ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ఇప్పటికే 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం.. పీఎస్యూలు , కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకూ ఇది వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కత్తిమీద సాముగా మారింది. ఎన్యూమరేషన్ ఫామ్ల సమర్పణ గడువు ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది.
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లలో చాలా రకాల కూరగాయలు కిలో రూ.50పైనే పలుకుతున్నాయి.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఇప్పటివరకూ జిల్లాలో 97.45 శాతం మందికి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు.
అది ప్రభుత్వ భూమి. నగర నడిబొడ్డున మురళీనగర్ సమీపంలో బర్మా క్యాంప్నకు ఎగువన కొండకు ఆనుకుని ఉంది.
జీవీఎంసీకి చెందిన పార్కును ఒక కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)గా సుమారు రూ.30 లక్షలతో అభివృద్ధి చేసింది.
నగర పరిధిలోని కూర్మన్నపాలెం జంక్షన్ సమీపాన గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో ఓ కారు అదుపుతప్పి బ్రిడ్జి పైనుంచి కిందనున్న డ్రైనేజీ కాల్వలోకి బోల్తాపడడంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం అధికారుల తీరు మారడం లేదు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి పార్టీల్లో నేతల మధ్య అంతరం నానాటికి పెరుగుతోంది.
హస్త కళారంగంలో ప్రపంచ ఖ్యాతిని ఆర్జిస్తున్న ఎలమంచిలి మండలం ఏటికొప్పాక కళాకారుడు రూపొందించిన ‘శ్రీరామ పట్టాభిషేకం’ కళాఖండం అందరినీ ఆకట్టుకుంటున్నది. అంకుడు కర్రతో సహజ సిద్ధమైన రంగులతో ఐదు రోజులపాటు శ్రమించి తయారు చేసినట్టు హస్త కళాకారుడు పెదపాటి శరత్ కుమార్ తెలిపారు.