త్వరలో కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మైనార్టీ, న్యాయ శాఖా మంత్రి ఎన్ఎండీ ఫరూక్ స్పష్టం చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం కూడా పరిశీలించామని..
కుల వివక్షపై ఎస్సీ బాలికలతో యూట్యూబ్లో మాట్లాడించి రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా, కులమతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని..
కుల, మత వివాదాలకు దళితులను వాడుకొని వారిని బలిపశువులుగా చేస్తూ.. వారికి సమాజంలో చెడ్డ పేరు తీసుకురావొద్దని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల..
మావిగన్ వర్సెస్ అమరావతి అనేది 2029 ఎన్నికల్లో తన అజెండా అని జగన్ చేసిన ప్రకటన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి..
రాష్ట్రానికి రాజధాని ఉండటం జగన్కు ఇష్టం లేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
ప్రజల తీర్పును గౌరవించి, ఆత్మ విమర్శ చేసుకోలేని స్థితిలో జగన్ ఉన్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు.
అమరావతిని ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేసి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అనిశ్చితిలోకి నెట్టిన జగన్కు ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడే నైతిక..
‘రాజకీయాల్లో స్థిరత్వం లేని వ్యక్తి జగన్మోహన్రెడ్డి. ఆయన రాజకీయాలకు పనికిరారు’ అని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. పార్వతీపురం మండలం నర్సిపురంలో..
మారీచుడు వేషం మార్చినట్లుగా రాజఽధాని అమరావతిపై జగన్ మాట మారుస్తున్నారని మంత్రి డీఎ్సబీవీ స్వామి మండిపడ్డారు.
సీఎంగా రాష్ర్టాన్ని పాలించిన జగన్కు రాజధాని విషయంలో సరైన ఆలోచన లేకపోవడం దురదృష్టకరమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.