బతుకు తెరువు కోసం వలస వెళ్లి.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆ ఇంటి పెద్దకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
ఆనందపురం మండలం వేములవలస హౌసింగ్ కాలనీ అభివృద్ధి నుంచి నిర్మాణం వరకు వివాదాలు కొనసాగుతున్నాయి.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని ఏఆర్ డీఎస్పీ థామస్రెడ్డి అన్నారు.
జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలోని ఒక అధికారి తీరు చర్చనీయాంశంగా మారింది.
ఆహార ఉత్పత్తులకు ప్రచారాన్ని నిర్వహించే సెలబ్రిటీలు, సోషల్ మీడి యా ఇన్ఫ్లూయెన్సర్లు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారి టీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది.
కేసలి గ్రామంలో ఆదివారం ఉదయం కుక్కల దాడిలో మూడున్నరేళ్ల బాలుడు పతేడ డేవిడ్రాజు తీవ్రంగా గాయపడ్డాడు.
KNL NEWS
స్టేట్ ఫుడ్ లేబోరేటరీ సేవలు వినియోగించుకోవడంపై అధికారుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగంలో నిర్వహించే పలు కోర్సులకు టీచింగ్ అరేంజ్మెంట్స్లో భాగంగా ఏయూలోని వివిధ విభాగా లకు చెందిన ఫ్యాకల్టీ తోపాటు వర్సిటీ అనుబంధ కాలేజీల నుంచి కొందరు అధ్యాపకులను పాఠాలు బోధించేందుకు తీసుకుంటారు.
We will strive to resolve the issues జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్కో సమస్య పరిష్కరిస్తున్నా.. ఇంకా చక్కదిద్దాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా సాగునీటి ఇబ్బందులు, కాలువల ఆధునికీకరణ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి.