గత నాలుగున్నర దశాబ్దాలుగా విమాన సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయానికి ఆదివారం అర్ధరాత్రితో వీడ్కోలు పలికారు! సోమవారం నుంచి భోగాపురం (అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయం..
విజయవాడ రైల్వే డివిజన్లోని సిగ్నలింగ్ విభాగంలో ఓ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయారు.
మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తును మరింత వేగవంతం చేయడం.. నేరం జరగక ముందే ప్రమాదాన్ని గుర్తించి అడ్డుకోవడం వంటి అంశాలపై ఏపీ పోలీసులు దృష్టి సారించారు.
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (అబ్జుడా) రాష్ట్ర శాఖ ప్రకటించింది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో డీఎస్సీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం..
వైసీపీ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయులు ఆదివారం నెల్లూరులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి..
కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా ‘గురువులు’ గర్జించారు.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నగర పంచాయతీలు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లను ప్రజలు నేరుగా..
గ్రూప్-1.. రాష్ట్ర స్థాయిలో జరిగే అత్యున్నత ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా నిర్వహించాలి. కానీ జగన్ జమానాలో ఆద్యంతం అక్రమాలే.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.