నది. అంకుడు కర్రతో సహజ సిద్ధమైన రంగులతో ఐదు రోజులపాటు శ్రమించి తయారు చేసినట్టు హస్త కళాకారుడు పెదపాటి శరత్‌ కుమార్‌ తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి