• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

విద్యా ర్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభు త్వం ఇచ్చే సౌకరాల్యను సక్రమంగా అందజే యాలని ఎస్సీ కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు.

త్వరలో ఎచ్చెర్లకు టీడీపీ ఇన్‌చార్జి?

త్వరలో ఎచ్చెర్లకు టీడీపీ ఇన్‌చార్జి?

District In-charge Minister meets party cadre సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జి లేరు. అంతకుముందు ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు.. ఎన్నికల్లో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి వెళ్లారు. అక్కడ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై గెలిచి సంచలనం సృష్టించారు. ఆయన తర్వాత ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎవరన్నది అధినాయకత్వం తేల్చలేదు.

 ప్రతిపాదించినా నిధులివ్వలే!

ప్రతిపాదించినా నిధులివ్వలే!

జిల్లాలోని పలు రహదారులపై వందేళ్ల పైబడి చరిత్ర ఉన్న బ్రిడ్జిలు, నాణ్యతా లోపంతో నిర్మించిన బ్రిడ్జిలు చాలా ఉన్నాయి.

 బాబోయ్‌ జ్వరాలు

బాబోయ్‌ జ్వరాలు

సీతంపేట మన్యంలో గిరిజనులపై జ్వరాలు పంజా విసిరాయి.

వేతనదారుల నుంచి డబ్బులు వసూళ్లా?

వేతనదారుల నుంచి డబ్బులు వసూళ్లా?

ఉపాధి వేతనదారుల నుంచి కొంతమంది సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ రాజకీయాలకు పనికిరారు

జగన్‌ రాజకీయాలకు పనికిరారు

: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రాజకీయాలకు పనికిరారని, ఆయన స్థిరత్వం లేని వ్యక్తి అని ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్‌ జనసేన ఇన్‌చార్జి కె.నాగబాబు అన్నారు.

‘వీబీ- జీరామ్‌జీ’తో భరోసా

‘వీబీ- జీరామ్‌జీ’తో భరోసా

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్థానంలో కొత్తగా అమలులోకి తెచ్చిన వీబీజీ-రామ్‌జీ పథకంలో ఉపాధికి భరోసా లభించనుంది

గ్రామాల సమగ్రాభివృద్ధికి బాటలు

గ్రామాల సమగ్రాభివృద్ధికి బాటలు

: వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (వీబీజీ-రామ్‌జీ) ద్వారా ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడంతో పాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాటలు వేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.

సర్‌ పేరుతో ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర

సర్‌ పేరుతో ఓట్ల తొలగింపునకు భారీ కుట్ర

‘సర్‌’ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, దీనివల్ల అర్హులైన లక్షలాది మంది ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు.

నాణ్యమైన భోజనం పెట్టాలి

నాణ్యమైన భోజనం పెట్టాలి

నాణ్యమైన ఆహారం అందించాలని ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ చిత్త విజయ్‌ప్రతా్‌పరెడ్డి ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి