‘వీబీ-జీరామ్జీ’ అనేది ఒక పథకం కాదు.. గ్రామీణ ప్రాంతాల భవిష్యత్ను మార్చే మిషన్’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
‘మామ వస్తే ఉత్త చేతులతో రాడు కదా! ఏపీ రైతుల నుంచి 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద కేంద్రం కొనుగోలు చేస్తుంది’ అని..
ఆర్థిక వృద్ధి గణాంకాలు పెరిగితే సరిపోదని, ఆ వృద్ధి పేదల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చిందన్నదే పాలనకు అసమైన కొలమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రాజధాని అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని..
కేవలం డిగ్రీ ఉంటే సరిపోదని, సమస్యను పరిష్కరించడం.. సాంకేతికతకు తగ్గట్టు మారడం అవసరమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణాలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో తనపై మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును..
రాష్ట్ర ప్రభుత్వ పాలనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన తెలంగాణకు చెందిన యూట్యూబర్ కేవీ రెడ్డిని పోలీసులు విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టులో..
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును ఇప్పటికే 62 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం.. పీఎస్యూలు , కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకూ ఇది వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కత్తిమీద సాముగా మారింది. ఎన్యూమరేషన్ ఫామ్ల సమర్పణ గడువు ఈ నెల 14వ తేదీతో ముగుస్తుంది.
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బహిరంగ మార్కెట్లలో చాలా రకాల కూరగాయలు కిలో రూ.50పైనే పలుకుతున్నాయి.