• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

నేటి నుంచే వైభోగాపురం!

నేటి నుంచే వైభోగాపురం!

గత నాలుగున్నర దశాబ్దాలుగా విమాన సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయానికి ఆదివారం అర్ధరాత్రితో వీడ్కోలు పలికారు! సోమవారం నుంచి భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయం..

రూ.7 కోట్ల బోనస్‌ కోసం 15 లక్షలు లంచం

రూ.7 కోట్ల బోనస్‌ కోసం 15 లక్షలు లంచం

విజయవాడ రైల్వే డివిజన్‌లోని సిగ్నలింగ్‌ విభాగంలో ఓ సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయారు.

ఏఐతో నేరాలకు చెక్‌

ఏఐతో నేరాలకు చెక్‌

మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తును మరింత వేగవంతం చేయడం.. నేరం జరగక ముందే ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకోవడం వంటి అంశాలపై ఏపీ పోలీసులు దృష్టి సారించారు.

అత్యవసర వైద్యసేవలూ బంద్‌

అత్యవసర వైద్యసేవలూ బంద్‌

ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (అబ్జుడా) రాష్ట్ర శాఖ ప్రకటించింది.

నేటి నుంచి అసెంబ్లీ

నేటి నుంచి అసెంబ్లీ

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో డీఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం..

విష ప్రచారాన్ని మానుకోండి!

విష ప్రచారాన్ని మానుకోండి!

వైసీపీ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు ఆదివారం నెల్లూరులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి..

‘మెగా’ గర్జన!

‘మెగా’ గర్జన!

కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ‘గురువులు’ గర్జించారు.

ప్రత్యక్ష ‘పుర’పోరు!

ప్రత్యక్ష ‘పుర’పోరు!

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలను ప్రత్యక్ష విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లను ప్రజలు నేరుగా..

జనం చెవిలో.. జగన్‌ పూలు!

జనం చెవిలో.. జగన్‌ పూలు!

గ్రూప్‌-1.. రాష్ట్ర స్థాయిలో జరిగే అత్యున్నత ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా నిర్వహించాలి. కానీ జగన్‌ జమానాలో ఆద్యంతం అక్రమాలే.

ఆశలు.. ఆకాంక్షలు..

ఆశలు.. ఆకాంక్షలు..

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి