గ్రామీణ చిన్న, సన్నకారు రైతులకు సువర్ణావకాశం! సాదాబైనామాలతో జరిగిన భూములు లావాదేవీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుల స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.
రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, హైవేల నిర్మాణానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రూ. 11,597 కోట్లతో 441 కిలోమీటర్ల మేర...
ఫైబర్నెట్ కార్పోరేషన్ కేసులో తీర్పు ఇచ్చే ముందు తన వాదనను వినాలని కోరుతూ ఆ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పి.గౌతంరెడ్డి...
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మల్లాది విజయ సూర్యకళను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
కృష్ణాజిల్లా పెనమలూరు మండలం కానూరు, విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో అరెస్టు అయిన మావోయిస్టుల కస్టడీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.
దేవాలయాల్లో అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు, మైనర్ల హక్కులకు భంగం కలిగినప్పుడు సుమోటోగా జోక్యం చేసుకుని.. తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం...
విశాఖపట్నంలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న వేయి మెగావాట్ల ఏఐ డేటా సెంటర్కు 480 ఎకరాల భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రైతుల్ని ప్రతిసారి తప్పుదారి పట్టించే పులివెందుల ఎమ్మెల్యే జగన్రెడ్డి మరోసారి అబద్దాలను ప్రచారం చేయడం దారుణమని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వం 18 నెలల పాలనలో జగన్మోహన్రెడ్డి 18 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్లో లేరని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
పులివెందుల.. మాజీ సీఎం జగన్ సొంతగడ్డ. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కూడా. అదే పులివెందుల మార్కెట్లో ప్రస్తుతం నాణ్యత గల అరటి టన్ను రూ.5-6 వేల మధ్య ధర పలుకుతోంది.