ఉత్తరాంధ్రను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.
ఆరోగ్య రంగంలో సాంకేతిక విప్లవం ద్వారా సామాన్యులకు మెరుగైన, సత్వర వైద్యసేవలందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
దేశవ్యాప్తంగా 4,958 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. ఒడిసాలో అత్యధికంగా 41 శాతం నిల్వలు.. అంటే 2,057 మిలియన్ టన్నులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో.. ఉమ్మడి విశాఖ పరిధిలోని అరకు-చింతపల్లి అటవీ ప్రాంతం ....
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం మత్స్యపురం జంక్షన్ వద్ద 1,000 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశారు.
ప్రయాణికుల ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయి. మరి డ్రైవర్ ప్రాణాలకే ముప్పు ఏర్పడితే?.. సురక్షిత ప్రయాణానికి భరోసా ఇస్తోన్న ఏపీఎ్సఆర్టీసీలో ఇప్పుడు డ్రైవర్ల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది...
సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ ఆదివారం దర్శించుకున్నారు. సింహగిరికి చేరుకున్న న్యాయమూర్తికి...
మహాశివరాత్రి సందర్భగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలు కిటకిటలాడాయి.
ప్రభుత్వ అనుమతిలో నగరంలో మూడు చోట్ల ఏర్పాటు చేసిన ఇసుకడిపోల నిర్వహణ భారంగా మారుతోందని నిర్వాహకులు వాపోతున్నారు.
ఉర్లవోబనపల్లెలో పేర్లు మారుతున్న భూములు లబోదిబోమంటున్న వాస్తవ హక్కుదారులు
సాగరతీరం ఆదివారం సాయంత్రం రణరంగాన్ని తల పించింది.