ఈ చేప బరువు 37 కిలోలు. దీని తల ఒక్కటే 3 కిలోలు ఉంది. ఏలూ రు జిల్లా జంగారెడ్డిగూ డెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువలో ఆదివారం మత్స్యకారులు పంట పండింది.
75 ఏళ్ల ఈ పెద్దావిడ పేరు వి.శేషగిరి. ఆధార్ కార్డు కోసం ఏడేళ్లుగా కార్యాలయాల చుట్టూరా తిరుగుతున్నారు. 15 ఏళ్ల కిందట గ్రామగ్రామాన ఆధార్ ఎన్రోల్మెంట్ సందర్భంలోనే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో..
పదో తరగతి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల వివరాలను నేరుగా విద్యార్థుల వాట్సాప్ కు పంపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని ఆదివారం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ హనుమంతరావుకు..
ఆదివాసీ హక్కులను పరిరక్షించాలని కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి జువల్ ఒరామ్ను గిరిజన సంఘాల నేతలు కోరారు.
వైసీపీని ప్రజలు తిరస్కరించినా ఆ పార్టీ నేతలు భోగాపురం ఎయిర్పోర్టు, శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు తమ క్రెడిట్గా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి కేరాఫ్..
రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం-ఏ- హునర్ టాలెంట్ టెస్ట్ ముగిసింది. 27 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మంత్రి టీజీ భరత్ ఆదివారం తన ఇంటికి ఆహ్వానించి..
విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ) రాష్ట్ర అధ్యక్షుడు, కర్నూలు నగరవాసి నందిరెడ్డి సాయిరెడ్డి (75) కన్నుమూశారు.
ప్రభుత్వ ఉద్యోగం పేరుతో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఓ వ్యక్తికి రూ.50 లక్షల టోకరా వేశారు. గ్రూపు-2 పరీక్ష రాసినా.. వారు చెప్పిన విధంగా ఎక్సైజ్ ఎస్ఐ ఉద్యోగం రాకపోవడంతో పాటు, ఇచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదు.