Home » Andhra Pradesh
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 130 సీట్లను కైవసం చేసుకుని ప్రభుతాన్ని ఏర్పాటు చేస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు.
వైసీపీ రౌడీ మూకలు ఇష్టానుసారం పెట్రేగిపోయి దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా? అంటూ తెలుగుదేశం పార్టీ మండిపడింది.
నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్రూమ్ వద్ద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి పార్టీ నిర్వహించిన సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఎస్పీ అట్టాడ బాబూజీపై
‘ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్ర సొంత ఆదాయం, పథకాల కోసం ఉంచిన రూ.14 వేల కోట్లతో కలిపి రూ.38 వేల కోట్లు ఉండాలి. వాటిని ప్రభుత్వం ఏం చేసింది?’ అని
‘ప్రజల తీర్పు ఎలా ఉండబోతున్నదో తెలిసిపోయింది. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో అసహనానికి గురై వైసీపీ నేతలు దాడులకు,
విశాఖపట్నంలో ఈ నెల 22, 23 తేదీల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర జీవ వైవిధ్య మండలి సభ్య కార్యదర్శి
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు వచ్చే నెల 18కి వాయిదా వేసింది. రెడ్బుక్ పేరు తో
జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టేట్ బెంచ్లో టెక్నికల్ మెంబరు నియామకానికి బుధవారం
గత ఖరీఫ్ సీజన్లో కరవు, తుపాను, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద చెల్లించాల్సిన రూ.1,294 కోట్ల నిధులను తక్షణమే
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. నేడు, రేపు