‘పిల్లలే మన సంపద.. వారే మన భవిష్యత్’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త జనాభా నిర్వహణ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న సంతానోత్పత్తి రేటు..
మాఫియాలో చేరాలని భావించిన కొడుకు కన్న తల్లిని చంపిన ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. గంజాయి విక్రయించి రూ.లక్షలు సంపాదించాలనుకున్న యువకుడి లక్ష్యం అతని నేరప్రవృత్తిని చాటి చెప్పింది.
ఆరోగ్య రథాలు ప్రజారోగ్యానికి వరంగా మారాయి..! మారుమూల గ్రామాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి ప్రజలకు భరోసానిస్తున్నాయి.
రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండలు మండిపోనున్నాయి. వాయువ్య దిశ నుంచి వీచే వేడి గాలుల ప్రభావంతో ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వడగాడ్పుల తీవ్రత పెరగనున్నది.
కమ్యూనికేషన్స్, సైబర్ స్పేస్ కోసం దేశంలోనే మొట్ట మొదటి క్వాంటమ్-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ అమరావతిలో ఏర్పాటు కానున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఉపాధి హామీ పథకంలోని కీలకమైన నాణ్యతా విభాగానికి ఇంజనీర్ల కొరత ఏర్పడింది. గత రెండేళ్లుగా ఈ విభాగానికి డిప్యూటేషన్పై ఇంజనీర్లు రాకపోవడంతో పనుల తనిఖీలు నత్తనడకన సాగుతున్నాయి.
ఎప్పుడో బ్రిటీషు కాలం నాటి ఇనామ్ ఫెయిర్ అడంగల్(ఐఎఫ్ఆర్) ప్రకారం నెల్లూరు బిట్-1లోని కొత్తూరులో 371 ఎకరాల ఇనామ్ భూమి ఉంది. ఇది వ్యక్తిగత ఇనామ్. రికార్డుల్లో ఇద్దరు ఇనామ్దారుల పేరిట ఆ భూమి పట్టాగా ఉంది.
రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో అందుబాటులో ఉన్న కోర్సుల్లో చేరేందుకు పలు రకాల సైట్లను విద్యార్థులు అన్వేషిస్తుంటారు. ఇంటర్లో గ్రూపు ఆధారంగా ఉన్నత విద్యలో దానికి సంబంధించిన కోర్సును ఎంపిక చేసుకుంటారు.
కలిసి తమిళనాడువాసుల నుంచి డబ్బు లాక్కెళ్లిన వైనం
మున్సిపాలిటీల్లో విభజన కసరత్తు పూర్తి 100 నుంచి 128కి పెరుగుదల ఫామ్-1 నోటిఫికేషన్ విడుదల