పట్టణంలోని పాలకొండ-రాజాం రోడ్డులో ఉన్న కోటదుర్గ పాత ప్లాస్టిక్ దుకాణంలో సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
గ్రామాల్లో పారిశు ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ అన్నారు.
ప్రతి ఇంటికీ పారిశుధ్య సిబ్బంది వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించాలని విశాఖ రీజనల్ మునిసిపల్ ప్రాంతీయ సంచాలకుడు వి.రవీంద్ర ఆదేశించారు.
ఆభాగ్యులకు అండగా సీఎం సహాయనిధి నిలుస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
జంఝావతి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం అమరావతిలో మన్యం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
నులి పురుగుల నివారణకు కృషి చేయాలని వైద్యఆరోగ్యశాఖ రీజినల్ డైరెక్టర్ (కడప) స్టేట్ అబ్జర్వర్ డా.బి. రామగిడ్డయ్య పిలుపునిచ్చారు.
మండలంలోని గోవిందవాడంలో ఎణ్ణేరంనాథేశ్వరస్వామి వారి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే గ్రామాలలో న్యాయ అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు కొత్తవలస కోర్టు న్యాయాధికారి సముద్రాల విజయ్చందర్ అన్నారు.
మండ లంలోని గంట్లాం గ్రామంలో సోమ వారం జరిగిన అగ్ని ప్రమాదంలో జి. చిట్టిరాజు, ఎం. బంగారయ్యలకు చెందిన రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి.