వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక అక్రమాలపై విజిలెన్స్ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.
పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాలని కలిపి ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా సాధన జేఏసీ నాయకులు కృష్ణమూర్తి గౌడ్, కోదండ, ఆడజన రాజ్య అఽధికార సమైక్య జిల్లా కన్వీనర్ పగడాల జయమ్మ అన్నారు.
మదనపల్లె అల్లనేరేడుకు మంచి గుర్తింపు ఉంది. వీటికి జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు చేసినట్లు మండలంలోని డీమ్డ్ టు బీ మిట్స్ యూనివర్సిటీ వీసీ యువరాజ్ తెలిపారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాలకు 18నుంచి 24 వరకు జరిగే ఉత్సవాలకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సూపర్నిండెంట్ అనంతపురాణిక్లు ఆహ్వాన పత్రికను అందజేశారు.
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఆదివారం ఉదయం వైభవంగా నిర్వహించారు.
మహత్మా గాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని ఏఐసీసీ సభ్యుడు, కర్నూలు జిల్లా పార్టీ ఇన్చార్జి లక్ష్మీనరసింహయదవ్ అన్నారు.
క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని, జిల్లాలో పవ ర్ లిఫ్టింగ్ క్రీడాకారులకు క్రీడా సామగ్రిని అందజేస్తామని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు.
సింహ వాహనంపై అనుసరించిన జ్ఞాన ప్రసూనాంబ
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆదివారం క్షేత్రంలో సుమారు రెండున్న లక్షల మంది భక్తులు వచ్చారని కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు.
బీసీల గొంతు మూగబోయింది. ‘ఆతిథ్యం’ గుండె ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీలో పాతతరం తార నేల రాలింది. మాజీ ఎమ్మెల్సీ, విజయవాడలో ప్రముఖ వ్యాపారవేత్త ఐలాపురం వెంకయ్య (90) వృద్ధాప్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మరణం వెనుకబడిన వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.