తెలంగాణ తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా (69) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.
జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లా పూర్తిగా రద్దు అవుతుందనన్న వార్తలు, సంకేతాలతో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి భగ్గుమంది.
నేను ఈ జిల్లా కోడలిని అయినప్పటికీ పీఎంలంక గ్రామానికి మాత్రం కూతురినే. నేను గ్రామాన్ని దత్తత తీసుకోలేదు.. గ్రామమే నన్ను దత్తత తీసుకుంది...
ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. బాలరాముడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శిల్పులు 20 టన్నుల ఐరన్ స్ర్కాప్తో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
వ్యవసాయంలో యాంత్రీకరణ ఆవశ్యకత పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, జిల్లా, బ్లాకుల వారీగా వ్యవసాయ ఇంజనీరింగ్ అధికారుల...
ఏపీ ఆగ్రోస్లో అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిగేలా కనిపించడం లేదు. విజిలెన్స్ అధికారులతో దర్యాప్తు చేయించాలని వ్యవసాయశాఖ...
క్రీస్తు జన్మించిన ఎడారి దేశాల్లో ఒకప్పుడు క్రైస్తవం వికసించి.. తర్వాత అవిర్భవించిన ఇస్లాం కారణంగా అదృశ్యమైంది! అయుతే, చమురు ఉత్పత్తి, విదేశీయుల వలసలు, భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన క్రైస్తవుల వల్ల ఇప్పుడక్కడ క్రైస్తవ..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠద్వార దర్శనాలు మొదలుకానున్నాయి.
జరిగిన, జరుగుతున్న నేరాలపై ఏటా డిసెంబరులో సమీక్ష చేసుకుని.. పెరిగిన నేరాల కట్టడితో పాటు కొత్త సవాళ్లను కొత్త సంవత్సరంలో ఎదుర్కొనేందుకు ప్రణాళికను పోలీసు శాఖ సిద్ధం చేసుకుంటుంది.