• Home » Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

అబ్బురపరిచిన విన్యాసాలు

అబ్బురపరిచిన విన్యాసాలు

సాగరతీరం ఆదివారం సాయంత్రం రణరంగాన్ని తల పించింది.

10 నుంచి బిల్లుల ఫ్రీజింగ్‌

10 నుంచి బిల్లుల ఫ్రీజింగ్‌

కొన్నింటికి మాత్రం మినహాయిపు

నగరం ముస్తాబు

నగరం ముస్తాబు

సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌రివ్యూ, మిలాన్‌, ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ కోసం నగరం సర్వాంగసుందరంగా ముస్తాబయింది.

పరమేశ్వరుడికి పాగాలంకరణ

పరమేశ్వరుడికి పాగాలంకరణ

ముక్కంటీశుని దర్శనానికి భక్తకోటి కదలిరాగ ఇల కైలాసం శ్రీశైలం పులకించింది.

భక్తులతో కిటకిటలాడిన మొగిలీశ్వరాలయం

భక్తులతో కిటకిటలాడిన మొగిలీశ్వరాలయం

మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం జిల్లాలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుంచే ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

జిల్లాకు మరో ఫార్మా దిగ్గజం

జిల్లాకు మరో ఫార్మా దిగ్గజం

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో ఫార్మా కంపెనీ ఏర్పాటు కానున్నది.

ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం

ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం

కర్నూలు జిల్లా అభివృద్ధికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్‌ అన్నారు.

అక్రమాల లెక్క తేలేనా?

అక్రమాల లెక్క తేలేనా?

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన అనేక అక్రమాలపై విజిలెన్స్‌ అధికారులు లోతుగా విచారిస్తున్నారు.

ఆదోని జిల్లా ఏర్పాటు చేసే దాకా పోరాటం

ఆదోని జిల్లా ఏర్పాటు చేసే దాకా పోరాటం

పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాలని కలిపి ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని జిల్లా సాధన జేఏసీ నాయకులు కృష్ణమూర్తి గౌడ్‌, కోదండ, ఆడజన రాజ్య అఽధికార సమైక్య జిల్లా కన్వీనర్‌ పగడాల జయమ్మ అన్నారు.

మదనపల్లె అల్లనేరేడుకు జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు

మదనపల్లె అల్లనేరేడుకు జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు

మదనపల్లె అల్లనేరేడుకు మంచి గుర్తింపు ఉంది. వీటికి జీఐ ట్యాగు గుర్తింపునకు దరఖాస్తు చేసినట్లు మండలంలోని డీమ్డ్‌ టు బీ మిట్స్‌ యూనివర్సిటీ వీసీ యువరాజ్‌ తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి