విద్యా ర్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభు త్వం ఇచ్చే సౌకరాల్యను సక్రమంగా అందజే యాలని ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు.
District In-charge Minister meets party cadre సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఎచ్చెర్ల టీడీపీ ఇన్చార్జి లేరు. అంతకుముందు ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు.. ఎన్నికల్లో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి వెళ్లారు. అక్కడ పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణపై గెలిచి సంచలనం సృష్టించారు. ఆయన తర్వాత ఎచ్చెర్ల ఇన్చార్జి ఎవరన్నది అధినాయకత్వం తేల్చలేదు.
జిల్లాలోని పలు రహదారులపై వందేళ్ల పైబడి చరిత్ర ఉన్న బ్రిడ్జిలు, నాణ్యతా లోపంతో నిర్మించిన బ్రిడ్జిలు చాలా ఉన్నాయి.
సీతంపేట మన్యంలో గిరిజనులపై జ్వరాలు పంజా విసిరాయి.
ఉపాధి వేతనదారుల నుంచి కొంతమంది సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నారంటూ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
: వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రాజకీయాలకు పనికిరారని, ఆయన స్థిరత్వం లేని వ్యక్తి అని ఎమ్మెల్సీ, అరకు పార్లమెంట్ జనసేన ఇన్చార్జి కె.నాగబాబు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్థానంలో కొత్తగా అమలులోకి తెచ్చిన వీబీజీ-రామ్జీ పథకంలో ఉపాధికి భరోసా లభించనుంది
: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ-రామ్జీ) ద్వారా ఉపాధి అవకాశాలను మరింత విస్తరించడంతో పాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాటలు వేస్తోందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.
‘సర్’ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, దీనివల్ల అర్హులైన లక్షలాది మంది ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు.
నాణ్యమైన ఆహారం అందించాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ప్రతా్పరెడ్డి ఆదేశించారు.