• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

జయహో అమరావతి

జయహో అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి జల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చారు. కేకులు కట్‌ చేసి మిఠాయిలు పంచారు.

గిరిజనులతో స్నేహంగా మెలగండి

గిరిజనులతో స్నేహంగా మెలగండి

‘గిరిజన ప్రాంతంలో పని చేయడం పనిష్మెంటు కాదు. అదృష్టంగా భావించి వారికి సేవలందించినప్పుడే మనం చేసే ఉద్యోగానికి సార్థకత లభిస్తుంది’ అని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. ఏపీఐఐసీ ఎండీగా బదిలీ అయిన సందర్భంగా కలెక్టరేట్‌లో గురువారం ఆయనకు వీడ్కోలు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, విధి నిర్వహణలో పారదర్శకత ప్రధానమని, గిరిజనులతో స్నేహ పూర్వకంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు.

సాగర్‌నగర్‌లో ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం రేపు

సాగర్‌నగర్‌లో ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం రేపు

సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు/అధికారులు, ప్రజలకు మధ్య వారధిగా ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించతలపెట్టిన ‘అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం ఈనెల నాలుగో తేదీ (శనివారం)న నగరంలోని భీమిలి నియోజకవర్గ పరిధిలో గల సాగర్‌నగర్‌లో జరగనున్నది.

వార్డుల పునర్విభజనకు శ్రీకారం

వార్డుల పునర్విభజనకు శ్రీకారం

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారుల ఆదేశాల మేరకు స్థానిక మునిపల్‌ అధికారులు వార్డుల పునర్విభజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 25 వార్డులు వుండగా.. కొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా, మరికొన్ని వార్డుల్లో తక్కువ జనాభా వున్నారు.

రైస్‌ పుల్లింగ్‌ మోసంతో నట్టేట మునిగాం..

రైస్‌ పుల్లింగ్‌ మోసంతో నట్టేట మునిగాం..

రైస్‌ పుల్లింగ్‌ వ్యవ హారంలో రూ.కోట్లు ఆదాయం వస్తుందంటూ తమను నమ్మించి నట్టేట ముంచారని నూజివీడుకు చెందిన బాధితులు వాపోతు న్నారు.

తాగునీటి సమస్యపై గరం గరం

తాగునీటి సమస్యపై గరం గరం

జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రతరం అవుతుండగా, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీర్లు ప్రణాళికతో వ్యవహరించడం లేదని, జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయని, ప్రజల దాహార్తి ని ఎప్పుడు తీరుస్తారంటూ పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు.

జయహో అమరావతి

జయహో అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజఽధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి జల్లా వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి బాణసంచా కాల్చారు. కేకులు కట్‌ చేసి మిఠాయిలు పంచారు.

కలెక్టరేట్‌లో కేక్‌ కట్‌ చేసిన మంత్రులు

కలెక్టరేట్‌లో కేక్‌ కట్‌ చేసిన మంత్రులు

రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడంపట్ల స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా అధికారుల సమక్షంలో కేక్‌ కట్‌ చేశారు.

కాలువల్లో వేసవి తాపానికి చెక్‌

కాలువల్లో వేసవి తాపానికి చెక్‌

పంట బోదెలు, పంట కాలువల్లో దూకుతూ, ఈదుతూ వేసవి తాపానికి చెక్‌ పెడతున్నారు.

all are interest to anna centeens ‘అన్న’ర్తుల క్యాంటీన్లు

all are interest to anna centeens ‘అన్న’ర్తుల క్యాంటీన్లు

all are interest to anna centeens అన్న క్యాంటీన్లు అన్నార్తుల పాలిట వరంగా నిలుస్తున్నాయి. గ్యాస్‌ కొరతతో కొందరు పేదలు ఒక పూట భోజనం అన్న క్యాంటీన్లలో చేస్తూ రెండో పూట మాత్రమే వంట చేసుకుంటున్నారు. విద్యార్థులు, కూలీలు, కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఇటీవల కాలంలో అన్నక్యాంటీన్ల బాట పట్టారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి