పాము భయంతో మిద్దెపైకి వెళ్తే విద్యుత్ వైర్లు తగిలి ఓ వ్యక్తి కిందపడి మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం... పెద్దపంజాణి మండలం అప్పినపల్లెకు చెందిన వాసు(45) బుధవారం చదళ్ల సమీపంలోని పొలాల్లో ఉన్న ఓ ఇంటికి వెళ్లాడు.
విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కరెంటోళ్ల జనబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషం తెలిసిందే.
స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1,60,25,165 లభించింది. ఆలయ ఆస్థాన మండపంలో బుధవారం స్వామి కానుకలను చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ నేతృత్వంలో ఆలయ సిబ్బంది లెక్కించారు.
చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కమిటీని పార్టీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. ఇదివరకే అధ్యక్షుడిగా షణ్ముగ రెడ్డి (పుత్తూరు)ని, ప్రధాన కార్యదర్శిగా వై.సునీల్ కుమార్ చౌదరి (తవణంపల్లె)ని ప్రకటించిన విషయం తెలిసిందే.
తిరుపతి టీడీపీ పార్లమెంటు కమిటీని అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. అధ్యక్షురాలిగా పనబాక లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్రెడ్డిలతో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 42 మంది ఉన్నారు.
స్టీల్ ప్లాంటు మరోసారి వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్)ను బుధవారం ప్రకటించింది. ప్లాంటులో ఉన్న మానవ వనరుల రేషనలైజేషన్, సమర్థ వినియోగం, వ్యయాలను నియంత్రించి ఉత్పత్తి పెంచుకోవాలనే ఆలోచనతో వీఆర్ఎస్ను అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో మొదటిసారి వీఆర్ఎస్ ప్రకటించినప్పుడు 1,146 మంది సంస్థ ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్లిపోయారు.
టీడీపీ సీనియర్ నాయకుడు, నాగవంశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు (55) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఛాతీలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, భర్త వెంకట దత్తసాయి, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అభివృద్ధి పనులకు సంబంధించి బోర్డు సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ది సంస్థ (వీఎంఆర్డీఏ)...వాటిని అమలు చేసే విషయంలో వెనుకబడుతోంది.
నగరంలో క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చిలన్నీ విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. అనేక చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.